నిషేధమంటారు.. హెచ్చరికలు చేయడం.. బరులు ధ్వంసం చేయడం మామూలే.. ఇదంతా సంక్రాంతి సందట్లో సడేమియా.. పందేలు వద్దంటే ఆగుతారా!?
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమనిఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. మండలంలో రూ.3.10 కోట్లతో కడియం-జేగురుపాడు సీసీ, బీటీ రోడ్డు, కడియపులంక-పొట్టిలంక సీసీ రోడ్డు రహదారుల నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశా రు. పొట్టిలంక,కడియపుసావరం, దుళ్ల, కడియపులంక గ్రా మాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ రెండో రోజు పర్య టించారు.
’’సందల్లె సందళ్లు..సంక్రాంతి సందళ్లే.. అంగరంగ వైభవంగా.. సంక్రాంతి సందళ్లే..మన ఊరితో సమ యాన్నిలా. .గడిపేయడం ఒక సరదారా..
అన్నవరం, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఒకపక్క ప్రభుత్వం ప్రతినెలా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తూ ర్యాంకింగ్లు ప్రవేశపెడుతుండగా ఏరోజుకా రోజు అన్నవరం దేవస్థానంలో ఆయా విభాగ అధికారులు అభిప్రాయాలు తె లుసుకుని లోటుపాట్లు ఉంటే వాటిని వెంటనే సవరించేలా
సర్పవరం జంక్షన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత నిష్టాతులైన వైద్యులు కాకినాడ రంగరాయ వైద్యకళాశాల సొంతం. ఆర్ఎంసీ కాకినాడకే గర్వకారణం.. గ్రామీణ గిరి జనులకు నెలలో ఒకరోజు వైద్య సేవలు, వైద్య శిబిరాలు నిర్వహించాలని డాక్టర్లను కోరుకుంటు న్నా అంటూ డిప్యూటీ సీఎం పవ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 బావిలో డీప్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న డ్రిల్లింగ్ సైట్లో సంభవించిన బ్లోఔట్ మంటలు మంటలు, గ్యాస్ నియంత్రణ అదుపులోకి వచ్చాయి. దీంతో ఇరుసుమండ, లక్కవరంతో పాటు పరిసర గ్రామాల్లోని ప్ర
వైసీపీ నాయకులు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు..
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..
‘నా గళం.. బలం మీరే.. పిఠాపురం ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. అన్ని విధాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పిఠాపురాన్ని మోడల్గా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు.