Home » Andhra Pradesh » East Godavari
తొండంగి, మే 10: టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల హక్కులకు రక్షణ కల్పించామని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నా రు. శుక్రవారం ఆయన బీచ్ రోడ్లో చోడిపల్లి పేట నుంచి అద్దరిపేట వరకూ రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఘన
తొండంగి, మే 10: నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చే యాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఆదే శించారు. శుక్రవారం ఆ యన ఎంఈవో కార్యాలయాన్ని సందర్శించి నా డు-నేడు పనులపై సమీక్షించారు. మండలంలో 36 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని వీటి లో 12 ఉన ్నత పాఠశాల ల్లో అ
సామర్లకోట, మే 10: టీడీపీ- బీజేపీ-జనసే కూటమిని చూసి జగన్ భయపడుతున్నాడని... కూటమి పార్టీల సహకారంతో ప్రచారం అద్వితీయమని పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆయన శుక్రవారం సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో పలు ప్రధాన రోడ్ల మీదుగా నిర్వహించిన భారీ బైక్ల ర్యాలీతో ప్రచారం మరింత హోరెత్తించింది. ర్యాలీ అగ్రభాగాన చినరాజప్ప, జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ ఇంచార్జి విత్తనాల వెంకటరమణలతో బాటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజులు నిలుచుని రోడ్డు కిరువైపులా ఉన్న ప్రజలకు అభి
ప్రజల భూములను కాజేసేందుకే జగన్మోహనరెడ్డి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చారని నియోకవర్గ కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొవ్వూరులోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై నిరసన తెలుపుతూ జీవో ప్రతులను చించివేశారు.
పోలింగ్బూత్లో వెలుతురు, ఫ్యాన్స్, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకుడు బలరాం మీనా సూచించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బీసీలకు మేలు జరిగిం దని శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కానూరులోని వైనాట్ ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు బీసీలకు రిజర్వే షన్లు తెచ్చారని, ప్రస్తుత సీఎం జగన్ బీసీ రిజర్వేషన్లో కోత విధించార న్నారు.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీలో పర్యటనకు అధికారులు అడ్డంకులు ఏర్పరిచారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన పార్టీలు దరఖాస్తు చేశాయి. అయితే అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించండి తాము అధికారంలోకి రాగానే ప్రజాసంక్షేమ పాలన ఆరంభిస్తామని రాజమహేంద్రవరం సి టీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇక రెండురోజులే గడువు ఉంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. తర్వాత అభ్యర్థులు కానీ, పార్టీలు కానీ ఎటువంటి ప్రచారం చేయకూడదు. 11వ తేదీ రాత్రి, 12వ తేదీ రాత్రి మరింత కీలకంగా మారనుంది. ఎక్కడ సమస్య ఉన్నా ఆ రెండు రాత్రులు చక్కబెట్టుకుంటారు.
సార్వత్రిక ఎన్నికలకు ఇక రెండు రోజులే గడువు ఉంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఈ నేప థ్యంలో అభ్యర్ధులు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.