• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

సిలిండర్‌!

సిలిండర్‌!

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 15 (ఆంధ్రజ్యో తి): ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ కోసం జిల్లాలో గృహిణులు పడిగాపులు గాస్తున్నారు. గతంలో బుకింగ్‌ చేసిన 24 గంటలలోపు డెలివరీ చేసే వారు అయితే ఇప్పుడు 3 నుంచి ఆరురోజులు పడుతుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 8లక్షల 9వేల ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లు

ఆహారం... కల్తీ!

ఆహారం... కల్తీ!

పాలు తాగి రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకూ15 మంది చనిపోయారు.. కారణం.. కల్తీ..! పాలు తాగి చనిపోతామని ఎవరైనా ఊహిస్తారా! అసలు ఊహించరు.. ప్రస్తుతం ఆహారం పరిస్థితి అలాగే ఉంది..జనం హోటళ్లు.. బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్ల వద్ద క్యూలు కడుతున్నారు.. ఆహా అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు.. తిన్న తరువాత ఏమవుతుందో కూడా ఆలోచించడంలేదు..! సడన్‌ హార్ట్‌ స్ట్రోక్‌లు.. కేన్సర్లు.. బీపీ.. సుగర్‌.. రకరకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయో చూసుకోవడం లేదు.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తినేస్తున్నారు.. గత నెలలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు రాజమహేంద్రవరంలో 20 చోట్ల దాడులు చేస్తే.. అక్కడ విక్రయించే ఆహారం చూసి ఇదా తింటున్నారు అంటూ నివ్వెరపోయారు.. అంత దారుణంగా ఉంది పరిస్థితి.

బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం

బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయందోళనలు సృష్టిస్తున్న ఈ పులి ప్రస్తుతం శంఖవరం మండలంలోని ఉరకొండ పరిసరాల్లో కనిపించినట్లు సమాచారం.

కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. శంఖవరం మండలంలో హై అలర్ట్!

కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. శంఖవరం మండలంలో హై అలర్ట్!

గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

కాకినాడ జిల్లాలో పులి సంచారం

కాకినాడ జిల్లాలో పులి సంచారం

కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రత్తిపాడు మండలం తాడువాయి–బౌరువాక గ్రామాల మధ్య ఉన్న అడవి ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

రాజమహేంద్రవరంలో ఏసీబీ సోదాలు

రాజమహేంద్రవరంలో ఏసీబీ సోదాలు

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్‌ప్లానింగ్‌)లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌ విభాగాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టా

పెద్దపులి దాడిలో ఆవుదూడ మృతి

పెద్దపులి దాడిలో ఆవుదూడ మృతి

రాజవొమ్మంగి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మారేడుబాక పంచాయతీ జి.శరభవరం గ్రామ శివారులో ఆవుదూడపై పులి దాడి చేసింది. మెడ భాగంలో గాయపరచడంతో ఆవుదూడ

గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్‌

గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్‌

సామర్లకోట, మార్చి 10 (ఆం ధ్రజ్యోతి): సినీ నటుడు అల్లు అర్జున్‌ గొప్ప మనసు చాటుకు న్నారు. దివ్యాంగురాలికి అండగా నిలిచారు. ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్యశ్రీఫైర్‌వర్క్స్‌ బాణ సంచా దుకాణంలో భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో మృ

జగన్ హయాంలో కల్తీ పాలపై ఎలాంటి చర్యల్లేవ్.... షర్మిల ధ్వజం

జగన్ హయాంలో కల్తీ పాలపై ఎలాంటి చర్యల్లేవ్.... షర్మిల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాల ఘటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి