వరలక్ష్మీ వ్రతం సందర్బంగా పలమనేరు పాతపేటలో సత్యగంగమ్మను శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త శెట్టోళ్ల సుబ్రహ్మణ్యం శెట్టి మనుమరాలు మీనాక్షి సుమారు రూ.2.5 లక్షల విలువైన నగదునోట్లను ఈ విశేష అలంకరణకు సమకూర్చారు.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని గరుడ సేవను వైభవంగా నిర్వహించారు.
సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0 (ఏపీఏఐఎంఎస్)’ వ్యవసాయరంగంలో సమాచార విప్లవం సృష్టిస్తోంది.
‘సర్’ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ మల్లికార్జున అన్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాలపై నిబంధనల మేరకు విచారణ చేపట్టాలన్నారు.
క్రిమినల్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు కరుణాకరరెడ్డి తన తనయుడు అభినయ్తో బుధవారం విచారణకు భూమన కరుణాకరరెడ్డి హాజరయ్యారు.
బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని సూదలగుంట(మయూరి) షుగర్స్ రెండు యూనిట్లకు సంబంధించి రైతులకు, రవా ణా కాంట్రాక్టర్లకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను..
మామిడి సీజన్ చివర్లో ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. మామిడి తోపులను కొని వ్యాపారం చేసే చిత్తూరుకు చెందిన సిరాజ్, ఆవులకొండకు చెందిన సాదిక్ నాణ్యమైన..
ఒకరికి బదులుగా మరొకరు పదవ తరగతి పరీక్షలను రాసిన కేసులో ఏడుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ.38వేల జరిమానా విధిస్తూ వెంకటగిరి కోర్టు జడ్జి విష్ణువర్మ తీర్పు చెప్పారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడామైదానం వద్దవున్న ఎస్సీ బాలికల వసతిగృహ సమీపంలో నాలుగురోజుల క్రితం దొరికిన పురిటిబిడ్డ ఎవరో ఎట్టకేలకూ తేలింది.
రేణిగుంటలో గుర్తుతెలియన మృతదేహం కలకలం రేపింది. బాలాజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఆవరణలో ఈ మృతదేహం వెలుగులోకి వచ్చింది. ఇంకుడు గుంత కోసం జేసీబీ సాయంతో తవ్వుతుండగా మట్టిలో డెడ్ బాడీ బయటపడింది.