పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణం
టీటీడీ పరాకమణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని పేర్కొంది.
శ్రీవారి భక్తులకు మళ్లీ టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెెట్లు ఎప్పుడు విడుదల చేసేది వివరించింది.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సాధికారిత, సంక్షేమ అధికారి రబ్బాని బాష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యాధునిక పరికరాలున్నా పనిలేక ఖాళీగా సిబ్బంది
ఉదయం లక్ష కుంకుమార్చన రేపు ధ్వజారోహణంతో వాహన సేవలు
సతీష్ కుమార్ మృతితో టీటీడీ అధికారులు, సిబ్బందిలో ఆందోళన
సీఎంచే వర్చువల్గా 5 పరిశ్రమలు ప్రారంభం
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం పోసినట్లు పవన్ తెలిపారు. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం వాటి వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం నాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు.