• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

రూ. 16 కోట్లతో హై లెవల్‌ బ్రిడ్జి

రూ. 16 కోట్లతో హై లెవల్‌ బ్రిడ్జి

డక్కిలి మండలం లింగసముద్రం వద్ద జాతీయ రహదారి నెంబర్‌ 565పై నిర్మించనున్న హైలెవల్‌ వంతెనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపన చేయనున్నారు.

రేపటి నుంచి ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు

రేపటి నుంచి ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో ఇటీవల పెరిగిన బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

విజృంభించిన జ్వరాలు

విజృంభించిన జ్వరాలు

జిల్లాలో వైరల్‌, డెంగీ జ్వరాలు విజృంభించాయి. తిరుపతిలో చాలా ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిట లాడుతున్నాయి.

ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

కడపజిల్లా ప్రొద్దుటూరు పరిధిలో గురువారం టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గు రు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.

డ్రగ్స్ రాకెట్‌ కేసులో ఉగాండాకు చెందిన లేడీడాన్ అరెస్టు

డ్రగ్స్ రాకెట్‌ కేసులో ఉగాండాకు చెందిన లేడీడాన్ అరెస్టు

చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగాండాకు చెందిన మహిళా డాన్‌ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రూ. కోట్ల స్థలం రిజిస్ట్రేషన్‌

మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రూ. కోట్ల స్థలం రిజిస్ట్రేషన్‌

ఓ మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువజేసే భూమిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను తిరుచానూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చెన్నై-తిరుపతి రూట్లో పలు రైళ్లకు అదనపు బోగీలు

చెన్నై-తిరుపతి రూట్లో పలు రైళ్లకు అదనపు బోగీలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై--తిరుపతి రూట్లో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటుచేసినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. చెన్నై సెంట్రల్‌-తిరుపతి మధ్య నడిపే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఆగస్టు 1నుంచి సెప్టెంబరు 30వ తేది వరకు రిజర్వ్‌డ్‌ సీటింగ్‌ బోగీ జతచేయనున్నారు.

కనువిందుగా గరుడసేవ

కనువిందుగా గరుడసేవ

గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో బుధవారం రాత్రి నిర్వహించిన గరుడసేవ కనులపండువగా జరిగింది. విశేష పుష్ప, అభరణాల అలంకరణలో మలయప్పస్వామి గరుడ వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించారు.

‘టెట్‌’కు 6510 మంది అభ్యర్థులు

‘టెట్‌’కు 6510 మంది అభ్యర్థులు

లాఆ్లలో ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే ‘టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)’కు 6510 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు.

కార్యకర్తలే టీడీపీ ప్రాణం

కార్యకర్తలే టీడీపీ ప్రాణం

‘తమ జీవితాలు తల్లకిందులయ్యే పరిస్థితులు ఎదురైనా పార్టీ జెండా పైనే ఉండాలని కార్యకర్తలు భుజాన మోసుకుని వెళ్తారు. అటువంటి కార్యకర్తలే టీడీపీకి ప్రాణం’ అని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి