గ్రామాలను బహుమానంగా ఆలయానికి ఇస్తున్నట్లు లిఖించిన శాసనాలు బయటపడ్డాయి
నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ పక్కా ఇళ్ళకు బుధవారం గృహ ప్రవేశాలు జరిగాయి.
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ సిట్కు ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని అందజేశారు.
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధమున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మదనపల్లిలో కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సీరియస్గా తీసుకుని విచారిస్తున్నారు.
తిరుచానూరులో ఈనెల 17న ప్రారంభం కానున్న పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించారు.
మలుపు వద్ద అదుపు తప్పిన లారీ.. కారును ఢీకొనడంతో తల్లీ కొడుకులు దుర్మరణం చెందారు. కోడలికి తీవ్రగాయాలు కాగా, మనవరాలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతులది కర్నూలు. చెన్నై వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రేణిగుంట- కడప మార్గంలోని చైతన్యపురం క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మహిళల మధ్య వివాదంలో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం మేరకు మదనపల్లె సమీపంలో బి.కొత్తకోటకు చెందిన క్రిష్ణానాయక్, ప్రసన్నలకు 8ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు చంద్రగిరిలో మూలస్థాన ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉంటున్నారు.
ఆ రైతు సెల్ఫోనుకు ఒక లింకు వచ్చింది. దానిపై ఆయన క్లిక్ చేశారు. అంతే ఫోను హ్యాక్ అయింది. బ్యాంకు ఖాతాలోని రూ.7.5 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి పోయాయి.
విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో బాలికను వంచించాడు. మూడేళ్లుగా మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది.