• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ఈద్‌ ముబారక్‌హో

ఈద్‌ ముబారక్‌హో

నెలరోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం రంజాన్‌ పర్వదినం శనివారం రానే వచ్చింది. ముస్లింల మోములో ఆనందాన్ని మోసుకొచ్చింది. ఈదుల్‌ ఫితర్‌ సందర్భంగా జిల్లాలోని మసీదులు,ఈద్గాలు ఆధ్యాత్మిక శోభతో అలరారాయి.

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు కావడంతో ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.

తిరుమలలో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత పరీక్షలు: మంత్రి సత్యకుమార్

తిరుమలలో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత పరీక్షలు: మంత్రి సత్యకుమార్

తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్‌ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని ఏపీ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్.ఎస్.ఎస్.ఏ. ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి జిల్లా ప్రజల్లో 69.3 మంది సంతృప్తిగా ఉంటే.. 30.7 మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఆరో కలెక్టర్ల సదస్సులో పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌ రిపోర్టును విడుదల చేశారు.

Task force: టాస్క్‌ఫోర్స్‌లో కొందరి తీరుపై అనుమానాలు

Task force: టాస్క్‌ఫోర్స్‌లో కొందరి తీరుపై అనుమానాలు

ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

CM: చంద్రబాబుకు ఘనస్వాగతం

CM: చంద్రబాబుకు ఘనస్వాగతం

తిరుమల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది.

ABN: నేడు, రేపు ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్‌పో

ABN: నేడు, రేపు ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్‌పో

ఆటోమొబైల్‌ రంగంలో నూనత ఆవిష్కరణలకు వేదికగా నిలిచే ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్‌పో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో తిరుపతిలోని ఇందిరామైదానం వేదికగా నిర్వహించనున్న ఎక్స్‌పోను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా రవాణాశాఖ అధికారి కె.మురళీమోహన్‌ ప్రారంభించనున్నారు.

TC Rajan: టీసీ రాజన్‌ ఇక లేరు

TC Rajan: టీసీ రాజన్‌ ఇక లేరు

తెల్లటి పంచె.. పైజమా. మెడలో కండువా. చేతిలో కర్ర. వందేళ్లు దాటాక కూడా.. పలమనేరు వీధుల్లో నడుస్తూ.. కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరించేవారు. నిరాడంబరత, నిస్వార్థ రాజకీయం, ఉన్నత వ్యక్తిత్వంతో నేటి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ (108) ఇక లేరు. బెంగళూరులోని తన కుమార్తె ఇంట శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.

Fire accident : గడ్డి లారీకి మంటలు

Fire accident : గడ్డి లారీకి మంటలు

గడ్డి తరలిస్తున్న మినీ లారీకి కరెంటు తీగలు తగిలి.. మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెదురుకుప్పం మండలం దామరకుప్పం రైస్‌మిల్‌ ఇండ్లు వద్ద చోటుచేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి