• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు..

మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు..

దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం.. గామన్ బ్రిడ్జ్ వద్ద కలకలం

యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం.. గామన్ బ్రిడ్జ్ వద్ద కలకలం

నగర శివారు మండలం కాతేరు ప్రాంతం గామన్ బ్రిడ్జ్ సమీపంలో ఓ యువతి మృతదేహంతోపాటు కొన ఊపిరితో ఉన్న యువకుడిని మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు.

ప్రియాంక కేసులో దర్యాప్తు ముమ్మరం.. అదనపు సెక్షన్లతో కేసు నమోదు

ప్రియాంక కేసులో దర్యాప్తు ముమ్మరం.. అదనపు సెక్షన్లతో కేసు నమోదు

రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యవిద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు అదనపు సెక్షన్లు పెట్టారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్

వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు.

నా వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయి.. ప్రియాంక తండ్రి ఆవేదన

నా వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయి.. ప్రియాంక తండ్రి ఆవేదన

తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయంటూ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు.

ప్రియాంక కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు: ఎస్పీ

ప్రియాంక కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు: ఎస్పీ

రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

రాజమండ్రిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నెల 3న ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆమెకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

మద్యం మత్తులో మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. యువతి పరిస్థితి విషమం

మద్యం మత్తులో మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. యువతి పరిస్థితి విషమం

రాజమండ్రి అప్పారావు రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని యువకులు కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది.

పరామర్శ యాత్రగా కాకుండా, బలప్రదర్శన యాత్రగా చేయడం విడ్డూరం: మంత్రి నిమ్మల

పరామర్శ యాత్రగా కాకుండా, బలప్రదర్శన యాత్రగా చేయడం విడ్డూరం: మంత్రి నిమ్మల

కూటమి ప్రభుత్వం నీరు పారించాలని చూస్తుంటే, గొడ్డలి పార్టీ రక్తాన్ని పారించాలని చూస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. దారిన పోయే దానయ్య చనిపోతే నష్టమేంటని వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి