ఉర్లవోబనపల్లెలో పేర్లు మారుతున్న భూములు లబోదిబోమంటున్న వాస్తవ హక్కుదారులు
కొన్నింటికి మాత్రం మినహాయిపు
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
మదనపల్లె అల్లనేరేడుకు మంచి గుర్తింపు ఉంది. వీటికి జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు మండలంలోని డీమ్డ్ టు బీ మిట్స్ యూనివర్సిటీ వీసీ యువరాజ్ తెలిపారు.
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆదివారం ఉదయం వైభవంగా నిర్వహించారు.
సింహ వాహనంపై అనుసరించిన జ్ఞాన ప్రసూనాంబ
మహాశివరాత్రిని పురస్కరించుకుని తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు చేశారు.ఆలయ చరిత్రలో ఉత్సవాలేమీ లేకుండా మొదటిసారిగా స్వామివారి దర్శనంతోనే శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం రాత్రి శేషవాహనంపై పరమశివుడు పురవిహారం చేశారు. పక్కనే జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై సాగారు.. ఉదయం స్వామి వారు హంస వాహనం, జ్ఞానప్రసూనాంబ శుక వాహనంపై ఊరేగారు.
రాష్ట్రప్రభుత్వం తాజా బడ్జెట్లో తిరుపతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీ అమలు నిర్ణయంతో జిల్లాలోని సుమారు 8 వేల చేనేత, మరమగ్గాల నిర్వాహకులకు మేలు జరగనుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండో)ల్లో నిర్మాణాలు, మరమ్మతులకు రూ.1.67 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సీఈవో శంకర్ బాబు తెలిపారు.