హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మోహన కృష్ణ కొనియాడారు.
మండలంలోని నల్లగొండ ఎనుములవారి పల్లి సమీపంలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి (దేవరగుళ్లకు) సిమెంటు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు, భక్తులు కోరుతున్నారు.
ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి టీచర్ల క్రికెట్టోర్నీలో విజయం సాధించిన జిల్లాజట్టును కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించారు
విద్యారంగంలో ప్రముఖసంస్థలైన ఎంటర్ప్రెనర్ ఇండియా, ఎర్ట్న్స్ యంగ్ ఎడ్యుకేషన లీడర్షిప్ అవార్డు - 2026ను స్థానిక సంస్కృతిగ్రూప్ ఆఫ్ ఇనస్టిట్యూషన్సకు దక్కిం ది.
ధర్మవరం కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టామని.. ఆ బాంబు మధ్యాహ్నం 12.05 గంటలకు పేలుతుందని జిల్లా కోర్టుకు బుధవారం మెయిల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది.
కోర్టులో బాంబు ఉందంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెసేజీ రావడంతో స్థానిక జేఎఫ్సీఎం కోర్టులో బుధవారం ఉదయం ఉన్నట్లుండి కలకలం చెలరేగింది. కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు బైటకు వచ్చేశారు. పోలీసు శాఖ అప్రమత్తమై రైల్వే ఆర్పీఎఫ్ నుంచి జాగిలాన్ని రప్పించి కోర్టులో తనిఖీలను నిర్వహించారు.
మైనింగ్ తవ్వకాలంతో తాము నష్టపోతామని మండలంలోని మల్లమీదపల్లి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజా సేకరణ సభలో రైతులు స్పష్టం చేశారు.
మండలంలోని గోవిం దవాడ గ్రామంలో ఎణ్ణే రంగనాథేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు సోమనాథ్గౌడ్, కటెంబ్లీ సుంకన్న, ఎస్.జీ వన్నూరుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాతిదూలం లాగుడు పోటీల ను ఉత్సాహంగా నిర్వహించారు. సింగల్ విండో చైర్మన కొత్తపల్లి మల్లికా ర్జున, టీడీపీ నాయకులు తిమ్మరాజు పోటీలను ప్రారంభించారు.
పాఠశాల వేళలకు అనుకూ లంగా విద్యార్థుల కోసం తమ గ్రామానికి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే కాల వ శ్రీనివాసులు సూచించినా ఆర్టీసీ స్థానిక డిపో మేనేజర్ పట్టించు కోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలపరిధిలోని నాగేపల్లి విద్యార్థినీలు బుధవారం ఆ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
మండలంలోని పాల్తూరు పోలీస్ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్ కానిస్టేబుల్ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు.