• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ఉచిత సేవకుడిపై భక్తుల దాడి

ఉచిత సేవకుడిపై భక్తుల దాడి

ముక్కంటి పీఆర్వో కార్యాలయంలో రగడ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరుకు చెందిన శివ అనే యువకుడు ముక్కంటి ఆలయ పీఆర్వో కార్యాలయంలో ఉచిత సేవకుడిగా విధులు నిర్వహిస్తుంటాడు.

ఏడుగురు ఎస్‌ఐల బదిలీ

ఏడుగురు ఎస్‌ఐల బదిలీ

జిల్లాలో ఏడుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

రికార్డుస్థాయికి నిమ్మ ధరలు

రికార్డుస్థాయికి నిమ్మ ధరలు

నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుసోంది. మార్కెట్‌లో నిమ్మ కాయలు కిలో రూ.100 దాటి 120 వరకు చేరగా బస్తా నిమ్మకాయలు ఏకంగా రూ.10 వేలు పలుకుతున్నాయి.

పంచాయతీలకూ ‘త్రీ మెన్‌’ కమిటీలు?

పంచాయతీలకూ ‘త్రీ మెన్‌’ కమిటీలు?

సర్పంచులకు బదులుగా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ముందు తాజాగా త్రీ మెన్‌ కమిటీల ప్రతిపాదనలు కూడా వున్నట్లు సమాచారం.

గుంజన నది ఒడ్డున లకుముకిపిట్ట

గుంజన నది ఒడ్డున లకుముకిపిట్ట

రైల్వేకోడూరు పట్టణంలోని నరసరాంపేట పక్కనే ఉన్న గుంజననది ఒడ్డున శనివారం లకుముకిపిట్ట (కింగ్‌ఫిషర్‌) ప్రత్యక్షమైంది.సాధారణంగా ఇది నదుల్లో ఉన్న చేపలను నీటిలో మునిగి పట్టుకుని తింటుంది.

‘సరిహద్దు’ ఉద్యోగులకు 23న పెయిడ్‌ హాలిడే

‘సరిహద్దు’ ఉద్యోగులకు 23న పెయిడ్‌ హాలిడే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటరుగా ఉంటూ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది.

భర్తను చంపి.. చెట్టుకు ఉరేసింది

భర్తను చంపి.. చెట్టుకు ఉరేసింది

భర్తను ప్రియుడితో కలిసి చంపేసి.. చెట్టుకు ఉరేసింది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. దర్యాప్తులో నిజం బయటపడటంతో నిందితులిద్దరినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

కుప్పంలో అసలేం జరుగుతోంది?

కుప్పంలో అసలేం జరుగుతోంది?

కుప్పం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. అసలు నియోజకవర్గ పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ముఖ్య నాయకులను అమరావతి రమ్మని ఆదేశించింది.

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం

పులిచెర్ల మండలంలో శుక్రవారం రాత్రి పంటలపై 14 ఏనుగుల గుంపు పడి బీభత్సం సృష్టించాయి. మామిడిచెట్ల కొమ్మలను విరిచేసి, కాయలను నేలరాల్చాయి. కొబ్బరిచెట్లను కూకటివేళ్లతో పెకలించాయి.

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి