• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

మిమ్మల్ని ఆదుకునేందుకు నేనున్నా!

మిమ్మల్ని ఆదుకునేందుకు నేనున్నా!

తుఫాన్‌ కష్టాల్లో ఉన్న మిమ్మల్ని ఆదుకోవడానికే నేను ఉన్నా.. అందుకే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మిమ్మల్ని పలుకరించి ధైర్యం చెప్పాలని వచ్చానమ్మా. మీరెవ్వరూ భయపడొద్దంటూ తుఫాన్‌ బారినపడిన బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.

ఇంటి నుంచి బయలుదేరి..  గోదావరిలో శవంగా తేలి..

ఇంటి నుంచి బయలుదేరి.. గోదావరిలో శవంగా తేలి..

అమలాపురం టౌన్‌/పి.గన్నవరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి రాజమహేంద్రవరం బయలు దేరిన ఓ వ్యక్తి కొన్నిరోజుల తర్వాత గోదావరిలో శవంగా తేలాడు. అయితే తన భర్త ఆచూకీ తెలపాలంటూ భార్య, బంధువర్గీయులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీ

కొండచిలువ హల్‌చల్‌..

కొండచిలువ హల్‌చల్‌..

ఉప్పలగుప్తం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మం డలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలో బుధవారం కొండచిలువ హల్‌చల్‌ చేసింది. వలలో చిక్కుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికుల కంటపడిం

అనపర్తిలో అగ్నిప్రమాదం

అనపర్తిలో అగ్నిప్రమాదం

అనపర్తి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శివారు కొత్తూరు జగనన్న కాలనీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలో నివసిస్తున్న కుక్కల దుర్గాభవాని తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటుంది. బుధవారం సాయంత్రం ఆమె

రాత్రి ఇంటిలో నిద్రించి... ఉదయం శవంగా కనిపించి!

రాత్రి ఇంటిలో నిద్రించి... ఉదయం శవంగా కనిపించి!

ఉప్పలగుప్తం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉ ప్పలగుప్తం మండలం టి.చల్లపల్లి పంచాయతీ పర్రపేటలో బు

CM Chandrababu On Konaseema: మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..

CM Chandrababu On Konaseema: మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..

మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో తుఫాన్‌ల సమయంలో పనిచేసిన అనుభవం తనకుందని గుర్తుచేశారు.

అంతటా అలర్ట్‌!

అంతటా అలర్ట్‌!

జిల్లాపై తుఫాన్‌ ప్రభావం పడింది. తుఫాన్‌ తీరం దాటకముందే జిల్లావ్యా ప్తంగా పలు ప్రాంతాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. ఇళ్లు దెబ్బతిన్నాయి.

Montha Cyclone: ఉగ్రమొంథా..!

Montha Cyclone: ఉగ్రమొంథా..!

ఏం జరుగుతుందో.. ఏమైపోతుందో.. ఎక్కడ తీరం దాటుతుందో.. గత మూడు రోజులుగా ఒక్కటే టెన్షన్‌.. ఎందుకంటే మొత్తమొంథా కమ్మేసింది.. పచ్చని గోదావరి జిల్లాల్లో అల్లకల్లోలం.. తుఫాన్‌ తీవ్రతకు అతలాకుతలమయ్యాయి..

సామర్లకోటలో వందేళ్ల నాటి శిథిల భవనం కూల్చివేత

సామర్లకోటలో వందేళ్ల నాటి శిథిల భవనం కూల్చివేత

సామర్లకోట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ నడి బొడ్డున వందేళ్ల నాటి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలి యని పరిస్థితి ఏర్పడింది. మొంథా తుఫాన్‌ ప్రభావం భయానక పరిస్థితుల కారణంగా కూల్చివేశారు. పెద్దాపు

ఎం.రావిలంకలో కొండచిలువ హతం

ఎం.రావిలంకలో కొండచిలువ హతం

దేవీపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందు కూరు పంచాయతీ ఎం.రావిలంక గ్రామంలోని ఒక ఇంట్లో మం



తాజా వార్తలు

మరిన్ని చదవండి