• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

టిక్కెట్‌.. హాంఫట్‌..

టిక్కెట్‌.. హాంఫట్‌..

ఆత్రేయపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుపతిగా ఖ్యాతినర్జీస్తూ భక్తజనంతో విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. కొందరు టికెట్‌ కౌంటర్లలో మాయజాలం చేసి రూ.లక్షలు పక్కదారి పట్టించి తమ ఖాతాల్లో జమ చే

ఏకొత్తపల్లిలో బీభత్సం

ఏకొత్తపల్లిలో బీభత్సం

తొండంగి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలో కనుమ రోజైన శుక్రవారం వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. వారు చేసిన దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏ.కొత్తపల్లి సంత మార్కెట్‌ సెంటర్‌ వద్ద శుక్ర వారం గుండాట విషయంపై రెండు వర్గాల మఽ ద్య ఘర్షణ జరిగింది. దాన్ని ఆపేందుకు టీడీపీ కార్యకర్తలు నేమాల రామకృష్ణ (గోపి), కొంజర్ల గోవిందు ప్రయత్నించారు. దాంతో అక్కడే ఉన్న

వైసీపీ విధ్వంసం..

వైసీపీ విధ్వంసం..

వైసీపీ శ్రేణులు పెట్రేగిపోయారు.. టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.. కర్రలు, రాడ్లు, రాళ్లు, బీరు బాటిళ్లతో ఇష్టంవచ్చినట్టు కొట్టారు.. ఒకరిని పొట్టనపెట్టుకున్నారు.. మరికొందర్ని ఆసుపత్రుల పాలయ్యాలే చేశారు. దానికి నిదర్శనం కాకినాడ జిల్లా అల్లిపూడి, ఏ కొత్తపల్లిలో జరిగిన సంఘటనలే...

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కో(డీ)ట్లాట!

కో(డీ)ట్లాట!

జిల్లా లో పండగ మూడు రోజులు కోడిపందేలు, గుండాట, పేకాటలు జోరుగా సాగాయి. సుమారు రూ.100 కోట్లకు పైగానే చేతులు మారినట్టు అంచనా. 22 మండలాల్లో మొత్తం 150 వరకూ బరులు నిర్వహించారు

లెక్కతేలింది..!

లెక్కతేలింది..!

అన్నవరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో సంచలనం రేకెత్తించిన వ్రతపురోహిత సంఘం నిధుల స్వాహా విషయానికి సంబంధించి ఎట్టకేలకు లె క్కతేలింది. ఈవో త్రినాథరావు నియమించిన కమిటీ నివేదికను ఈవోకు అందజేసింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా అన్నవ

Godavari Tradition: కొత్త అల్లుడి కోసం అత్తారింట్లో సంక్రాంతి స్పెషల్ విందు

Godavari Tradition: కొత్త అల్లుడి కోసం అత్తారింట్లో సంక్రాంతి స్పెషల్ విందు

గోదారోళ్ల మర్యాదలు అంటే మామూలుగా ఉండవు మరి.. గోదావరి జిల్లాల ఆతిథ్యం గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. కొత్త అల్లుడికి 70 రకాల వంటకాలతో కడియం మండలం జేగురుపాడులో జరిగిన ఈ విందు 'గోదావరి మర్యాద'కు అసలైన నిదర్శనంగా నిలిచింది.

Konaseema Prabhalu Festival: వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

Konaseema Prabhalu Festival: వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అత్యంత వైభంగా జరుగనుంది. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Bhogi Celebrations: భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ

Bhogi Celebrations: భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమంచి 20 వేల ఆవు పిడకలతో 1000 అడుగుల భారీ భోగి మాలను రూపొందించారు.

Sankranti: పల్లెకు సంక్రాంతి.. బంధుమిత్రులతో సందడే సందడి

Sankranti: పల్లెకు సంక్రాంతి.. బంధుమిత్రులతో సందడే సందడి

సంక్రాంతి పండగ శోభతో అటు పల్లెలు.. ఇటు పట్టణాలు కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. నేడు భోగి సందర్భంగా.. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు.. పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరినా సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి