• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

జేఎన్టీయూకే, ఏపీ పోలీస్‌ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

జేఎన్టీయూకే, ఏపీ పోలీస్‌ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

జేఎన్టీయూకే, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ, ఏపీ పోలీస్‌ శాఖ మధ్య అవ గాహన ఒప్పందాన్ని బుధవారం వీసీ సమావేశ హాల్లో కుదుర్చుకున్నట్టు

త్వరలో దివాన్‌చెరువు వద్ద జూపార్క్‌

త్వరలో దివాన్‌చెరువు వద్ద జూపార్క్‌

దివాన్‌చెరువు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా త్వరలోనే దివాన్‌చెరువు వద్ద జూపార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలోని దివాన్‌చెరువులో ఉన్న అటవీభూమిని

ప్రపంచ తెలుగు మహాసభల్లో డాక్టర్‌ కొల్లూరికి సత్కారం

ప్రపంచ తెలుగు మహాసభల్లో డాక్టర్‌ కొల్లూరికి సత్కారం

ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభ

జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీ

జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీ

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిరంతర తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా అన్నారు.

జిల్లాలో రూ.212 కోట్లతో ఉపాధి పనులు

జిల్లాలో రూ.212 కోట్లతో ఉపాధి పనులు

జిల్లాలో రూ.212కోట్ల మేర ఉపాధి హామీ పనులు జరిగాయని, వేతనాలకు రూ.136కోట్లు, మెటీరియల్‌కు రూ.71కోట్ల వ్యయమైనట్టు డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌ తెలిపారు.

యానాం రహదారులకు మహర్దశ

యానాం రహదారులకు మహర్దశ

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నాలుగురహదారుల అభి వృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడంతో ఇక్కడి రోడ్లకు మహర్దశ పట్టనుంది.

సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా..‘అమలాపురం’ అప్‌గ్రేడ్‌

సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా..‘అమలాపురం’ అప్‌గ్రేడ్‌

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పురపాలక సంఘాన్ని సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏజెన్సీ టు బెంగళూరు..

ఏజెన్సీ టు బెంగళూరు..

తొండంగి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా- ఒడిస్సా బోర్డర్‌ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి వై.జంక్షన్‌ వద్ద తొండంగి పోలీసులు మంగళవారం దాడి జరిపి పట్టుకున్నారు. దీనికి కారణమైన కేరళకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు

‘షరతులు’ వర్తిస్తాయి!

‘షరతులు’ వర్తిస్తాయి!

రంపచోడవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): నిబంధనలు అడ్డంకిగా మారి మన్యం వాసుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చలేని దుస్థి తిలో మహాప్రస్థానం సేవలు నడుస్తున్నాయి. మంగళవారం జరిగిన రాజమండ్రిలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. మారే డుమిల్లి మండలం తా

ఆరోగ్యశ్రీలో అదనపు వసూళ్లు..  ఐఏఎస్‌తో విచారణ జరిపించాలి

ఆరోగ్యశ్రీలో అదనపు వసూళ్లు.. ఐఏఎస్‌తో విచారణ జరిపించాలి

పిఠాపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కాకినాడ మెడికవర్‌ ఆ సుపత్రిలో చేరిన రోగుల నుంచి రూ.లక్షలు అద నంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఐఏ ఎస్‌ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. మెడికవర్‌ ఆరోగ్యశ్రీ దందాలపై మంగళవారం సాయ



తాజా వార్తలు

మరిన్ని చదవండి