తిరుమలలో మీనాక్షి
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:48 AM
ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. సాయంత్రం అలిపిరి నుంచి నడక మార్గంలో ఆమె రాత్రి తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి):ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. సాయంత్రం అలిపిరి నుంచి నడక మార్గంలో ఆమె రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.