• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.1.73 కోట్లు

సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.1.73 కోట్లు

అన్నవరం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించ

అనుమానం పెనుభూతమై...

అనుమానం పెనుభూతమై...

కాకినాడ రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో కత్తితో పీక కోసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో జరిగింది. ఇంద్రపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చీపు రుపల్లి దేవి (34), చీపురుపల్లి రా

పెళపెళ.. వరుస ఊచకోత!

పెళపెళ.. వరుస ఊచకోత!

పక్కలో బళ్లెం, పొట్ట మధ్య లోపల నుంచి బళ్లెంతో పొడవడం, జబ్బపై కత్తితో నరకడం, పొట్ట లోపల నుంచి కత్తితో పొడవడం, వినాయకుడి వేషంలో నరకాసురున్ని వధించడం, రంపంతో కోయడం వంటి ఒళ్లు గగుర్పాటు కలిగించే వేషధారణలతో ప్రదర్శనలు ఇచ్చి కళాకారులు ఆకట్టుకున్నారు.

ఇక సచివాలయాలు కాదు..విజన్‌ యూనిట్లు

ఇక సచివాలయాలు కాదు..విజన్‌ యూనిట్లు

గ్రామ/వార్డు సచివాలయాలను ప్రభు త్వం విజన్‌ యూనిట్లుగా మార్పు చేసిందని కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు.

మూతప‘డెన్‌’!

మూతప‘డెన్‌’!

రైల్వే స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది.

 తూర్పోదయం!

తూర్పోదయం!

తూర్పుగోదావరి అతి పెద్ద జిల్లాగా ఆవిర్భవించనుంది.. జిల్లాకు కొత్త స్వరూపం రానుంది.. సరిహద్దులు మార నున్నాయి.

పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతులు

పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతులు

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీస్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 2 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసిన వారికి ప్రమోషన్‌ అర్హత ఉండగా ఇప్పుడు ఆ కాలాన్ని ఏ

అన్నవరం.. భక్తజనసంద్రం

అన్నవరం.. భక్తజనసంద్రం

అన్నవరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడు కొలువైన రత్న,సత్యగిరిలు బుధవారం జై సత్యదేవ నామస్మరణతో మార్మోగాయి. స్వామి వెలసి భక్తులతో పూజలందుకునే 2 కొండల చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన

‘ఉప్పు’డేమంటారో!

‘ఉప్పు’డేమంటారో!

జిల్లాలో 1,245 ఎకరాల ఉప్పు భూములను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం వీటిని సాల్ట్‌ కమి షననుంచి తీసుకునే ప్రక్రియలో వేగం పెంచిం ది. ఈమేరకు అనేక తర్జన భర్జనలు, రిజిసే్ట్రషన్ల శాఖతో పలు మదింపుల తర్వాత ఎట్టకేలకు వీటికి ధర నిర్ణయించింది.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో...

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో...

అమలాపురం రూరల్‌ నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని 195 దేశాల పేర్లు, వాటి రాజధానుల వివరాలను కేవలం 2 నిమిషాల 59 సెకన్ల 11 మిల్లీ సెకన్లలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో విత్తనాల కుషాల్‌నాగవెంకట్‌ చోటు దక్కించుకున్నట్టు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కో



తాజా వార్తలు

మరిన్ని చదవండి