నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్విండో)లో అక్రమాలకు ఆస్కారం అధికారుల తప్పిదమేనని స్పష్టమవుతోంది.
మదనపల్లెకు ఐకాన్గా పేరుగాంచిన బసినికొండ మండుతోంది. పట్టణం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో బుధవారం మధ్యాహ్నం నిప్పంటించారు. కొండపై ఉన్న ఎండిన గడ్డి, చెట్లు కాలి బూడిదయ్యాయి. మంటలు ఎగిసిపడటంతో సమీప నివాసస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మంటల్లో చాలా జీవరాశులతోపాటు పచ్చని చెట్లు కూడా కాలి బూడిదయ్యాయి. ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు.
జాతీయస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో నానాజీ దేశ్ముఖ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (ఎన్డీఎ్సపీఎన్వీపీ)కు కుప్పం మండలం తృతీయ స్థానం సాధించింది.
చిత్తూరు జిల్లాలో కుల వివక్ష, భూ సమస్యలు అధికంగా ఉన్నాయని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎట్టకేలకు బుధవారానికి టెన్త్ స్పాట్ను అధికారులు సెట్ చేశారు. తొలి రెండు రోజులు చోటు చేసుకున్న పరిణామాలను చిత్తూరు జిల్లా పరిశీలకుడు, సమగ్రశిక్ష ఇన్ఫ్రా జేడీ మువ్వా రామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్ కలిసి సర్దుబాటు చేశారు.
భూగర్భజలాల పెంపే లక్ష్యంగా ‘జలధార’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోమవారం మొదలైన ఈ కార్యక్రమం జూలై 14వ తేది వరకు జరగనుంది. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ‘నీరు- చెట్టు’ పేరుతో చెరువుల్ని పునరుద్ధరించి నీటి సంరక్షణ పనులను చేపట్టింది.
బుధవారం తెల్లవారుజామున పలమనేరు పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. చలి వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటల సమయంలోనూ మంచు వీడలేదు. చలికాలాన్ని తలపించింది. సూర్యోదయం తర్వాత ఈ వాతావరణంలో నెమ్మదిగా మార్పు వచ్చింది. 11 గంటలకంతా ఎండ సుర్రుమంది. వీధుల్లో జనం పలచబడ్డారు. 12 గంటలకంతా ఎండ తీవ్రత మరింత పెరగడంతో, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బుధవారం పలమనేరులో 40.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం తర్వాత ఉక్కపోత ఎక్కువై స్థానికులు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామున మాత్రం మంచుతో కొంత చల్లదాన్ని ఇస్తోంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
ప్రాజెక్టు నిర్మించినా రైతుల కల సాఫల్యం కాలేదు. సాగు నీరు చేరలేదు.
పాత గొడవల నేపథ్యంలో ఓ న్యాయవాది దారుణహత్యకు గురయ్యాడు.