• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

హైవేపై ఢీకొన్న కారు... 12 పల్టీలు కొట్టిన థార్‌ జీపు

హైవేపై ఢీకొన్న కారు... 12 పల్టీలు కొట్టిన థార్‌ జీపు

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జం క్షన్‌ వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరు గురికి తీవ్ర గాయాలయ్యాయి. జీపు చక్రాలు ఊడిపడ్డాయి. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రా మానికి చెందిన పాటంశెట్టి మణినాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్‌గా ప

బెంగళూరు టు రాజమహేంద్రవరం..

బెంగళూరు టు రాజమహేంద్రవరం..

కొవ్వూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థం రవాణా చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కొవ్వూ రు డీఎస్పీ జి.దేవకుమార్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ దేవకుమార్‌ మాట్లా

విద్యార్థులకు తాజా ఆహారం అందించాలి

విద్యార్థులకు తాజా ఆహారం అందించాలి

మారేడుమిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు తాజాగా వండిన ఆహారాన్ని అందిం చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదే శిం చారు. సోమవారం పోలవరం జిల్లా మారేడు మిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను పోలవరం

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రేపటిలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆహార పదార్థాల తయారీలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులకు అస్వస్థత

మారేడుమిల్లి, పిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం విద్యార్థులు ఇడ్లీ, శెనగపిండి చెట్నీని అల్పాహారంగా తీసుకున్నారు. కొద్దిసేపటికి

పోచవరం బోట్‌ పాయింట్‌ దగ్గర మొసలి కలకలం

పోచవరం బోట్‌ పాయింట్‌ దగ్గర మొసలి కలకలం

వీఆర్‌పురం, ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి): పోచవరం విహారయాత్ర బోట్‌ పాయింట్‌ దగ్గర మొసలి కల కలం రేపింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బోట్‌ పా

పొగాకు రైతులకు..భారీ ఊరట

పొగాకు రైతులకు..భారీ ఊరట

పొగాకు రైతులకు భారీ ఊరట లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు పండి స్తున్నారు. తరాల నుంచీ ఈ సాగులో ఉన్న రైతులు

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు

2026 బడ్జెట్‌లో ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో తాగునీటి అవసరాల కోసం రూ.840 కోట్లు కేటాయించారన్నారు.

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

ఫిలిమ్ ట్యూరిజాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. నంది నాటకోత్సవాలు, అవార్డులపై కార్యాచరణ కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడామన్నారు.

ఆకారం.. ఆశ్చర్యం!

ఆకారం.. ఆశ్చర్యం!

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీగౌతమ మహర్షి అక్షయపాత్ర ప్రతినిధి స్థానిక మా ర్కెట్లో



తాజా వార్తలు

మరిన్ని చదవండి