• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం

మండల పరిధిలోని 74 ఉడేగో ళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి రథోత్సవం క న్నుల పండువగా సాగింది. స్వామి 82వ రథోత్సవంలో భా గంగా ఉదయాన్నే స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, కుంకు మార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత రం కలశస్థాపన, హోమాలు, మధ్యాహ్నం అన్న సంతర్పణ చేపట్టారు.

కులవర్ధన్‌ది ఆత్మహత్యే.. ప్రకటించిన జిల్లా ఎస్పీ..

కులవర్ధన్‌ది ఆత్మహత్యే.. ప్రకటించిన జిల్లా ఎస్పీ..

మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టతనిచ్చారు. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు.

చెరువులో మృతదేహం.. మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడిగా గుర్తింపు

చెరువులో మృతదేహం.. మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడిగా గుర్తింపు

మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడు మృతిచెందాడు. ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ మృతదేహం లభించగా.. చిన్నారి హత్య కేసు నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వ భూములను కాపాడండి

ప్రభుత్వ భూములను కాపాడండి

తలుపుల మండల కేంద్రంలో ప్రభు త్వ భూములను కబ్జాకాకుండా కాపాడాలని సీపీఐ నాయకులు మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు.

ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

పట్టణంలోని స్వయంభు కాలభైరవస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శివరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి.

అప్పుడే నీటి ఇక్కట్లు

అప్పుడే నీటి ఇక్కట్లు

వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. తనకల్లు సాయినగర్‌ వాసులు రెండు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు

DOCTOR: నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో వికాసం

DOCTOR: నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో వికాసం

ఆరోగ్యవంతమైన బాల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ప్రజారోగ్య కార్యక్రమాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం ఒక టని మలేరియా యూనిట్‌ జిల్లా అధికారి ఓబులు పేర్కొన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగ వుతుందన్నారు.

CHAIR PERSON: సమస్యల పరిష్కారమే ధ్యేయం

CHAIR PERSON: సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులతో కలిసి మున్సిపాల్టీలోని ప్రతి వార్డును సందర్శిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన తలారి గౌతమి సోమశేఖర్‌ పేర్కొన్నారు. ఆమె మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి 11వ వార్డులో పర్యటించారు.

WIRES: ప్రమాదకరంగా విద్యుతతీగలు

WIRES: ప్రమాదకరంగా విద్యుతతీగలు

విద్యుతతీగలు చేతికి అందే ఎత్తులో ముళ్లకంపల్లో పడిఉండి ప్రమాదకరంగా ఉన్నా యని ఆవులదట్ట గ్రామస్థులు ఆంజనేయులు, శంకర్‌నాయక్‌, రామాంజి, నాగరాజు మంగళవారం పేర్కొన్నారు. వీటితో పలుమార్లు ప్రమా దాలు జరిగినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని వాపో యారు.

FESTIVAL: ఘనంగా శివ పార్వతుల కల్యాణం

FESTIVAL: ఘనంగా శివ పార్వతుల కల్యాణం

మ హా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడి ఆల యంలో మంగళవారం శివపార్వతుల కల్యా ణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. మునిసిపల్‌ చై ర్మన జేసీ ప్రభాకరరెడ్డి దంపతులు బుగ్గ రా మలింగేశ్వరస్వామికి, అ మ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి