కల్తీ నెయ్యి మహాపాపమే వైసీపీని పాతాళానికి నెట్టిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి వైసీపీ హయాంలో చేసిన కుంభకోణంపై సిట్ నివేదికతో వాస్తవం బయటకు వచ్చిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.
తుని రూరల్, జనవరి 29 (ఆంధ్ర జ్యోతి): తెలుగు సాహిత్యానికి, తెలు గు పాటకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వే టూరి చిరస్థాయిలో నిలిచిపోతారని... వేటూరి కలానికి అన్ని వైపులా పదునుండేదని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అన్నారు. గురువారం కాకినాడ జిల్లా తుని చిట్టూరి మెట్రో ప్రాంగణంలో వేటూరి సాహితి పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేటూరి జయంతి వేడుకల్లో ఈ ఏడాది పంచమదశ (15వ) వేటూరి కవి
చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు తరచూ ప్రమాదాలతో రక్తమోడుతోంది. గడచిన పదేళ్లలో 25 ప్రమాదాలు జరిగితే 22 మంది ప్రాణాలు కోల్పోగా 65మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా 30 కి.మీ మేర ఉన్న ఈ ఘాట్లో ప్రమాదభరితంగా 10 మలుపులు ఉన్నాయి. వాటిలో దుర్గమ్మ గుడి, చైనావాల్, సోకిలేరు
కడియం సబ్ రిజిస్టార్ కార్యాలయంపై గురువారం రాత్రి 8-45 గంట లకు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు.
కాటన్ బ్యారేజీ లేని గోదావరి జిల్లాలను ఊహించగలమా..? కష్టమే.. ఆ బ్యారేజీ లేకపోతే ఐదు జిల్లాల్లో లక్షలాది ఎకరాలు బీడువారతాయి.. చెరువులు ఎండిపోతాయి.. గొంతులు తడారిపోతాయి..
కాకినాడలో స్కూలుకు వెళ్తున్న ఓ చిన్నారిని మృత్యువు ఆటో రూపంలో కబళించింది. రాయుడుపాలెం సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐశ్వర్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు.
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం గురువారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిని కల్యాణమాడారు. సరిగ్గా 1.56 గంటలకు (తెల్లవారితే గురువారం) రోహిణి నక్షత యుక్త వృశ్చిక లఘ్నపుష్కరాంశమందు జరిగిన ఈ పరిణయ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించారు.
ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. మాఘశుద్ధ ఏకాదశి రోహిణి నక్షత్ర యుక్త సింహ లగ్నమందు పుష్పాలంకృతమైన కల్యాణ వేదికపై మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో జరిగిన భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారి పరిణయం భక్తులు తన్మయత్వంతో తిలకించారు.
తూర్పు గోదావరి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డనే రూ.10 లక్షలకు అమ్మేశాడు. వివరాల్లోకి వెళ్తే..