అంతర్వేది, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే శ్రీకర శుభకర ప్రణవస రూపుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి. ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గాన్ని, అంతర్వేది పరిసర ప్రాంతాలను కాపాడిన సందర్భంగా అంతర్వేదిలో మంగళ వారం మహాశాంతి హోమం వైభవంగా నిర్వహి ంచారు. లక్ష్మీనరసింహస్వామికి భక్తి శ్రద్ధలతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసా
అన్నవరం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సత్య దేవుడి కోసం రత్న,సత్యగిరి కొండలు ఎదురుచూస్తున్నాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామివెంట నడిచే భక్తుల గోవిందనామస్మరణలతో పులకరించపోనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు కార్తీక పౌర్ణమి పర్వదినం ముఖ్య వేదిక కానుంది. ఏటా కార్తీకపౌర్ణమి నాడు కాకినాడ జిల్లా అన్నవరంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గిరిప్రదక్షిణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు తొలిపావంచా వద్ద
రాజమహేంద్రవరంలో రూ 11 కోట్లతో బీటీ రోడ్లు నిర్మాణాలు, జంక్షన్ల అభి వృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు.
టెట్..టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేవారందరూ తప్పనిసరిగా ఎదు ర్కోవాల్సిన పరీక్ష..
పేదల ఇంటి కలనెరవేరేదెపుడో.. ఏళ్ల పాటు అద్దె ఇళ్లలో బతుకీడుస్తూ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందని ఆశపెట్టుకున్న కుటుంబాలు వేల సంఖ్యలోనే ఉన్నాయి.
దివాన్చెరువు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రెజ్లింగ్ పురుష, మహిళల అంతర్కళాశాలల పోటీలు, విశ్వవిద్యాలయం జట్టు ఎంపికలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీలను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి 51 మంది పురుష, మహిళ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల ఫ్రీస్టైల్ విధానంలో 50
పిఠాపురం, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): పవిత్రమైన కార్తీక మాసంలో ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆదేశించారు. క్యూలైన్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై శ్రద్ధ వహించాలన్నారు. కాకినాడ జిల్లాలోని ప్రము ఖ శైవక్షేత్రాలైన పిఠాపురం పాదగయ, సా
అన్నవరం నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ఈనెల 5న సత్యదేవుడి గిరిప్రదక్షిణ నిర్వహణ, జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల కాశీబుగ్గ ప్రమాద ఘటన నేపథ్యంలో అప్రమత్తతపై అన్న వరం దేవస్థానం అధికారులకు దేవదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలిచ్చారు. అలాగే డిప్యూ టీ సీఎం పవన్కల్యాణ్
రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా జనరల్ మెడిసిన్ హెచ్వోడీ డాక్టర్ పీవీవీ.సత్యనారాయణను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి సామాన్యు లకు భారీ ఉపశమనం కలిగించి నెల దాటిం ది. ఇప్పటికీ సూపర్ జీఎస్టీ ఫలాలు సామా న్యుడికి దక్కడం లేదు.