కోడి గుడ్డు రికార్డు.. ఎన్నడూ లేనంతగా ధర పెరిగిపోయింది. ఽధర ఆల్టైమ్ రికార్డుకు చేరుకోవడంతో కోళ్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో మాస్టారికి టెన్షన్ తప్పడంలేదు..
వచ్చే సంక్రాంతి నాటికి అనపర్తి-బిక్కవోలు కెనాల్ రో డ్డు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెనాల్ రోడ్డులో వినాయకుడి ఆలయం వద్ద అనపర్తి నుంచి బిక్కవోలు వరకు రూ.7.10 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు.
అన్నవరం, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వ్రతవిభాగంలో విధులు నిర్వహిస్తు న్న ఆరుగురు వ్రత పురోహితులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఈవో త్రినాథరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 21న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సిఫార
అమలాపురం టౌన్, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై నిత్యం డబ్బుల కోసం తల్లిని వేధించే కుమారుడు అత్యవసరంగా రూ.500 కావాలని అడిగి మద్యం తాగి ఇంటికి చేరుకుని తరువాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెట్ల కాలనీలో జరి
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అక్కడి ఓ హోటల్లో ఆహారం సేవించిన 8 మంది మత్స్యకారులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం బయటపడింది.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 21 (ఆ ంధ్రజ్యోతి): దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొం దిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహా రి వాజపేయి అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డు జాగృతి సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవ్సాయి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రంపచోడవరం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్ ఆశ యాలకు అను గుణం గా ప్రజా సేవ కార్యక్ర మాలు అందించడం లో ఎన్టీఆర్ మెమోరి యల్ ట్రస్ట్ ముం దుంటుందని ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆదివారం అ ల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరంలో జీఎఎస్ఎల్, జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఎన్టీఆ
యానాం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ప్రజలతో భాగస్వామ్యం అయినప్పుడే ప్రజాప్రతినిధిగా మరింత ఎక్కువ సేవకు అవకాశం ఉంటుందని వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్ర
దివాన్చెరువు, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి): జీవితంలో కష్ట పడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వందజన్మతెత్తినా విజయాన్ని సాధించలేమని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనాజైస్వాల్ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువులోని ఢి