రంపచోడవరం కేంద్రంగా పోలవరం కొత్త జిల్లా ఏర్పాటు తుది అంకానికి చేరుకుంది. రేపు గెజిట్ నోటిఫికేషన్ రానుంది. దీంతో కొత్త ఏడాదికి ఒకరోజు ముందుగానే కొత్త జిల్లా ఏర్పాటుకానుంది.
అన్నవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రత్నగిరివాసుడు సత్యదేవుడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తరద్వారాన్ని స ర్వాంగ సుందరంగా వివిధ సుగందభరిత పు ష్పాలతో అలంకరించారు. ప్రము
సామర్లకోట, డిసెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే 18189 నంబరు గల పాట్నా ఎక్స్ప్రెస్లోని బీ1, ఎం2 ఏసీ బోగీలకు ఎలమంచిలి స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఏర్పడిన అగ్నిప్రమాదంలో ప్రయాణి కులు తప్పించుకున్నారు. మంటల్లో ఇరుక్కున్న 158 మంది ప్రాణాలు అ
రంగంపేట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం వచ్చి ందని రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మం త్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో గన్నివారి తోటలో గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్ధం జిఎస్ఎల్ అధి
కడియం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కడియం జీఎన్ఆర్ ఏసీ కన్వెన్షన్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్స్ -2009 బ్యాచ్ (సివిల్ ) పోలీసు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఉదయం నుంచి సాయత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నా
కూటమి అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరం 49వ డివిజన్లో ఇప్పటి వరకు చేయాల్సినవి, చేస్తున్నవి కలిపి రూ2.20 కోట్ల అభివృద్ధి పనులు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక సింహచల్నగర్లో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం కమిషనర్ రాహుల్మీనాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
రైతుల సంక్షేమమే లక్ష్యం గా మార్కెట్ కమిటీ పనిచేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ జుత్తుక సూర్యకుమారి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు.
పొట్టకూటి కోసం వలస వచ్చిన ఆదివాసీలు వాళ్లు.. దట్టమైన అడవుల్లో తలదాచుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లే కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన వలస అడవిబిడ్డలు. వలస వచ్చి 28 ఏళ్లు కాగా నిన్నటి వరకు వారివి చీకటి బతుకులే. రాత్రి అయితే అడవి జంతువులకు, విషసర్పాలకు భయపడుతూ నిద్రలోకి వెళ్లాల్సిందే.
అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్ర మాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వా సు అన్నారు. స్థానిక 11వ డివిజన్ వీరేశలింగం పార్కు వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
ఏడీబీ రోడ్డు.. నిత్యం రద్దీగా ఉండే రహదారి ఇది..గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు కష్టాలు చవిచూశారు..