• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

పవనోత్సాహం

పవనోత్సాహం

‘నా గళం.. బలం మీరే.. పిఠాపురం ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. అన్ని విధాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పిఠాపురాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు.

మీ భూమి..నా బాధ్యత!

మీ భూమి..నా బాధ్యత!

చంద్ర బాబుకు జనం నీరాజనం పలికారు.. జై చంద్రబాబు నినా దాలతో హోరెత్తించారు..

ఏ ఎన్నికలు వచ్చినా కూటమిదే విజయం!

ఏ ఎన్నికలు వచ్చినా కూటమిదే విజయం!

రాష్ట్రం లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికే విజయం త థ్యమయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పా టుపడాలని, ప్రభుత్వం అందజేస్తున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీ ఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

పూల ప్రేమికులు.. పోటెత్తారు!

పూల ప్రేమికులు.. పోటెత్తారు!

యానాం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): యానాం జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తునన ఫలపుష్ప ప్రద ర్శన శుక్రవారం భారీ సంఖ్యలో పూల ప్రేమికులు తరలివచ్చారు. గత 23 ఏళ్లుగా 3 రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను ఈ ఏడాది 4 రోజుల పాటు జరగడం విశేషం. వివిధ రకాల జాతుల మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. వివిధ రకాల ఆకృతులతో ఏర్పాటు చేసిన బొకేలు, పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొక్క

పరిమితి దాటి ప్రయాణం!

పరిమితి దాటి ప్రయాణం!

చింతూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాకల వద్ద శుక్రవారం రాత్రి గోకవరం ఆర్టీసీ డిపో బస్సు పంక్చర్‌ అయ్యి నిలిచిపోయింది. రాజమండ్రి నుంచి వయా చింతూరు మీదుగా భద్రాచలం చేరుకోవాల్సిన బస్సు ఘాట్‌ దిగిన కొద్ది నిమి షాలకే తులసిపాకల వద్ద టైర్‌ పం క్చర్‌ అయ్యింది. దీంతో బస్సు నిలిపివేసి డ్రైవరు, కండక్టర్‌ టైర్‌ మార్చారు. బస్సు రాత్రి సమయంలో నిలిచి పోవడం, దీనికి తోడు చలి ఎక్కువగా ఉండ డంతో ప్రయాణికు

రాష్ట్రస్థాయి ఉత్సవంలా డ్రాగన్‌ పడవ పోటీలు

రాష్ట్రస్థాయి ఉత్సవంలా డ్రాగన్‌ పడవ పోటీలు

ఆత్రేయపురం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఉత్సవంలా డ్రాగన్‌ పడవ పోటీలు నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం లొల్ల లా కుల వద్ద శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించా

CM Chandrababu: పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

CM Chandrababu: పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు  పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా.. వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు.

 Purandeswari: చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావు.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..

Purandeswari: చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావు.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..

గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ముందుగా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సూచించారు. తాజాగా ఉపాధి హామీ చట్ట సవరణ ద్వారా 15 రోజుల్లోగా కూలి చెల్లించకుంటే జరిమానాతో కలిపి లబ్ధిదారుడికి అందజేస్తామని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలోనూ రైతులను, సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని వివరించారు.

Rajahmundry: పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

Rajahmundry: పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి