• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

RTC: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

RTC: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ ఉద్యోగుల స మస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే పరిష్కరించాలని ఆర్టీసీ జే ఏసీ నాయకులు డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర నాయకుల పిలుపుమేర కు వారు మంగళవారం ఆర్టీసీ డి పోల వద్ద నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత బస్సుల ను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం నిర్వహించాలన్నారు.

MLA: విద్యకు అధిక ప్రాధాన్యం

MLA: విద్యకు అధిక ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం అ న్ని రంగాల్లోకి విద్యకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం పేర్కొన్నారు. స్థానిక ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో నిర్మాణం పూ ర్తయిన ఉమెన్స హాస్టల్‌ భవనాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ప్రారంభించారు.

JC: రైతుల సమక్షంలోనే రీ సర్వే చేయాలి : జేసీ

JC: రైతుల సమక్షంలోనే రీ సర్వే చేయాలి : జేసీ

భూముల రీ సర్వేని సం బంధిత రైతు సమక్షంలోనే చేసి, ఆ పొలంలోనే వారి ఈకేవైసీ పూర్తి చే యాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అధికారులకు సూచించారు. మండలంలోని పొలికి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను జేసీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

PEER: కొలువుదీరిన పీర్లు

PEER: కొలువుదీరిన పీర్లు

మోహర్రం వే డుకలకు నియోజకవర్గ వ్యాప్తం గా సిద్ధంచేశారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు మండలం, కంబదూరు, కుందుర్పి, శెట్టూ రు, బ్రహ్మసముద్రం మండలా ల్లోని గ్రామాల్లో మోహర్రం నిర్వహణకు అగ్ని గుండాలను తవ్వి కార్యక్రమాలను ప్రారంభించారు. గురువారం పా నకాలు, శుక్రవారం జల్ది నిర్వహిస్తారు.

COLONY: కసీస సౌకర్యాలు కరువు

COLONY: కసీస సౌకర్యాలు కరువు

అధికారులు ఓ వైపు స్వచ్ఛత కార్యక్రమాల పేరుతో ఊదరగొడుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తున్నా రు తప్ప సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీసీ కాలనీ లో సమస్యలు తిష్ట వేశాయి. దాదాపు రెండు వేల నివాస గృహాలు ఉన్న ప్పటికి కాలనీలో మౌలిక వసతులు కరువయ్యాయి.

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

నగరంలో కేంద్రప్రభుత్వం అందించే ఎనక్యా్‌ప నిధులకు సంబంధించిన అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు వెంటనే అనుమతివ్వాలని ఎస్‌వి ఇనఫ్రా కాంట్రాక్టర్‌ శ్రీనివాసచౌదరి కోరారు.

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ

స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లతో కలెక్టర్‌ కార్యాలయం ఆవరణం కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 751 వినతులు అందజేశారు.

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో బీజేపీ నాయకులు కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

CI:  మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ

CI: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని టౌన సీఐ హరినాథ్‌ సూచించారు. పట్టణంలో సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి టౌన సీఐ హరినాథ్‌ సైకిల్‌ తొక్కుకుంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి