దివ్యాంగుల ముఖాల్లో ఆనందం చూడటం కోసమే ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.
తండ్రి ఇక లేడన్న దుఃఖాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన ఇది. రామసముద్రానికి చెందిన శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు.
మదనపల్లె జిల్లా ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.
ములకలచెరువు, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం లో పలుచోట్ల బుధవారం సాయంత్రం అకాల వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఉగాది పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలోని వ్యాపార కేంద్రాలు జనసంద్రంగా మారింది. పండుగకు కావాల్సిన వస్తువులు కోనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పూలు, బట్టల దుకాణాల్లో రద్దీ కనిపించింది.
తిరుపతి జిల్లాలో గంజాయి రవాణా చేస్తూ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిపై పీడీ యాక్ట్ అమలుకు అడ్వైజరీ బోర్డు ఆమోదించింది.
దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ వెంకటేశ్వర్,ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉద్ఘాటించారు. అలిపిరిలోని ఆర్టీసీ డిపోగ్యారేజీ ఆవరణంలో బుధవారం దివ్యాంగశక్తి పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు.
గ్రామ పంచాయతీల్లో బుధవారం ఓటరు జాబితా ప్రచురణ కాలేదు. మ్యాపింగ్ సమస్య, ఇతర కారణాలతో ఈ పరిస్థితి తలెత్తింది.
సుదీర్ఘకాలంగా స్విమ్స్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు శుభవార్త అందనుంది. శానిటేషన్ వర్కర్ల పేరును వార్డ్ బాయ్స్గా మార్చడంతో పాటు వేతనాన్ని పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి.
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమలలోని శ్రీవారి ఆలయం ముస్తాబైంది.విద్యుత్, పుష్పాలంకరణల్లో ప్రత్యేక అందాలతో దర్శనమిస్తోంది.