• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

విరిసినదీ వసంతగానం

విరిసినదీ వసంతగానం

ఎస్వీయూ ప్రాంగణంలో విరబూసిన ఈ గోల్డెన్‌ ట్రంపెట్‌ ట్రీ పుష్ప సోయగంతో వసంత గానం పాడుతున్నట్లు లేదూ. బంగారు గంటల చెట్టుగా పిలవబడే ఈ చెట్టు

రైలు కిందపడి స్నేహితుల ఆత్మహత్య

రైలు కిందపడి స్నేహితుల ఆత్మహత్య

తడ మండల పరిధిలోని కొండూరు రైల్వేగేటు వద్ద ఆదివారం రాత్రి ఇద్దరూ స్నేహితులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

రిటైర్డు తహసీల్దారు పెన్షన్‌లో కోత

రిటైర్డు తహసీల్దారు పెన్షన్‌లో కోత

గతంలో యాదమరి తహసీల్దారుగా పనిచేసి ప్రస్తుతం రిటైరైన కె.ఆర్‌.రమేష్‌ పెన్షన్‌లో ఐదేళ్లపాటు ప్రతి నెలా 3 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

చిత్తూరు కోర్టును పేల్చేస్తాం

చిత్తూరు కోర్టును పేల్చేస్తాం

చిత్తూరు కోర్టును సోమవారం ఉదయం 8.44 గంటలకు 25 సైనైడ్‌ బాంబులతో పేల్చేస్తామని ఆగంతకుల నుంచి ఆదివారం ఈమెయిల్‌ వచ్చింది. తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీపై ఉన్న సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలని అందులో పేర్కొన్నారు.

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్‌రిజిస్ర్టార్లు రమణరావు, విజయకుమార్‌ వద్ద పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్నారు.

నేడో రేపో ఆగనున్న హంద్రీ నీవా నీళ్లు

నేడో రేపో ఆగనున్న హంద్రీ నీవా నీళ్లు

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నేడో, రేపో హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణాజలాల ప్రవాహం ఆగిపోనుంది. అదే సమయంలో జీడిపల్లె, చెర్లోపల్లె రిజర్వాయర్లలో నీళ్లు అందుబాటులో ఉండటంతో మరో వారం, పది రోజుల పాటు జిల్లాకు నీటి ప్రవాహం కొనసాగనుంది.

ఉయ్‌ మిస్‌యూ

ఉయ్‌ మిస్‌యూ

వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జరిగిన జల్లికట్టులో ఎద్దులు పరుగు తీస్తూ చెరువుల్లో పడి మూడు మృతిచెందాయి. వీటిలో ఒకటి దామరకుప్పం రైస్‌మిల్‌ఇండ్లుకు చెందిన కిరణ్‌ది. తాను అభిమానంగా పెంచుకున్న ఎద్దు మృతిచెందడంతో ‘ఉయ్‌ మిస్‌యూ’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

పట్టాభిరాముడి ఆలయానికి బ్రహ్మోత్సవ శోభ

పట్టాభిరాముడి ఆలయానికి బ్రహ్మోత్సవ శోభ

వాల్మీకిపురం పట్టాభి రామాలయానికి బ్రహ్మోత్సవ శోభ వచ్చింది.

శ్రీకాళహస్తి ఆస్పత్రికి జిల్లాస్థాయి హోదా దక్కేనా?

శ్రీకాళహస్తి ఆస్పత్రికి జిల్లాస్థాయి హోదా దక్కేనా?

జిల్లాల పునర్విభజన జరిగి నాలుగేళ్లవుతోంది. తిరుపతి కేంద్రంగా జిల్లా ఆవిర్భవించినా జిల్లా ఆస్పత్రి ఏర్పాటు కాలేదు.

ఆటో ఎక్స్‌పో విజయవంతం

ఆటో ఎక్స్‌పో విజయవంతం

ఆధునిక సాంకేతికత, సరికొత్త డిజైన్లు, పర్యావరణ హిత (ఈవీ)వాహనాలతో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో విజయవంతమైంది



తాజా వార్తలు

మరిన్ని చదవండి