ఛత్రపతి శివాజీ మహారాజ్ 399వ జయంతి సందర్భంగా సత్యన్న సేన ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం సాయంత్రం మహాశోభాయాత్రను నిర్వహించారు.
కేసుల సత్వర పరిష్కార మార్గమే లక్ష్యంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలతను నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని న్యాయాధికారులు జయలక్ష్మి, లోకనాథం సూచించారు.
తమకు బకాయి ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే మంజూరు చేయాలని జిల్లాలోని ఆశావర్కర్లు డీఎంహెచఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు.
తమపై స్థానిక సీఐ శివరాముడు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. అక్రమంగా కేసులు బనాయిస్తున్నాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మం డలంలోని ఓరవాయి పంచాయతీ చెరువువాండ్లపల్లి గ్రామంలో ఏళ్ల తరబడి సమస్యలు తిష్టవేశాయి.
పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీవవైవిధ్యం అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగి సింది. ఈ సదస్సులో కర్ణాటక సైన్స కళాశాల ధార్వాడ్ బోటనీ విభాగం ప్రొఫెసర్ కోట్రేశ మాట్లాడుతూ మానవుడి రకరకాల చర్యల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతోందని, ఇది ఇలాగే కొనసాగితే అత్యం త ప్రమాదకరమని అన్నారు.
స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని గురువారం ఘనంగా నిర్వ హించారు. ఆరె కటిక కులస్థులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయ న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా గురువారం మన్యుసూక్త హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగ శాలలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చారు.
మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రా యంగా మారాయి. మర మ్మతులకు నోచుకోక ని రుపయోగంగా ఉన్నాయి. పలుచోట్ల ఉపయోగంలో ఉన్నవి కూడా సంబంధిత అధికారుల పర్య వేక్షణ క రువై తుప్పు పడుతున్నా యి. అనేక గ్రామాల్లో బోర్లు పాడైపోయాయి.