• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం.. ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు

టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం.. ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో నకిలీ టీటీడీ లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ దర్శనం కోసం ఎమ్మెల్సీ లెటర్ హెడ్‌తో నకిలీ సిఫార్స్ లేఖ తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..

తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం..

గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం..

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలులో యూరియా బస్తాల చోరీ యత్నం కలకలం రేపింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు బోగి తాళం పగులగొట్టి యూరియా బస్తాల చోరీకి విఫలయత్నం చేశారు.

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు

కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాప మిస్సింగ్‌పై అసత్య ప్రచారాలు మానండి.. లేదంటే చర్యలు తప్పవు: అనిత వార్నింగ్

పాప మిస్సింగ్‌పై అసత్య ప్రచారాలు మానండి.. లేదంటే చర్యలు తప్పవు: అనిత వార్నింగ్

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమని హోం మంత్రి అన్నారు.

35 నిమిషాల్లోనే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాం: డీఎస్పీ తిలక్

35 నిమిషాల్లోనే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాం: డీఎస్పీ తిలక్

కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం

కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో చరిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో చరిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ టూరిజం శాఖ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) మధ్య చరిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

గోదావరి కాలుష్యంపై పవన్ స్పందన అభినందనీయం: సోము వీర్రాజు

గోదావరి కాలుష్యంపై పవన్ స్పందన అభినందనీయం: సోము వీర్రాజు

గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోదావరిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఆంధ్రా పేపర్ మిల్, రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షాకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించారన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి