• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా రాజమండ్రిలో శనివారం విసృత్తంగా పర్యటించారు. ఈపర్యటనలో కిషోర్ మాక్వానా.. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వేట్లపాలెం పేలుడు ఘటనలో 26కి చేరిన మృతులు

వేట్లపాలెం పేలుడు ఘటనలో 26కి చేరిన మృతులు

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మరణించారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 26కు చేరింది.

వేట్లపాలెంలో బాణసంచా పేలుడుపై విచారణ కమిటీ ఏర్పాటు

వేట్లపాలెంలో బాణసంచా పేలుడుపై విచారణ కమిటీ ఏర్పాటు

వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడులు..

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడులు..

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ షాపులు, తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా నడుస్తున్న షాపులను డీఎస్పీ ప్రసాద్ సీజ్ చేశారు.

భార్యను అతికిరాతంగా చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..

భార్యను అతికిరాతంగా చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..

భార్యను అతికిరాతకంగా భర్త హత్య చేసిన ఘటన బొబ్బిల్లంక గ్రామంలో చోటుచేసుకుంది. అడ్డొచ్చిన అత్తను కూడా కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

కాకినాడ సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..

కాకినాడ సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..

కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్ నిర్వాహకుల నిర్వాకం బయటపడింది. కస్టమర్లకు నిల్వ ఉంచిన మాంసాన్ని వడ్డిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదం.. లొంగిపోయిన ఫైర్‌వర్క్స్ యజమాని

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదం.. లొంగిపోయిన ఫైర్‌వర్క్స్ యజమాని

వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు..

 కాకినాడ జిల్లా  బాణసంచా పేలుళ్ల ఘటన.. పూర్తి నివేదిక ఇవ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు

కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. పూర్తి నివేదిక ఇవ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు

వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.పేలుడు ఘటన తీరును అధికారులు సీఎంకి వివరించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన..  కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనపై పీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు..



తాజా వార్తలు

మరిన్ని చదవండి