అన్నవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కోటితులసిపత్రి పూజ శుక్రవారం ఘనంగా ప్రార ంభమైంది. ఉదయం 8గంటలకు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై స్వామి,అమ్మవార్లను మే ళతాలాల నడుమ వెండి సింహాసనంపై ఆశీ నులు గావించి ప్రధానార్చకు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్ర జ్యోతి): 2027 జూన్ 26 నుంచి జులై 7వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు అందరూ సిద్ధం కా వాలి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. దానికి కొనసాగింపుగా సమీక్ష చేశాం. నియోజ కవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం పరిసర ప్రాంతాల్లో కొన్నిరోజులుగా పులి సంచారం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. పులిని బంధించేందుకు అటవీ అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి పెద్దపుల్లి దూరినట్లు అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.
రాజమండ్రిలో పులి కదలికలపై జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్ కీలక ప్రకటన విడుదల చేశారు. పులి లైవ్ లొకేషన్ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. పులి జాడలు ఎక్కడా లభించలేదని అధికారి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..
రాజమండ్రి పరిసర గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ అక్కడి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా.. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ని కసరత్తులు చేస్తున్నా కొందరు దొడ్డి దారిన తరలిస్తున్నారు. నిఘా కళ్లు కప్పి, రూట్ మార్చి సరిహ ద్దులు దాటిస్తున్నారు. వారిలో కొందరు స్మగ్లర్లు తెలంగాణ పోలీసుల చేతికి చిక్కుతున్నారు పొరు గు రాష్ట్రమైన తెలంగాణలోని ఒక్క భద్రాచలంలోనే గడచిన ఏడాదిలో అక్కడి పోలీసులు రూ. 30 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన అఽధికారిక గణాంకాలే ఇందు కు నిదర్శనం. పట్టుబడిన
పిఠాపురం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలోని హుండీలను మంగళవారం తెరిచారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజ్వేరీదేవి, పురూహూతికా అమ్మవార్ల సన్నిధిలో, ఆలయ ప్రాంగణంలో గల అన్నదాన హుండీలను లెక్కించగా 55
కొవ్వూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరారు ముగ్గురు యువకులు. కానీ దారిలోనే మృత్యువు మింగేసింది. సినిమాకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులకు కన్నీరే మిగిలి ంది. ఈ విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రో