• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

బీజేపీ సంబరాలు

బీజేపీ సంబరాలు

బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో చిత్తూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

ఎవరెవరికి ఏయే పదవులు?

ఎవరెవరికి ఏయే పదవులు?

చిత్తూరు జిల్లా కమిటీలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అని తెలుగుదేశం వర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తమకు ఫలానా పదవి కావాలని ఆ మధ్య త్రిసభ్య కమిటీని కోరిన నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటూనేవున్నారు.

కుప్పం టీడీపీ నేతలపై రెండు కేసుల కొట్టివేత

కుప్పం టీడీపీ నేతలపై రెండు కేసుల కొట్టివేత

వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్ళ క్రితం కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలపై నమోదు చేసిన రెండు హత్యాయత్నం కేసులను చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టివేసింది.

తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవం

తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవం

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.

ఆనందరెడ్డి మళ్లీ సస్పెన్షన్‌

ఆనందరెడ్డి మళ్లీ సస్పెన్షన్‌

రేణిగుంట ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆనందరెడ్డి మళ్లీ సస్పెండయ్యారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో స్టాంపుల, రిజిస్ట్రేషన్‌ శాఖ విచారణకు ఆదేశించింది.

తిరుమలలో శ్రీచరణి

తిరుమలలో శ్రీచరణి

శ్రీవారి దర్శనార్థం మహిళా క్రికెటర్‌ శ్రీచరణి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.

సౌమ్యుడు సతీ్‌షకుమార్‌

సౌమ్యుడు సతీ్‌షకుమార్‌

విజిలెన్స్‌ అధికారిగా చురుగ్గా సుదీర్ఘకాలం సేవలందించిన సతీ్‌షకుమార్‌ మృతి టీటీడీ ఉద్యోగులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.

హత్యా? ఆత్మహత్యా?

హత్యా? ఆత్మహత్యా?

పరకామణిలో చోరీని పసిగట్టి ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి సతీ్‌షకుమార్‌ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనంగా మారింది. తిరుపతిలో సీఐడీ విచారణకు వచ్చే క్రమంలో తాడిపత్రి సమీపంలో రైలుపట్టాల పక్కన ఆయన మృతదేహం పడుంది.

హత్య కోణంలో దర్యాప్తు చేయాలి : భానుప్రకా్‌షరెడ్డి

హత్య కోణంలో దర్యాప్తు చేయాలి : భానుప్రకా్‌షరెడ్డి

టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి అయిన మాజీ టీటీడీ ఏవీఎ్‌సఓ సతీ్‌షకుమార్‌ మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం హత్య కోణంలో దర్యాప్తు చేయాలని టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి కోరారు.

 రైతును బలిగొన్న గజరాజులు

రైతును బలిగొన్న గజరాజులు

ఏనుగులు మరో రైతును పొట్టనబెట్టుకున్నాయి. జిల్లాలో రోజూ ఎక్కడో ఒకచోట పంటలపై దాడి చేసి తొక్కి నాశనం చేస్తున్న ఏనుగులు అటవీ సమీప ప్రాంతాల రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుడప్పుడూ రైతులనూ తొక్కి చంపేస్తున్నాయి.ఈసారి కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానపల్లెకు చెందిన రైతు కిట్టప్ప(64) ఒంటరి ఏనుగు దాడితో ప్రాణాలు కోల్పోయాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి