పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టా త్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసినట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
ఈనెల 24 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకూ ‘రైతన్న-మీకోసం’ కార్యక్రమం కింద హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించనున్నారు.
రాజ్యాంగం రక్షించబడాలంటే ఏకాత్మను అర్థం చేసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
ఇది పోలీసులు తరచు చేసే హెచ్చరిక. మీరు ఎక్కడికైనా వెళితే ఇంట్లోని బంగారం, డబ్బు సురక్షితంగా దాచుకొని వెళ్లాలని చెబుతారు. లేదంటే తమకు సమాచారం ఇస్తే మీ ఇంటికి రక్షణ కల్పిస్తామని కూడా ఈమధ్య హోరెత్తిస్తున్నారు. ఒకవేళ సొత్తు చోరీకి గురైనా పోలీసుల దర్యాప్తులో దొంగలు పట్టుబడటం, సొత్తు రికవరీ చేయడం కూడా మనకు తెలుసు. ఇప్పుడు దొంగలు పడుతున్నది ఇళ్లలో కాదు..
మామిడికుదురు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పెదపట్నంలంకలో రాజీ... నో కాంప్రమైజ్ అనే సినిమా షూటింగ్ శనివారం ప్రారంభించారు. వినాయకుడికి పూజలు నిర్వహించిన అనంతరం దర్శకుడు గెద్దాడ ప్రసాద్ చిత్రీకరణను ప్రారంభించారు. రాజీ... మంచి మొగుడు కావాలని దేవుడికి
తుని రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయురా లు జ్యోత్స్న అకాల మృతి బాధాకరమని, ఉపాఽధ్యాయురాలు పిల్లలకు వచ్చిన కష్టం తలుచుకుంటే చాలా బాధగా ఉందని హోం మంత్రి అనిత భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరంలోని జడ్పీ హైస్కూల్లో భవ
యానాం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): యానాంలో గోదావరి మధ్యలో (ఐలాండ్) మత్స్యకారులు పూజలు నిర్వహించారు. యా నాంలోని కొత్తపేట, అగ్రహారం, ప్రాన్స్తిప్ప గ్రామల మత్స్యకారులు ప్రతీ సంవత్సరం గోదావరి నీరు తగ్గిన తర్వాత వేటకు బయలుదేరే ముందు గోదావరి మధ్యలో ఉన్న ఐలాండ్లో
నల్లజర్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశం లో పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడు తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. శని వారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ఆరుగురు దొంగలను ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.3 లక్షల న
విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచు కోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధా న న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శని వారం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు మంచి, చెడు స్పర్శల గురించి, నల్సా-పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవల పథకం-202 4పై అవగాహన కల్పించారు. విద్యా ర్థులు చదువుపై ఆసక్తి కలిగి ఉం డాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవ పనులు చురు గ్గా సాగుతున్నాయి. ఈనెల 25 నుంచి వచ్చే నెల 2వరకూ ఉత్సవాలు నిర్వహిస్తామని, 26న షష్ఠి ఉత్సవం జరుపుతామని ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు.