కరప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పురాణ ప్రాశస్త్యం కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామం విచ్చేసి సముద్ర తీరాన కొలువుదీరిన బాలత్రిపురసుందరి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజా
తిరుగు ప్రయాణాలు రష్ ఆదివారం అమావాస్య రోజు కూడా ఏమాత్రం తగ్గలేదు. సెంటిమెంట్ను పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా మంది తిరుగు ప్రయాణమయ్యారు.
సంక్రాంతి పండుగ ముగిసింది. ఎక్కడి వారు అక్కడికి తిరుగుముఖం పట్టారు. దీంతో ఎటు చూసినా ప్రయాణరద్దీ కనిపిస్తూనే ఉం ది.
గోదావరి పుష్కరాలు దగ్గర పడు తున్నాయి. 2027 జూన్లో పుష్కరాలు నిర్వ హించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం అధికా రికంగా ప్రకటించింది.
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
అమలాపురం/రాజమహేంద్రవరం/ఆత్రే యపురం/రావుపాలెం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ మధుర క్షణాల ను గుర్తు పెట్టుకుని.. బరువెక్కిన హృదయాలతో లక్షల మంది ప్రజలు జిల్లా నలుమూలల నుంచి మళ్లీ నగరాలు, పట్టణాల బాట పట్టా రు. సంక్రాంతి పండు గను పురస్కరించు
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, గ్రీన్ మోలిక్యులర్స్. గ్రీన్ ఎనర్టీ అంటే ప్రపంచమంతా కాకినాడ వైపు చూస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒక ప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజ ల కోరిక మేరకు ఎన్ఎఫ్సీఎల్ ద్వారా గ్రే అమ్మోనియా తయారీ ప్రోత్సహించగా..
ఆత్రేయపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుపతిగా ఖ్యాతినర్జీస్తూ భక్తజనంతో విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. కొందరు టికెట్ కౌంటర్లలో మాయజాలం చేసి రూ.లక్షలు పక్కదారి పట్టించి తమ ఖాతాల్లో జమ చే
తొండంగి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలో కనుమ రోజైన శుక్రవారం వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. వారు చేసిన దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏ.కొత్తపల్లి సంత మార్కెట్ సెంటర్ వద్ద శుక్ర వారం గుండాట విషయంపై రెండు వర్గాల మఽ ద్య ఘర్షణ జరిగింది. దాన్ని ఆపేందుకు టీడీపీ కార్యకర్తలు నేమాల రామకృష్ణ (గోపి), కొంజర్ల గోవిందు ప్రయత్నించారు. దాంతో అక్కడే ఉన్న
వైసీపీ శ్రేణులు పెట్రేగిపోయారు.. టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.. కర్రలు, రాడ్లు, రాళ్లు, బీరు బాటిళ్లతో ఇష్టంవచ్చినట్టు కొట్టారు.. ఒకరిని పొట్టనపెట్టుకున్నారు.. మరికొందర్ని ఆసుపత్రుల పాలయ్యాలే చేశారు. దానికి నిదర్శనం కాకినాడ జిల్లా అల్లిపూడి, ఏ కొత్తపల్లిలో జరిగిన సంఘటనలే...