• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

130  స్కూల్‌ ఆటోల సీజ్‌

130 స్కూల్‌ ఆటోల సీజ్‌

కాకినాడ క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ పిల్లలను తీసుకెళ్లే ఆటోలపై కాకినాడ జిల్లా పోలీసులు శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఎస్పీ జి.బిందుమాధవ్‌

సీతానగరంలో పెద్దపులి కలకలం

సీతానగరంలో పెద్దపులి కలకలం

సీతానగరం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీతానగరం మండలంలోని చినకొండేపూడి, పెదకొండేపూడి చీపురుపల్లి పంటభూముల్లో పెద్ద పులి సంచరిస్తోందని ఫారెస్ట్‌ అధికారులకు

కుక్కలకు మాత్రమే!

కుక్కలకు మాత్రమే!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ముని సిపాలిటీల్లో వీధికుక్కలకు ఫీడింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

అడుగడుగునా.. నారాజనం!

అడుగడుగునా.. నారాజనం!

మంత్రి నారా లోకేశ్‌ పర్యటనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టా రు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్ట డంతో అడుగడుగునా పూల స్వాగతం పలికారు.

లోకేశ్‌.. జోష్‌!

లోకేశ్‌.. జోష్‌!

జేఎన్టీయూకే, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం కాకినాడలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విమానశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ జేఎన్టీయూకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక ప్రజాప్రతినిధు

కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

కడియం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు జరిగిన సోదాల్లో రూ.1,82,210 అకౌంట్‌ లేని సొమ్ము ను గుర్తించారు. రెండో రోజు శుక్రవారం రిజిస్ట్రేషన్‌ శాఖ కాకినాడ జిల్లా రిజిస్ర్టార్‌

ఆ ఆరు ఊళ్లు అప్పగించడం కుదరదు!

ఆ ఆరు ఊళ్లు అప్పగించడం కుదరదు!

రంపచోడవరం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి మన్యంలోని గోదావరి పరీ వాహక మంటూరు ఎస్టేటుకు సంబంధించి 1972లో అప్పటి రాజమండ్రి జిల్లా కోర్టు ఇచ్చిన జమిందారుకు ఇచ్చిన అనుకూల తీర్పును అమలుచేయలేమని, ఎ స్టేటులోని ఆరు గ్రామాలను అప్పగించడం కుదరదని రాజమండ్రిలోని ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యా యమూర్తి ఆర్‌.శివకుమార్‌ తీర్పు చెప్పారు. రాష్ట్రంలో ఎస్టేట్ల రద్దు అనంతరం గత 63 సంవత్సరా

విద్యార్థులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి.. మాట్లాడిన విషయాలివే..

విద్యార్థులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి.. మాట్లాడిన విషయాలివే..

కాకినాడలోని జేఎన్‌టీయూ విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కొంతమంది గొడవలు పెడుతున్నారని, ఏ కుటుంబంలో పుడతామో ఎవరి చేతుల్లోనూ ఉండదని లోకేశ్ వ్యాఖ్యానించారు..

జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు ఢీ

జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు ఢీ

కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు కంటైనర్లు ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్‌ సజీవదహనయ్యాడు.

అపచారం..

అపచారం..

తిరుమల తిరుపతి దేవ స్థానం లడ్డూ ప్రసాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరి గిన కల్తీ వ్యవహారం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీ సిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మండిపడ్డారు. ఆ పాప ప్రక్షాళనలో భాగంగా అమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవ స్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమం గురువారం నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి