మండపేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ (51) గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి గతంలో
అన్నవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి ఈ ఏడాది కార్తీకమాసంలో అన్ని విభాగాల ద్వారా రూ.21,75,95,167 ఆదాయం సమకూరినట్టు ఆల య ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పా టుచేసి వివరాల
డిప్యూటీ సీఎం పవన్ రాజమండ్రి పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్ వివాదం నెలకొంది. రాజమండ్రి ఎయిర్పోర్టులో పోలీసులతో రాజానగర్ టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు.
సంక్రాంతి పండగకు అప్పుడే చార్జీలు షాక్ కొడుతున్నాయి. స్వగ్రామాలకు రావాలంటేనే టికెట్ ధరలు గూబగుయ్మనిపిస్తున్నాయి. బస్సులు.. విమానాలు.. రైలు చార్జీలు మూడిం తలు పెరిగిపోయాయి. టికెట్ కొందామన్నా ఏకంగా దొరకని పరిస్థితికి చేరిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 14న బుధవారం సంక్రాంతి పండుగ. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభు త్వాలు కూడా ముందుగానే జనవరి 10 నుంచి సెలవులు ప్రకటించాయి. దీంతో అప్పటి నుంచి వివిధ ప్రాం
రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్పుచేసి పదేళ్లు దాటినా ఇప్పటికీ రైలుపై రాజమండ్రి, బస్సుపై రాజమహేంద్రవరం అని దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల బోర్డుల్లో మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజమండ్రి అని పిలుస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రాజమహేం
రాజమహేంద్రవరం, నవంబరు 23(ఆంధ్ర జ్యోతి): సత్యసాయి ప్రేమ, సేవ, దయపై ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ సమాజాన్ని నడి పించే వెలుగులని జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ అన్నారు. సత్యసాయిబాబా శతజయంతి జిల్లాస్థాయి వేడుకలను ఆది వారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జ్యో
రాజమహేంద్రవరం, నవంబరు 23(ఆంధ్ర జ్యోతి): రైలు ఎక్కే హడావుడిలో ఇబ్బంది ఏర్పడి రైలులో వదిలేసిన బంగారు ఆభర ణాలున్న బ్యాగును ప్రయాణికులకు రాజ మండ్రి రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) పోలీసు లు సురక్షితంగా అప్పగించారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి.రాజు వివరాల ప్రకారం.. కర్నా టకలోని బ
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రుల్లో కాలం చెల్లిన మందులను ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన మందులను ఆన్లైన్ చేయకుండా ఆఫ్లైన్లో
జిల్లాలో ట్రాఫిక్ పూర్తిగా నియంత్రణ కోల్పోయి తలపోటుగా మారింది. ప్రభుత్వశాఖల జిల్లా బాస్ లు నిత్యం సంచరించే జిల్లా కేంద్రమైన రాజమ హేంద్రవరంలో మరీ అస్తవ్యస్తంగా తయారైంది.
రాజమహేంద్రవరం జీజీహెచ్ కు వైద్యం కోసం వచ్చిన 55 ఏళ్ల వ్యక్తికి కాలంచెల్లిన టాబ్లెట్లు ఇవ్వడంతో వాటిని వాడిఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైనట్టు వచ్చిన సమాచారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.