సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవ ర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40గంటలపాటు మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న ట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సో మవారం జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ(ఎంసీపీ సీ) అధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
చింతూరు డివిజను కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అను మతి మంజూరు చేసింది. ఈ మేరకు రూ.33. 94 కోట్ల అంచనా వ్యయంతో చింతూరు సామా జిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తూ సోమ వారం ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ను ంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదే
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు హైవే చెంతనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 11మందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మండపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్య, ఇద్దరు కూతు ళ్లను బాధ్యతను పక్కనపెట్టాడు. అదనపు కట్నం కోసం ఆమెను వేధించాడు. అతడికి తోడు అత్త మామల వేధింపులు తాళలేకపోయింది ఆ ఇల్లా ్లలు.. ఇద్దరు బిడ్డలను వదిలేసి ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. భార్య మరణంతో భర్త రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. మండ
కరప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పురాణ ప్రాశస్త్యం కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామం విచ్చేసి సముద్ర తీరాన కొలువుదీరిన బాలత్రిపురసుందరి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజా
తిరుగు ప్రయాణాలు రష్ ఆదివారం అమావాస్య రోజు కూడా ఏమాత్రం తగ్గలేదు. సెంటిమెంట్ను పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా మంది తిరుగు ప్రయాణమయ్యారు.
సంక్రాంతి పండుగ ముగిసింది. ఎక్కడి వారు అక్కడికి తిరుగుముఖం పట్టారు. దీంతో ఎటు చూసినా ప్రయాణరద్దీ కనిపిస్తూనే ఉం ది.
గోదావరి పుష్కరాలు దగ్గర పడు తున్నాయి. 2027 జూన్లో పుష్కరాలు నిర్వ హించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం అధికా రికంగా ప్రకటించింది.
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.