తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నా్పకు గురయ్యాడు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని టిక్కెట్లను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే విధానాన్ని ఆరు నెలలుగా దశలవారీగా అమలు చేశారు.
మామిడితోపులోని ఓ ఇంట్లో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చించేందుకు ఓ పక్క గట్టి ప్రయత్నాలను చేస్తూనే మరోపక్క తల్లికి వందనం పథకం అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది.
గత ఎన్నికల్లో వైసీపీని నిరుద్యోగ యువత 11 సీట్లకే పరిమితం చేసిందన్న అక్కసుతోనే వారిపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా యువత తిరుగుబాటు చేయాలని శాప్ ఛైర్మన్ రవి నాయుడు పిలుపునిచ్చారు.
ఏటా నష్టాలను మిగుల్చుతున్న మామిడి సాగు పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు. నిరుత్సాహానికి లోనై మామిడి చెట్లను నరికేసి ఇతర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.
జిల్లాలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్ పోలీ సు ఐడెంటిఫికేషన్ నంబరు) కేటాయిస్తోంది. క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను ఆటోలకు అతికిస్తోంది.
మండల పరిధిలో ఏనుగుల దాడుల కట్డడికి అడవి మధ్యలోని గ్రామాల చుట్టూ త్వరలో సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్టు కుప్పం అటవీ రేంజ్ అధికారి జయశంకర్, పీకేఎం ఉడా చైర్మన్ డా.సురే్షబాబులు తెలిపారు.
బెంగళూరులోని ఓ మహిళకు ఎబోలా లక్షణాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది.
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో నకిలీ రసీదులు సృష్టించి రూ.65,686 స్వాహా చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్వీయూ క్యాంపస్ పోలీ్సస్టేషన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ పి.రామకృష్ణ తెలిపారు.