• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

MLA:  పరస్పర సహకారంతో పేదరికం లేని సమాజం  :  ఎమ్మెల్యే కాలవ

MLA: పరస్పర సహకారంతో పేదరికం లేని సమాజం : ఎమ్మెల్యే కాలవ

పరస్పర సహకా రంతోనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డ్వామా కార్యాలయంలో డీఎల్‌డీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీ-4 సర్వే వార్షికోత్సవాన్ని నిర్వ హించారు.

CONGRESS: స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

CONGRESS: స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంత భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ఈ నెల 17తో ముగిసిందన్నారు.

SCHOOL: పాఠశాలలో విరిగి పడిన ఫ్యాన

SCHOOL: పాఠశాలలో విరిగి పడిన ఫ్యాన

మండలంలోని కరకముక్కల జడ్పీ హైస్కూల్లో శనివారం సీలింగ్‌ ఫ్యాన విరిగి పడింది. అయితే గదిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమా దం జరగలేదు. కరకముక్కల పా ఠశాల శిథిలవస్థకు చేరింది. దీం తో ఎన్నోసార్లు పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అధికారులు పాఠశాలకు మరమ్మతులు చేయించలేదు.

FESTIVAL:  శేష వాహనంపై సంగమేశ్వరుడు

FESTIVAL: శేష వాహనంపై సంగమేశ్వరుడు

జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్వామివారు గ్రామ వీధుల్లో విహరించారు. ఉదయం ఆలయంలో స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి పార్వతీ పరమేశ్వరులను శేష వాహనంలో గ్రామ వీధుల్లో ఊరేగించారు.

FESTIVAL: భక్తి శ్రద్ధలతో  రథోత్సవాలు

FESTIVAL: భక్తి శ్రద్ధలతో రథోత్సవాలు

మండల పరిధిలోని బూదగవి గ్రామంలో శనివారం ఆంజనేయస్వామి రథోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూ ర్తిని రథంపై అధిష్ఠించి ఆలయం వద్ద నుంచి ఆంజనేయస్వామి పాదా లు ఉన్న ప్రాంతం వరకు రథాన్ని లాగారు.

రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం

రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం

కదిరిలో టీడీపీ దిమ్మెలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం వివాదానికి దారి తీసింది. వైసీపీ నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..

దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువుకి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలం పాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. వారికి కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే..

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ కష్టాలు అధికమయ్యాయి.

హేమచంద్ర హత్య కేసులో సంచలనం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

హేమచంద్ర హత్య కేసులో సంచలనం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చిన్నారి హేమచంద్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

M LA:  ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ జిల్లా ప్రజలకు వరం

M LA: ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ జిల్లా ప్రజలకు వరం

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యు వల్‌ చేయడం జిల్లా ప్రజలకు వరంలాంటిదని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది లబ్ధిపొందుతున్నారని అ న్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించిన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం క్రీడాకారులు, విద్యార్థులతో ఎమ్మెల్యే కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి