• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

Pattabhi: పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి

Pattabhi: పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి

తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.

TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

Tirumala Ghee Scam: టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

Tirumala Ghee Scam: టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రమణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. కల్తీ నెయ్యి గురించి ముందే తెలిసినే కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న కంపెనీలకే నెయ్యి సరఫరాకు సుబ్రమణ్యం, టీటీడీ ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ సిట్ పొందుపర్చింది.

Ditwah Cyclone: ఇండియావైపు దూసుకొస్తున్న 'దిత్వా'.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.!

Ditwah Cyclone: ఇండియావైపు దూసుకొస్తున్న 'దిత్వా'.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.!

దిత్వా తుపాన్ భారత్‌వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

కన్నీళ్లొస్తున్నాయ్‌..!

కన్నీళ్లొస్తున్నాయ్‌..!

ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటా నెల్లూరు జిల్లాలో గూడూరు విలీనంపై పోరాడతానన్న ఎమ్మెల్యే పాశిం

వామ్మో... స్క్రబ్‌ టైఫస్‌

వామ్మో... స్క్రబ్‌ టైఫస్‌

ఇప్పటికే 379 కేసుల నమోదు

పలమనేరు-కుప్పం ర హదారికి మహర్దశ

పలమనేరు-కుప్పం ర హదారికి మహర్దశ

రూ.1500 కోట్ల ప్రతిపాదనలతో విస్తరణకు డీపీఆర్‌

ఉగాదికి టిడ్కో గృహప్రవేశాలు

ఉగాదికి టిడ్కో గృహప్రవేశాలు

ఉగాది నాటికి టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

తీరం దిశగా కదులుతున్న దిత్వా

తీరం దిశగా కదులుతున్న దిత్వా

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

YV Subba Reddy: శ్రీవారి విషయంలో ఏ తప్పు చేయలేదు.. వైవీ  సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

YV Subba Reddy: శ్రీవారి విషయంలో ఏ తప్పు చేయలేదు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి