విధులను, బాధ్యతలను గుర్తెరిగి ఉత్తమపౌరులుగా యువతరం ముందుకు సాగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధనకు ప్రజా రిపబ్లిక్ ఉద్య మం ప్రారంభించామని ఉద్యమ నేత డీవీవీఎస్వర్మ అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లోని చెలికానిరామారావు స్మారకభవనంలో సా ర్మకకమిటీ ఆధ్వర్యంలో డా.సి.కృష్ణమోహనరావు అధ్యక్షతన ప్రజా రిపబ్లిక్ ఉద్యమం పరిచయం, చర్చ కార్యక్ర
అంబాజీపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నా
ఉండ్రాజవరం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పలు దేశాల్లో బౌద్ధ మత వ్యాప్తి జరుగుతోందని, భారతదేశంలో కూడా జరగాలని రాబోయే రోజు ల్లో కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. ఉండ్రాజవరం లో బౌద్ధ ఆరామం నిర్మించడంలో భంతేజీ అనా లయో పాత్ర అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి
రాజమహేంద్రవరం, జనవరి 25 (ఆంధ్ర జ్యోతి): ప్రముఖ సినీ నటుడు, రాజ మండ్రి మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్కు పద్మశ్రీ అవార్డు లభిం చింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఈ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా ఆయన 60 ఏళ్ల కృషిలో 350 కంటే అధి కంగా సినిమాలు చేశా
అంతర్వేది, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆర్తజన రక్షకుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు ఆదివారం రథసప్తమి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షికంగా కేశవదాసుపాలెనికి చె ందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు తొలిపూజలు చేశారు. స్వామికి పంచామృతాల
అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
సీతానగరంలోని ప్రభుత్వోన్నత పాఠశాల ఆవ రణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీ డా వికాస కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో నిరూపయోగంగా మారింది.
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లో కేశ్ మన భవిష్యత్ నాయకుడు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. లోకేశ్ పుట్టిన రోజును శుక్రవారం పలుచోట్ల టీడీపీ నాయకులు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.స్థానిక కోరుకొండ రోడ్డు రామకృష్ణమఠం వద్ద తెలుగు మహిళలు కేక్ను కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచారు.
ఆఫ్రికన్ గ్రే ప్యారట్స్ చాలా తెలివైనవి. చాలా చక్కగా మనుషుల్ని అనుకరించి మాట్లాడతాయి. వందల కొద్దీ పదాలను గుర్తు పెట్టుకోగల సామర్థ్యం వాటి సొంతం. అలాంటి ఓ పెంపుడు చిలుక ఇటీవల యజమానిని వదిలేసి ఎగిరిపోయింది.