నన్ను బతికించండి. బాగా చదువుకుంటా. ఉద్యోగం తెచ్చుకుంటా. కూలి పనులు చేసుకునే అమ్మ నాన్నలకు అండగా ఉంటా. అక్కకు పెళ్లి చేయడానికి నాన్నకు తోడుంటా. ఇన్నాళ్లు మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసిన అమ్మ నాన్నలను ఏ కష్టం లేకుండా చూసుకుంటా.
చిత్తూరు డీఎంహెచ్వో సుధారాణి బదిలీకి సంబంధించి బుధవారం ముచ్చటగా మూడో జీవో జారీ అయింది. ఇందులో ఆమెను విజయవాడలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ వద్ద రిపోర్టు చేసుకోవాలని పేర్కొనడంతో బదిలీపై స్పష్టత వచ్చింది.
తిరుపతి నగరంలోని గరుడ వారధిపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు.
మంచి కథతో రూపొందించిన రాకాస చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత నిహారిక కొణిదల కోరారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం రాకాస చిత్ర డైరెక్టర్ మానస శర్మ, హీరోహీరోయిన్లు సంగీత్ శోభన్, నయాన్సారిక, కమెడియన్ గెటప్ శ్రీను సందడి చేశారు.
పెద్దతిప్పసముద్రం మండలంలో గ్యాస్ కొరత అధికంగా ఉంది. అవసరాలకు సరిపడా సరఫరా చేయకపోవడంతో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం తన ప్రియభక్తుడైన హనుమంతుడిని వాహనంగా చేసుకుని భక్తులకు దర్శనమిచ్చారు.
మదనపల్లె జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు.
అటవీ శాఖ అనుమతులు లేకుండా పచ్చని వృక్షాలు కూల్చడం, అక్రమంగా తరలించడం, ఇదేమని ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకుల రెకమండేషన్ ఉందంటూ రుబాబు చేయడం మదపపల్లె మండలంలో పరిపాటిగా మారింది.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కక్ష సాధింపు ఫలితంగా నిషేధిత జాబితాలో చేరిన భూములకు ఇకనైనా విముక్తి లభిస్తుందని పలువురు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తాజాగా 22ఏ జాబితా నుంచి కొన్ని వేల ఎకరాలకు విముక్తి కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో బాధితుల్లో ఆశలు చిగురించాయి.
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లలో ఉపాధ్యాయులతో చేయించాల్సిన కోడింగ్ విధులను కార్వేటినగరం డైట్ విద్యార్థులకు కేటాయించడంపై విమర్శలొస్తున్నాయి.