కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం గురువారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిని కల్యాణమాడారు. సరిగ్గా 1.56 గంటలకు (తెల్లవారితే గురువారం) రోహిణి నక్షత యుక్త వృశ్చిక లఘ్నపుష్కరాంశమందు జరిగిన ఈ పరిణయ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించారు.
ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. మాఘశుద్ధ ఏకాదశి రోహిణి నక్షత్ర యుక్త సింహ లగ్నమందు పుష్పాలంకృతమైన కల్యాణ వేదికపై మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో జరిగిన భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారి పరిణయం భక్తులు తన్మయత్వంతో తిలకించారు.
తూర్పు గోదావరి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డనే రూ.10 లక్షలకు అమ్మేశాడు. వివరాల్లోకి వెళ్తే..
కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమ హేంద్రవరం కెనాల్ రహదారుల నిర్మాణం సాధ్యమేనని తేలింది. పీపీపీ విధానంలో ఈ రహదారులు నిర్మిస్తే ముందుకు వచ్చిన కంపెనీకి ఆర్థికంగా లాభదాయకమేనని నిర్ధారణ అయింది. ఆర్అండ్బీ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కాకినాడ- జొన్నాడ రహదారి అభివృద్ధికి రూ.225 కోట్లు, కెనాల్రోడ్డుకు రూ.170 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటి భూసేకరణకూ భారీ వ్యయం కానుంది.
చింతూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చిం తూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణి కుల గుండెల్లో గుబులు పెడుతుంది. ఈ రోడ్డులో మంగళవారం కొబ్బరి కాయల లోడు లారీ బోల్తా కొట్టింది. లారీ ముందు అద్దాలు పగిలిపోగా వాటి నుంచి లారీ డ్రైవరు, క్లీనరు బయటపడ్డారు. అదే సమయంలో మారేడుమిల్లి వైపు
అన్నవరం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ప్రధాన దేవాలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే లో అన్నవరం దేవస్థానం క్రమేపి ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంటుంది. గత ఈవో పాలన లో చివరి రెండుస్థానాల్లో ఉన్న సంగతి విధిత మే. అయితే గతనెలలో ఈ
విధులను, బాధ్యతలను గుర్తెరిగి ఉత్తమపౌరులుగా యువతరం ముందుకు సాగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధనకు ప్రజా రిపబ్లిక్ ఉద్య మం ప్రారంభించామని ఉద్యమ నేత డీవీవీఎస్వర్మ అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లోని చెలికానిరామారావు స్మారకభవనంలో సా ర్మకకమిటీ ఆధ్వర్యంలో డా.సి.కృష్ణమోహనరావు అధ్యక్షతన ప్రజా రిపబ్లిక్ ఉద్యమం పరిచయం, చర్చ కార్యక్ర