• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ టికెట్ల కొనుగోలుకు భక్తుల పాట్లు

ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ టికెట్ల కొనుగోలుకు భక్తుల పాట్లు

తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాల టికెట్ల కోనుగోలుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాఽధారణంగా అదనపు ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖలు సమర్పించిన అనంతరం కేటాయింపు మెసెజ్‌ భక్తుల సెల్‌ఫోన్‌కు వస్తుంది.

Parakamani Case: ఏడుకొండల వాడి దగ్గర తప్పుకు శిక్ష తప్పదు: మంత్రి అనగాని

Parakamani Case: ఏడుకొండల వాడి దగ్గర తప్పుకు శిక్ష తప్పదు: మంత్రి అనగాని

పరకామణి చోరీ కేసుపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.

TTD Parakamani Case: పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక

TTD Parakamani Case: పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక

హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసును అక్టోబర్ 27న సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురిని సీఐడీ ప్రశ్నించింది.

Ditwa: తిరుపతి జిల్లాకు నేడు భారీ వర్ష సూచన

Ditwa: తిరుపతి జిల్లాకు నేడు భారీ వర్ష సూచన

గత ఆరు గంటల్లో ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలిన దిత్వా.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

Elephant: ఆపరేషన్‌ గజ

Elephant: ఆపరేషన్‌ గజ

కాలు విరిగి చెరువులో కదల్లేని స్థితిలో ఉండిపోయిన ఒక ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది.

TTD: శ్రీవారి డాలర్లు ‘నో స్టాక్‌’

TTD: శ్రీవారి డాలర్లు ‘నో స్టాక్‌’

తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. వారం రోజులుగా డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ భక్తుల సౌకర్యం కోసం అమ్మవారి సేవలు ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చునని ఈవో ఏకాంబరం పేర్కొన్నారు.

Elephant : పంటలపై ఏనుగు దాడి

Elephant : పంటలపై ఏనుగు దాడి

పులిచెర్ల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదు. కమ్మపల్లె పంచాయతీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది.

Tirumala: జలకళలాడుతున్న తిరుమల డ్యామ్‌లు

Tirumala: జలకళలాడుతున్న తిరుమల డ్యామ్‌లు

దిత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యాములు 98 శాతం నిండిపోయాయి.

AP Police Instructions: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

AP Police Instructions: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు సూచించారు .



తాజా వార్తలు

మరిన్ని చదవండి