జేఎన్టీయూకే, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ, ఏపీ పోలీస్ శాఖ మధ్య అవ గాహన ఒప్పందాన్ని బుధవారం వీసీ సమావేశ హాల్లో కుదుర్చుకున్నట్టు
దివాన్చెరువు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా త్వరలోనే దివాన్చెరువు వద్ద జూపార్క్ ఏర్పాటు చేయనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలోని దివాన్చెరువులో ఉన్న అటవీభూమిని
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభ
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిరంతర తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ రాహుల్మీనా అన్నారు.
జిల్లాలో రూ.212కోట్ల మేర ఉపాధి హామీ పనులు జరిగాయని, వేతనాలకు రూ.136కోట్లు, మెటీరియల్కు రూ.71కోట్ల వ్యయమైనట్టు డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ తెలిపారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నాలుగురహదారుల అభి వృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడంతో ఇక్కడి రోడ్లకు మహర్దశ పట్టనుంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పురపాలక సంఘాన్ని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తొండంగి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా- ఒడిస్సా బోర్డర్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి వై.జంక్షన్ వద్ద తొండంగి పోలీసులు మంగళవారం దాడి జరిపి పట్టుకున్నారు. దీనికి కారణమైన కేరళకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు
రంపచోడవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): నిబంధనలు అడ్డంకిగా మారి మన్యం వాసుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చలేని దుస్థి తిలో మహాప్రస్థానం సేవలు నడుస్తున్నాయి. మంగళవారం జరిగిన రాజమండ్రిలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. మారే డుమిల్లి మండలం తా
పిఠాపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కాకినాడ మెడికవర్ ఆ సుపత్రిలో చేరిన రోగుల నుంచి రూ.లక్షలు అద నంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఐఏ ఎస్ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. మెడికవర్ ఆరోగ్యశ్రీ దందాలపై మంగళవారం సాయ