గ్రామీణస్థాయిలో అర్హులందరికీ పింఛన్లు అందే విధంగా కృషి చేస్తున్నామని రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. దివాన్చెరువులో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో సచివాలయ సిబ్బందితో కలసి ఆయన పాల్గొన్నారు.
గండేపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెంలో శుక్రవారం రాత్రి క్షణికావేశంలో ఓ వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యర్రంపాలెంలో కాకర చిన్ని
సర్పవరం జంక్షన్, నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రమ ణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో ఖాళీ భవనం వద్ద పోలీసులు ఆకస్మిక దాడి చేసి 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురు నింది తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండ
అన్నవరం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): సత్యదేవుడికి ప్రతిఏటా నిర్వ హించే కీలకమైన ఉత్సవాల్లో ఒక్కటైన తెప్పోత్సవానికి ఆలయ యంత్రా ంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం రాత్రి 7గంటలకు స్వామి,అమ్మవార్లు పంపా సరోవరంలో నౌకావిహారయాత్ర చేయనున్నా
మొంథా తుఫాన్ పెను విలయాన్ని సృష్టించలేదుగానీ.. దాని ప్రభావానికి నష్టపోని రంగమంటూ లేదు. ప్రాణనష్టం తప్పిందని సంతోషం మిగిలింది గానీ.. కొన్ని రంగాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి. ఏ తుఫాన్ వచ్చిన సాగు మీదున్న పంటలకే తొలి నష్టం. ఈసారి అదే ఆనవాయితీ. సాధారణంగా ఆగస్టు తర్వాత వచ్చే తుఫాన్లకు ప్రతి ఏటా రైతు దొరికిపోతాడు. లేదా మాసూలు సమయంలో ప్రకృతి వైపరీత్యానికి తలవంచుతాడు. ఇప్పుడు సరిగ్గా వరి పంట ఈనిక దశలోనో, గింజ పాలుపోసుకునే దశలోనో ఉంది. ఈ సమయంలో పైరు పడిపోతే పశుగ్రాసానికి తప్ప దేనికీ పనికిరాదు. చివరి దశలో పడిపోయినా ఎంతోకొంత చేతికి దక్కుతుంది. అన్నదాతల కష్టం ఇలా నష్టాలపాలైంది. ఇక వాణిజ్య, కూరగాయల పంటలు.. ముఖ్యంగా కొబ్బరి, అరటి భారీగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల నష్టం కోట్లలోనే ఉంది. రహదారుల పరిస్థితి మరీ దారుణం.
అన్నవరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 31( ఆం ధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై నిరాఽధారమైనఆరోపణలు చేస్తున్న వైసీపీ నగర అధ్యక్షుడు, మాజీ ఎంపీ భరత్రామ్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్సెల్ కమి
గొల్లప్రోలు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో 216వ జాతీయ రహదారిపైకి శుక్రవారం మధ్యా
అన్నవరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కోరినకోర్కెలు తీర్చే భక్తవరదాయుడు అన్నవరం సత్యదేవుడికి ఈనెల 5న కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. సుమారు 2లక్షల మంది భక్తులు కాళ్లకు
మొంథా తుఫాన ముంచేసింది.. వరి పంటను తీవ్రంగా దెబ్బతీసింది. తుఫాన్కు ముందు రెండు రోజులు అల్పపీడనాలతో కురిసిన వర్షాలకు చేలల్లో నీరు చేరి పంట దెబ్బతినగా తీవ్ర తుఫానతో మరింత నష్టపోయింది. రోజుల తరబడి నీళ్లల్లో పంట నానిపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయింది.