సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.
కోట్లాది రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నడిబొడ్డున నిర్మించిన మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు
వరికోత యంత్రానికి కరెంటు తీగ తగలడంతో, విద్యుదాఘాతానికి గురై రైతు కుమ్మర శివకుమార్ (42) మృతిచెందారు
గాలి వానకు నేలరాలిన మామిడికాయలను రైతులు అలానే వదిలేశారు
కల్లూరులో ఫర్నిచర్ దుకాణంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
జిల్లాలో శుక్రవారం కూడా ఎండతీవ్రత కొనసాగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం యాదమరి మండలంలో పర్యటించనున్నారు
బలహీన వర్గాలకు చెందిన రెండు శాఖలకు రెగ్యులర్ అధికారుల్లేరు
బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధంలో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్పిళ్లై పేర్కొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేకత ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, కోయంబేడు వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తాయి.