• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

రాజమండ్రిలో పులి కదలికలపై జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. పులి లైవ్ లొకేషన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. పులి జాడలు ఎక్కడా లభించలేదని అధికారి తెలిపారు.

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..

వణుకు పుట్టిస్తున్న పెద్ద పులి.. రాజమండ్రి సమీపంలో..

వణుకు పుట్టిస్తున్న పెద్ద పులి.. రాజమండ్రి సమీపంలో..

రాజమండ్రి పరిసర గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ అక్కడి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా.. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

దొడ్డి దారిలో దొరల్లా...

దొడ్డి దారిలో దొరల్లా...

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ని కసరత్తులు చేస్తున్నా కొందరు దొడ్డి దారిన తరలిస్తున్నారు. నిఘా కళ్లు కప్పి, రూట్‌ మార్చి సరిహ ద్దులు దాటిస్తున్నారు. వారిలో కొందరు స్మగ్లర్లు తెలంగాణ పోలీసుల చేతికి చిక్కుతున్నారు పొరు గు రాష్ట్రమైన తెలంగాణలోని ఒక్క భద్రాచలంలోనే గడచిన ఏడాదిలో అక్కడి పోలీసులు రూ. 30 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన అఽధికారిక గణాంకాలే ఇందు కు నిదర్శనం. పట్టుబడిన

‘పాదగయ’ ఆదాయం రూ.15.78 లక్షలు

‘పాదగయ’ ఆదాయం రూ.15.78 లక్షలు

పిఠాపురం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలోని హుండీలను మంగళవారం తెరిచారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజ్వేరీదేవి, పురూహూతికా అమ్మవార్ల సన్నిధిలో, ఆలయ ప్రాంగణంలో గల అన్నదాన హుండీలను లెక్కించగా 55

సినిమా చూసొద్దామని పయనం.. దారిలోనే దారుణం!

సినిమా చూసొద్దామని పయనం.. దారిలోనే దారుణం!

కొవ్వూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరారు ముగ్గురు యువకులు. కానీ దారిలోనే మృత్యువు మింగేసింది. సినిమాకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులకు కన్నీరే మిగిలి ంది. ఈ విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రో

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

రాజమండ్రిలో పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు..

రాజమండ్రిలో పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు..

మూడు రోజుల కిందట రాజమండ్రి పరిధి సీతానగరం మండల పరిసరాల్లోకి పెద్ద పులి ప్రవేశించింది. ఆదివారం నాటికి తొర్రేడు చేరుకుని మూడు పశువులను చంపేసింది. అధికారుల సమాచారం మేరకు..

పద్దు పొడుపు!

పద్దు పొడుపు!

నిర్మలమ్మ పద్దు మురిపించింది..ఉమ్మడి జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసేలా పలు ప్రోత్సాహకాలతో మెప్పించింది.

కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద పైపు లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడం కలకలం రేపుతోంది. పొగ తరహాలో దట్టంగా బయటకు చిమ్ముతున్న గ్యాస్ సమీప ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి