• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

216ఇ హైవే వైపు అడుగులు

216ఇ హైవే వైపు అడుగులు

కోనసీమ జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

దాబాలా..బార్‌లా!

దాబాలా..బార్‌లా!

సిట్టింగ్‌ ఎక్కడ బాగుం టుంది.. ఏదైనా దాబా కెళ్లిపోదాం.. ఎందుకంటే అక్కడ ముక్క ఉం టుంది.. చుక్కా ఉంటుంది.. అడిగిన వెంటనే ఇస్తారు.. ఆఖరున బిల్లు తీసుకుంటారు..

4 రోజులు.. రూ.56 కోట్లు!

4 రోజులు.. రూ.56 కోట్లు!

నలుగురు గుమిగూడితే మధ్యలో చుక్క.. ముక్క ఉండాల్సిందే.. మరి సంక్రాంతి అంటే స్నేహితులు.. బంధువులతో పల్లెలు పట్టణాలు కళకళలాడిపోతాయి.. మందు అలవాటు ఉంటే ఇక పండగే పండగ..

ప్రజాసమస్యల పరిష్కారం మన బాధ్యత

ప్రజాసమస్యల పరిష్కారం మన బాధ్యత

ప్రజా సమస్యల పరిష్కారం మన బాధ్యత అని, తప్పక పారదర్శకంగా పరిష్కారం చూపాలని రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థ కమిషనర్‌ రాహుల్‌మీనా వివిధ విభాగాల అధికారులకు సూ చించారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య ల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు.

సుప్రీం ఆదేశాలతో మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు

సుప్రీం ఆదేశాలతో మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవ ర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40గంటలపాటు మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న ట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సో మవారం జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ(ఎంసీపీ సీ) అధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

చింతూరుకు చింతలేదిక..

చింతూరుకు చింతలేదిక..

చింతూరు డివిజను కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అను మతి మంజూరు చేసింది. ఈ మేరకు రూ.33. 94 కోట్ల అంచనా వ్యయంతో చింతూరు సామా జిక ఆరోగ్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తూ సోమ వారం ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ను ంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదే

అతివేగం... అనర్థం!

అతివేగం... అనర్థం!

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు హైవే చెంతనే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 11మందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Road Accidents In AP: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు

Road Accidents In AP: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అదనపు కట్నం వేధింపులు.. అతలాకుతలమైన బతుకులు..

అదనపు కట్నం వేధింపులు.. అతలాకుతలమైన బతుకులు..

మండపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్య, ఇద్దరు కూతు ళ్లను బాధ్యతను పక్కనపెట్టాడు. అదనపు కట్నం కోసం ఆమెను వేధించాడు. అతడికి తోడు అత్త మామల వేధింపులు తాళలేకపోయింది ఆ ఇల్లా ్లలు.. ఇద్దరు బిడ్డలను వదిలేసి ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. భార్య మరణంతో భర్త రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. మండ

చొల్లంగి...భక్తి ఉప్పొంగి!

చొల్లంగి...భక్తి ఉప్పొంగి!

కరప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పురాణ ప్రాశస్త్యం కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామం విచ్చేసి సముద్ర తీరాన కొలువుదీరిన బాలత్రిపురసుందరి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజా



తాజా వార్తలు

మరిన్ని చదవండి