• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

మాజీ గిరిజన ఎంపీ రత్నాభాయి మృతి

మాజీ గిరిజన ఎంపీ రత్నాభాయి మృతి

రంపచోడవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌పార్టీ గిరిజన మహిళా నేత తటపట్ల రత్నాభాయి(79) ఆదివారం అర్ధరాత్రి రంపచోడవరంలో మృతి చెందారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతోనే ఉన్నా ఆమె అందరికీ అందుబాటులోనే ఉంటూ వచ్చారు. కాగా ఆదివారం రాత్రి బాగా పొ

 ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 తాటాకు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 13 కుటుంబాలు వారు నిరాశ్రయులయ్యాయి.

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో ప్రస్తావించింది. 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది.

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌..

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌..

పి.గన్నవరం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై జాయింట్‌లు వద్ద మరమ్మతుల నిమిత్తం మంగళవారం నుంచి వా హనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీం తో వాహనదారులు ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేసిన మార్గంలో (పాత అక్విడెక్టుపై నుంచి రాక పోకలు సాగిస్తున్నారు. అయితే బస్సులు, భారీ వాహనాల రాకపోకలు మాత్రం పూర్తిగా నిలి పివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇ

మితిమీరుతున్న సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా

మితిమీరుతున్న సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 10(ఆం ధ్రజ్యోతి): మితిమీరుతున్న సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏలూరురేంజ్‌ డీఐజి జీవీజీ అశోక్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం తూర్పు గోదా వరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని బొమ్మూ రు పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ నరసింహకిషోర్‌తో కలిసి తనిఖీ చే

హైవేపై ఢీకొన్న కారు... 12 పల్టీలు కొట్టిన థార్‌ జీపు

హైవేపై ఢీకొన్న కారు... 12 పల్టీలు కొట్టిన థార్‌ జీపు

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జం క్షన్‌ వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరు గురికి తీవ్ర గాయాలయ్యాయి. జీపు చక్రాలు ఊడిపడ్డాయి. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రా మానికి చెందిన పాటంశెట్టి మణినాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్‌గా ప

బెంగళూరు టు రాజమహేంద్రవరం..

బెంగళూరు టు రాజమహేంద్రవరం..

కొవ్వూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థం రవాణా చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కొవ్వూ రు డీఎస్పీ జి.దేవకుమార్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ దేవకుమార్‌ మాట్లా

విద్యార్థులకు తాజా ఆహారం అందించాలి

విద్యార్థులకు తాజా ఆహారం అందించాలి

మారేడుమిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు తాజాగా వండిన ఆహారాన్ని అందిం చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదే శిం చారు. సోమవారం పోలవరం జిల్లా మారేడు మిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను పోలవరం

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రేపటిలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆహార పదార్థాల తయారీలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి