• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

రేపటి నుంచి కోటసత్తెమ్మ తిరునాళ్లు

రేపటి నుంచి కోటసత్తెమ్మ తిరునాళ్లు

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోట సత్తెమ్మ తిరునాళ్లు 4వ తేదీ గురువారం నుంచి 8వ తేదీ సోమవారం వరకు ఘనంగా నిర్వహిస్తామని ఫౌం డర్‌ ఫ్యామిలీ మెంబర్‌ దేవులపల్లి రవిశంకర్‌, దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.హరి సూర్యప్రకాష్‌ తెలిపారు.

ఇళ్లివ్వండి బాబు!

ఇళ్లివ్వండి బాబు!

టిడ్కో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు..గత పదేళ్లగా పేదింట కల గంటూనే ఉన్నారు. అయినా నేటికీ కల తీర లేదు..ఇల్లు రాలేదు.

ఆసుపత్రులక్యూ!

ఆసుపత్రులక్యూ!

సీజన్‌ మారింది. చలిగాలుల తాకిడి అధికమైంది. తుఫాన్‌ ప్రభావంతో ఒక వైపు వానలు కురుస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు అధికంగా జ్వరాల బారిన పడుతున్నారు.

వైద్యం అందలేదు.. ప్రాణం ఆగలేదు!

వైద్యం అందలేదు.. ప్రాణం ఆగలేదు!

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): 24గంటలు వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళాలు వేసి ఉండడంతో సకాలంలో

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం

రౌతులపూడి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా రౌతులపూడిలోని పురాతన శివాలయంలో మంగళ వారం నాగుపాము ప్రత్యక్ష మైంది. శివలిం

భక్తులకు విజ్ఞప్తి...

భక్తులకు విజ్ఞప్తి...

అన్నవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలు, దేవదాయశాఖ సూచనలతో కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ బుకింగ్‌, దర్శనాలు, వసతి, ప్రసాదం ప్యాకెట్ల కొనుగోలు తదితర అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టా రు. దేవదాయశాఖలో కేవలం 2శాతం

అనుమానమే పెనుభూతమై...

అనుమానమే పెనుభూతమై...

కాకినాడ రూరల్‌, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): భార్యపై అనుమానంతో మద్యం మత్తులో తలపైన గచ్చుపలకరాయితో భ ర్త గట్టిగా కొట్టడంతో మరణించిన సంఘటన ఇంద్రపాలెంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కాకినాడ రూరల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండ లం

అన్నవరం దేవస్థానానికి పెంకుటిల్లు విరాళం

అన్నవరం దేవస్థానానికి పెంకుటిల్లు విరాళం

అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన ఒకదాత అన్నవరం దేవస్థానానికి ప్రభుత్వ విలువ రూ.3.82 లక్షలు, మార్కెట్‌ వి

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ‘అన్నవరం’ ఆరో స్థానం

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ‘అన్నవరం’ ఆరో స్థానం

అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధానాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానా నికి భక్తుల నుంచి అసంతృప్తి శాతం కొనసాగుతుంది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో అన్నవరం దేవస్థానం 69

అజాత శత్రువు వాజపేయి

అజాత శత్రువు వాజపేయి

మండపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధానిగా పనిచేసిన దివంగత అటల్‌ బిహరీ వాజ్‌ పేయి రాజకీయాల్లో అజాత శత్రువని, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మ హోన్నత వ్యక్తి అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీ



తాజా వార్తలు

మరిన్ని చదవండి