శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..
అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ ద్వారా క్యాన్సర్ విభాగం పూర్తిగా అభివృద్ధి , స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ స్విమ్స్లో ఘనంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, అవగాహన ర్యాలీ, పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు
సీటీఎం నలవీర గంగాభవానీ జాతరలో భాగంగా పగలు తిరునాళ్ల బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు
మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి
జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ శ్రీసిటీ ఉద్యోగులు దుర్మరణం చెందారు.
ఇంటికి వెళ్తున్న సమయంలో చిట్వేలి రూట్లోని బ్రిడ్జి వద్ద వెనుక నుంచి మోటార్ బైకుతో ఢీకొట్టి కిందపడేశారు
ఈ ఏడాది ధాన్యం ధరలు ఆరంభంలోనే పరుగులు పెడుతున్నాయి.
మామిడి చెట్లకు రసాయన మందులు పిచకారీ చేసేందుకు కూలి పనులకు వెళ్లారు
ఓ వ్యక్తిని ఆ రాష్ట్ర అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.