• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం.. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం.. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం

పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్దపులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నట్లు ధృవీకరించిన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు.

పోలవరం జిల్లాలో పులిని బంధించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్

పోలవరం జిల్లాలో పులిని బంధించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్

పోలవరం జిల్లా నేలకోట, పుడిపల్లి ప్రాంతంలో సంచరిస్తున్న పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక హనుమాన్ బృందాలు రాత్రంతా అప్రమత్తంగా పనిచేశాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.

థర్మల్ డ్రోన్‌కు చిక్కిన పెద్దపులి.. పోలవరంలో హై అలర్ట్

థర్మల్ డ్రోన్‌కు చిక్కిన పెద్దపులి.. పోలవరంలో హై అలర్ట్

పోలవరం జిల్లాలోని పాత నేలకోట సమీపంలో థర్మల్ డ్రోన్‌కు చిక్కిన పెద్దపులి కలకలం రేపుతోంది. పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే 150 మంది సభ్యులతో ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారు.. మంత్రి కొండపల్లి ధ్వజం

డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారు.. మంత్రి కొండపల్లి ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు: సీఎం చంద్రబాబు

పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు: సీఎం చంద్రబాబు

'పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు' అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని.. టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు.

పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే  వేరు: సీఎం చంద్రబాబు

పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరు: సీఎం చంద్రబాబు

పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు.

మే 31 నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల:  మంత్రి కందుల దుర్గేష్

మే 31 నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్

ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.

సైబర్ దందా.. దంపతుల నుంచి రూ.85 లక్షలు స్వాహా

సైబర్ దందా.. దంపతుల నుంచి రూ.85 లక్షలు స్వాహా

కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వాట్సాప్ ద్వారా నమ్మబలికి ఓ దంపతుల నుంచి సైబర్ కేటుగాడు రూ. 85 లక్షలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది.

పులి సంచారంపై హై అలర్ట్.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

పులి సంచారంపై హై అలర్ట్.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

పోలవరం అడవుల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పులి కదలికలపై 24 గంటల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి