• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

తీవ్ర విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..

తీవ్ర విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ

రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ

రాజమండ్రిలో మరోసారి పాలలో కల్తీ నిర్ధారణ అయ్యింది. 9 మంది వ్యాపారుల వద్ద సేకరించిన పాలల్లో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిపినట్టు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి.

ఇసుక ర్యాంపులపై దాడులకు దిగిన మైనింగ్ శాఖ అధికారులు..

ఇసుక ర్యాంపులపై దాడులకు దిగిన మైనింగ్ శాఖ అధికారులు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఇసుక ర్యాంపులపై అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ఇసుక అక్రమ దందాపై అధికారులు విచారణ చేపట్టారు.

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లకుండ ఇచ్చి పోయారంటూ వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ భార్యకు ఊరట..

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ భార్యకు ఊరట..

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. లక్ష్మీదుర్గపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను న్యాయస్థానం రద్దు చేసింది.

సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

జస్ట్ సీసీటీవీ కెమెరా వైర్ కట్ చేయబోయి.. పొరపాటున కేబుల్ వైర్ కట్ చేసింది. తన ఇంట్లో దొంగలు పడి160 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లిపోయారంటూ కట్టుకథ అల్లింది.

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి జిల్లాలో జరిగిన కల్తీ పాల ఘటనపై NHRC సుమోటోగా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సీఎస్‌, డీజీపీకు నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఉమ్మడి ప.గో.జిల్లాలో డీలిమిటేషన్.. నూతన నియోజకవర్గాలు ఎన్నంటే..

ఉమ్మడి ప.గో.జిల్లాలో డీలిమిటేషన్.. నూతన నియోజకవర్గాలు ఎన్నంటే..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 1852, 1962, 1978, 2008 సంవత్సరాల్లో నాలుగుసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952లో మొదటిసారి ఉమ్మడి పశ్చిమలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి