• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

నారాయణరావుకు సీపీ బ్రౌన్‌ స్మారక అవార్డు

నారాయణరావుకు సీపీ బ్రౌన్‌ స్మారక అవార్డు

తెలుగు ఇంగ్లీష్‌ నిఘంటువు రూపకర్త, తెలుగు భాషాభ్యుదయానికి ఎనలేని సేవలందించిన సీపీ బ్రౌన్‌ జయంతిని రాకా, గోదావరి కల్చరల్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్‌ వద్ద డాక్టర్‌ కంటే వీరన్నచౌదరి హాస్పిటల్‌ ఆవరణలోని ఎస్వీ బాలు స్మారక సాంస్కృతిక మందిరంలో ఆదివారం నిర్వహించారు.

ఐక్యతకు ప్రతీకలు

ఐక్యతకు ప్రతీకలు

కార్తీక మాసం సందర్భంగా ఆదివారం వనసమారాధనలు ఉత్సాహంగా సాగాయి. పలు సామాజిక వర్గాల వారు జోరుగా హుషారుగా వనసమారాధనలలో పాల్గొన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కరవనంలో బ్రాహ్మాణ ఉద్యోగుల సేవా సమూహం (బెస్ట్‌) వనసమారాధన నాయకులు కాశీవఝల శ్రీనివాస్‌, కేఎన్‌బీ లక్ష్మి, మాంథాత రామకృష్ణ, కంభంపాటి రామగణేష్‌, వక్కలంక త్రినాథకుమార్‌ నాయకత్వంలో జరిగింది.

పాండవుల మెట్టకు 1800 ఏళ్లు

పాండవుల మెట్టకు 1800 ఏళ్లు

బుద్ధిజం ద్వారానే సమాజ వికాసం జరుగుతుందని బుద్దిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేడ్కర్‌ ముని మనవడు రాజా రత్న అశోక్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

బెల్ట్‌ తీస్తారట!

బెల్ట్‌ తీస్తారట!

సారాతో పాటు బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్ర యాల్లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణ యిం చింది.

ఉన్నారా..సార్‌!

ఉన్నారా..సార్‌!

జిల్లాలో అబ్కారీ అధికారులు, సిబ్బంది పరి స్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయా రైంది.

దారి..చూపారు!

దారి..చూపారు!

కాకినాడ-పుదుచ్చేరి బకింగ్‌హం కాలువకు ఎట్టకేలకు మంచి రోజులొచ్చాయి.

 Minister Atchannaidu: జగన్ హయాంలో  సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి  పాల్పడ్డారు

Minister Atchannaidu: జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

మొంథా తుఫాను పరిహారంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అలాగే తుఫాను సమయంలో బాధితులను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందనే విషయాలను తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జయమేది!

జయమేది!

రూ.582 కోట్ల జయలక్ష్మి సొసైటీ స్కాం బాధి తులకు న్యాయం కనుచూపు మేరలో కనిపించ డం లేదు. సీజ్‌ చేసిన ఆస్తులు వేలం వేసి న్యా యం చేసేందుకు సీఐడీ ప్రయత్నించడం లేదు. పదే పదే కేసులో వాయిదాలు కోరుతూ బాధితు లను ముప్పుతిప్పలు పెడుతోంది. స్కాం సమ యంలో సీజ్‌ చేసిన రూ.5.50 కోట్ల నగదు విడు దల చేయాల్సి ఉన్నా అదీ చేయడంలేదు. తాజా గా సొసైటీకి రుణ వసూళ్లు కింద జమయిన రూ.7.50 కోట్లు సీఐడీ ఏకంగా ఫ్రీజ్‌ చేసేసింది. వీటిని బాధితులు పంచుకోకుండా అకౌంట్లు స్తంభింపచేసింది. అదే సమయం

కడలి కెరటమై...

కడలి కెరటమై...

బంగాళాఖాత సముద్ర తీర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల తాకిడికి చారిత్రక కట్టడాలతోపాటు చమురు సంస్థల ఆస్తులకూ పెనుముప్పు పొంచి ఉంది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌ ప్రభావం, అలాగే గత కొన్నేళ్ల నుంచి అల్పపీడనాలు, తుఫాన్‌



తాజా వార్తలు

మరిన్ని చదవండి