యానాం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): యానాం లో ప్రజా ఉత్సవాలు, ఫలపుష్ప ప్రదర్శన మంగ ళవారం ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పుదుచ్చేరి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో స్థానిక పరిపాలనాధికారి అంకిత్కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ డీడీ జోగిరాజు, మున్సిపల్ కమిషనర్ రఘవాన్ జ్యోతి ప్రజ్వలన చేసి
ఇరుసుమండ బ్లోఅట్కు క్యాపింగ్ చేయటానికి మరో వారం రోజుల సమయం పడుతుందని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మంటల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని ఆయన చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఔట్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ కీలక ప్రకటన చేసింది.
జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐలుగా పనిచేస్తూ ఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన 1989 బ్యాచ్కి చెందిన 12 మందికి ఎస్పీ నరసింహ కిశోర్ అభినందనలు తెలిపారు.
భూమి కొంటానని చెప్పి మోసగించిన తాళ్లపూడి జనసేన మండల అధ్యక్షుడు గంటా శివ రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు.
పచ్చని కోన సీమలో భయాందోళన నెలకొంది. సోమవారం ఉదయం వాతావరణం అంతా ఎం తో ప్రశాంతంగా ఉంది..ఆ సమయంలో ఉన్న ట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దం.. ఏం జరిగిందో తెలియదు.. ఏమైపోతున్నామో తెలియదు..
మలికిపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సోమవారం జరిగిన గ్యాస్ లీకేజీ కారణంగా ఇరుసుమండ లక్కవరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేశారు. బ్లోఅవుట్ భయంతో పశు పక్ష్యాదులను వదిలేసి వెళ్లిపోయారు. లక్కవరం ఎంజీ గార్డె
రాజమహేంద్రవరం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరానికి ఓ జూర్కు రానుంది. నగరా నికి సమీపంలోని దివాన్ చెరువులో పండ్ల మార్కెట్.. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 700 ఎకరాల అటవీభూమిలో జూపార్కు ఏర్పాటు చేయను
మండపేట, జనవరి 5(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు ఏ ర్పడ్డాయి. మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అధికార పార్టీ కార్యకర్త కంటే ఎక్కువగా వ్యవహరిస్తూ అవినితీకి పాల్పడుతున్నాడని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందాలే.. పం డుగ మూడు రోజులు కత్తి కట్టాల్సిందే.. బరిలో దిగా ల్సిందే.. రక్తం చిందించాల్సిందే.. మరో 10 రోజుల్లోనే సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో అప్పుడే చాలా మంది పందాల మూడ్లోకి వెళ్లిపోయారు. నిర్వాహకులు బరులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి సుమారు వెయ్యి బరులు వెలుస్తాయనే సమాచారం ఉంది.. పందేలకు తగినట్టు కత్తులు తయారుచేసే పనిలో పలువురు నిమగ్నమయ్యారు.