అంతర్వేది, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలకు థార్ జీప్లో వచ్చిన మగ్గురు ముగ్గురు యువకులు ఆనందంగా గడిపారు. అయితే జీప్ నీటిలోకి దూసు కెళ్లడంతో యువకుడు మృతిచెందా డు. ఈ విషాద సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్లో జరిగింది. వి
మందుబాబులు బుధవారం రాత్రి ఫుల్ అయిపోయారు.. 2025 వెళ్లిపోతుందనే బాధతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ తెగతాగే శారు..
ఏపీలో సంచలనం సృష్టించిన శివలింగం ధ్వంసం కేసును 24 గంటల్లోనే పోలీసులు చేధించారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు.
భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శివలింగాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలను సదరు యువకుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
2025..ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగుల ఆశలను నెర వేర్చింది.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ పోస్టుల భర్తీ జరింది. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిలు వు
మామిడికుదురు/పెరవలి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో హత్యకు గురైన వృద్ధురాలి మృతదేహం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికు
ద్రాక్షారామ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన పంచారామ క్షేత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో అపచారం జరిగింది. భీమేశ్వరస్వామి ఆల యం బయట ఉన్న స్వామివారి కొలను (సప్తగోదావరి రేవు) కపాలేశ్వరఘట్టంలో ఉన్న శివలింగాన్ని (కపాలేశ్వరస్వా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ రంగం చాలా నష్టపోయిందని ఆరోపించారు.
రాజోలు నియోజకవర్గ రైతులకు ఐదేళ్లుగా దుఖ:దాయనిగా మారిన శంకర్ గుప్తం మేజర్ డ్రైనేజ్ సమస్యను సుబ్రహ్మణ్య షష్టి రోజున గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం 34 రోజుల కాలవ్యవధిలో శాశ్వత పరిష్కారం దిశగా ముక్కోటి ఏకాదశిన పనులు ప్రారంభించామని వెల్లడించారు.
ఈ ఏడాది బాలికల అదృశ్యం కేసులు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.. ఒక్కరా ఇద్దరా ఏకంగా 136 మంది అదృశ్యమయ్యారు... ఇప్పటి వరకూ పోలీసులు 133 మంది ఆచూకీ కొనుగొన్నారు.. మిగిలిన ముగ్గురు ఏమయ్యారనేది తెలియదు..