• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే

అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్‌ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

నిరూపయోగంగా క్రీడా వికాస కేంద్రం

నిరూపయోగంగా క్రీడా వికాస కేంద్రం

సీతానగరంలోని ప్రభుత్వోన్నత పాఠశాల ఆవ రణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీ డా వికాస కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో నిరూపయోగంగా మారింది.

లోకేశ్‌..భవిష్యత్‌ నాయకుడు

లోకేశ్‌..భవిష్యత్‌ నాయకుడు

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లో కేశ్‌ మన భవిష్యత్‌ నాయకుడు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. లోకేశ్‌ పుట్టిన రోజును శుక్రవారం పలుచోట్ల టీడీపీ నాయకులు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.స్థానిక కోరుకొండ రోడ్డు రామకృష్ణమఠం వద్ద తెలుగు మహిళలు కేక్‌ను కట్‌ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచారు.

పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక

పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక

ఆఫ్రికన్ గ్రే ప్యారట్స్ చాలా తెలివైనవి. చాలా చక్కగా మనుషుల్ని అనుకరించి మాట్లాడతాయి. వందల కొద్దీ పదాలను గుర్తు పెట్టుకోగల సామర్థ్యం వాటి సొంతం. అలాంటి ఓ పెంపుడు చిలుక ఇటీవల యజమానిని వదిలేసి ఎగిరిపోయింది.

ప్రమాదపుటంచున ప్రయాణాలు

ప్రమాదపుటంచున ప్రయాణాలు

మండలంలోని పలు గ్రామాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల్లో ప్రధాన పంటకాలువలపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మండలంలోని వెదురుమూడి ప్రధాన పంట కాలువపై నిర్మించిన పెద్ద వంతెన, బ్రిటీష్‌ హయాంలో వెదురుమూడిలోని టేకి డ్రైన్‌పై ఉన్న వంతెనలు రక్షణగోడలు విరిగిపోవడం, ఇనుప ఊచలు తుప్పుపట్టి ప్రమాదభరితంగా మా రడంతో నిత్యం ఆ మార్గాల్లో వంతెనలపై నుంచి వెళుతు న్న బస్సులు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ఎప్పుడూ కూలిపోతయో, ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.

మరో మూడు నెలలు..

మరో మూడు నెలలు..

పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మధ్య వశిష్ఠ నది దిండి-చించినాడ మధ్య నిర్మించిన వారధి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారనుంది. మరో మూడు నెలల వరకు ఈ వారఽధిపై బస్సులు, భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.

నిరసన గళం!

నిరసన గళం!

కేంద్ర ప్రభుత్వం 216-ఇ జాతీయ రహదారి కొత్తగా ఏర్పాటుచేస్తూ ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులు, రైతులు ఆందోళనబాట పట్టారు. దీనిలో భాగంగా అమలాపురం రూరల్‌ మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు.

పుష్కర పనులు ఆరంభించండి

పుష్కర పనులు ఆరంభించండి

పుష్కరాల పనులు వెంటనే ఆరంభిం చడంతో పాటు వేగంగా పూర్తి చేయాలని విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ (డీఆ ర్‌ఎం) మోహిత్‌ సోనాకియా ఆదేశించారు.

గ్రామాలను పరిశీలించండి

గ్రామాలను పరిశీలించండి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, రౌడీ షీటర్ల కదలికలు అసాంఘిక వ్యక్తుల కార్య కలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ నరసింహ కిశోర్‌ ఆదేశించారు.

నాటి కలెక్టర్‌ ఆదేశించినా..పాటించరు!

నాటి కలెక్టర్‌ ఆదేశించినా..పాటించరు!

కలెక్టరేట్‌కు కూతవేటు దూరం.. అయినా నాటి కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు అమ లు కావడంలేదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి