• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో పేలుళ్లు.. పెరిగిన మృతుల సంఖ్య

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో పేలుళ్లు.. పెరిగిన మృతుల సంఖ్య

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం..

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

వేట్లపాలెంలో భారీ పేలుడు.. 18 మంది మృతి

వేట్లపాలెంలో భారీ పేలుడు.. 18 మంది మృతి

కాకినాడలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు.

కల్తీ పాల ఘటన.. ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరం

కల్తీ పాల ఘటన.. ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరం

కల్తీ పాల ఘటనలో 15 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పులి సంచారం.. ఆవులపై దాడులు.. భయాందోళనలో ప్రజలు

పులి సంచారం.. ఆవులపై దాడులు.. భయాందోళనలో ప్రజలు

పోలవరం జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆవుపై పులి దాడి చేసి చంపేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్నాడని నవ వరుడి దారుణ హత్య

ప్రేమ వివాహం చేసుకున్నాడని నవ వరుడి దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడిని.. యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్

కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. బాధితులను కాపాడేందుకు 'ఫోబి ఫిజల్' అనే ప్రత్యేక ఔషధాన్ని అత్యవసరంగా తెప్పించింది.

ప్రభుత్వ బడికి సరికొత్త రూపం తెచ్చారు.. ఆ మాస్టారుపై లోకేశ్ ప్రశంసలు

ప్రభుత్వ బడికి సరికొత్త రూపం తెచ్చారు.. ఆ మాస్టారుపై లోకేశ్ ప్రశంసలు

సత్యనారాయణ మాస్టరుపై మంత్రి లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం తన సొంత నిధులు, దాతల సహాయంతో స్కూల్‌ను తీర్చిదిద్దారని కొనియాడారు.

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

పోలవరం జిల్లాలో మరోసారి పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన అదే పులి.. ఇప్పుడు రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.

కల్తీ పాల ఘటనపై స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ..

కల్తీ పాల ఘటనపై స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ..

రాజమండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పందించారు..



తాజా వార్తలు

మరిన్ని చదవండి