బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాను స్థిరంగా ఉంది.
గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటునందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు.
ఏర్పేడు మండలం బత్తినయ్యకోనకు వెళ్లి శ్రీకాళహస్తికి చెందిన 22 మంది భక్తులు 36 గంటలపాటు అడవిలో చిక్కుకుపోయిన సంఘటన ఆందోళనకు గురి చేసింది.
ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో.. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన పోలీసులు షాక్కు గురయ్యారు.
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కపిలతీర్థం వద్దనున్న పాయ్ వైశ్రాయ్, రాజ్ పార్కు హోటళ్ల వద్ద ఐఈడీ బాంబులు పెట్టామని, ఏ క్షణమైనా పేలతాయంటూ పాక్ ఐఎ్సఐ పేరిట సోమవారం మెయిల్స్ వచ్చాయి.
గూడూరును జిల్లా చేస్తారా? లేదా నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తారా? ఈ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ జేఏసీ నేతలు డిమాండు చేశారు.
జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలైంది. వర్షం పడుతున్నా సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు.
ఆమెకు వివాహమైంది. మగబిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డతో ప్రియుడి వద్దకు వచ్చేసింది. ముగ్గురూ కలిసి తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో గానీ.. అతడు ఫ్యానుకు వేలాడుతూ.. ఆమె, బిడ్డ బాత్రూమ్లో విగతజీవులుగా పడుండటం సోమవారం వెలుగు చూసింది.
జిల్లాకు ‘దిత్వా’ ముప్పు తప్పింది. తుఫాను బలహీన పడినా.. దాని ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రాత్రి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మీదుగా చెన్నైకు తూర్పు 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
కుప్పం నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు ఒక్కో కాలనీ చొప్పున సుమారు 100-150 మంది పింఛనుదారులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం తెలిపారు.