ఆంధ్రా గోవా ఎస్.యానాం కోకో బీచ్లో ఈనెల 14 నుంచి మూడ్రోజులపాటు సంక్రాంతి సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించడానికి నిర్ణయించినట్టు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వెల్లడించారు. అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ హరీష్మాధుర్, కూటమి నేతలతో కలసి సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోస్టరను ఆవిష్కరించారు.
నిత్యం భక్తులతో కిటకిటలాడే పోచమ్మ తల్లి ఆలయం ప్రస్తుతం వెలవెలబోతోంది. గతంలో ఆదివారం, మంగళవారం వచ్చిందంటే ఆలయం వద్ద భక్తుల తాడికి, చుట్టూ షాపులతో కళకళలాడేది. గోదావరి నీరు తరచూ ముంచెత్తుతుండడంతో ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. అమ్మవారి రాతి విగ్రహాన్ని సమీప కొండపై ఏర్పాటు చేశారు. కాని వర్షం పడకుండా పైన రేకు వెయ్యలేదు, దర్శనానికి వెళ్లడానికి కనీసం మెట్లు కూడా ఏర్పాటు చేయలేదు.
నిడదవోలు, జనవరి 3 (ఆంధ్ర జ్యోతి): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా బంగారం, వెండి నగదు దోచేస్తున్న అంతర్ జిల్లాల దొంగ ను అరెస్టు చేసి భారీగా బంగారం, వెండి నగదు స్వాధీనం చేసుకున్నా మని నిడదవోలు సీఐ పీవీజీ.తిలక్ తెలిపారు. శనివారం తూర్పుగోదా వరి జిల్లా నిడదవోలు పోలీసు స ర్కిల్ కార్యాలయంలో వి
అమలాపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అల్లర్లు సృష్టించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఏ
కె.గంగవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తండ్రి మరణించగా కూతురు శోకంతో అంత్య క్రియలు నిర్వహించింది.. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి ఇరిగేష
నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదడం కలకలం రేపుతోంది.
ఈనెలలో సంక్రాంతి, అంతర్వేది ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ నిషాంతి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు
పేదల గృహనిర్మాణ కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సొంతింటి కలను తీర్చేందుకు ఎట్టకేలకు ఆవాస్ ప్లస్ హౌసింగ్ సర్వే పూర్తిచేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 79,964 మంది అర్హులను గుర్తించింది.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతి ఏటా క్రమంతప్పకుండా నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీ ఈ ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఐదు కేంద్రాల్లో జరగనుంది.
భూసమస్యలు పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు.