రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన మహమ్మద్ ఫరూక్ ఆదేశాల మేరకు రూపొందించిన ఆవో ఉర్దూ సిఖో పుస్తకాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి గురువారం పట్టణంలోని తమన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులకు మంచి అవకాశం వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాల న్నారు.
ప్రజలు, రైతుల నుంచి వచ్చిన అర్జీలపైన తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించాలని జేసీ విష్ణుచరణ్ స్థానిక అధికారులను ఆదేశించారు. వజ్రకరూరు మండ లంలోని రాగులపాడు గ్రామంలో గురువారం ‘ఒక నెల - ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ అనే కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు.
సైకో జగన ఐదేళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి, నయవంచనకు గురిచేశార ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పట్టణంలో గురువారం నిర్వహించిన దళితచైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను ఇతర ఎలాంటి పన్నులైనా తగ్గిస్తాం మాకేం ఇస్తారు అంటూ కొందరు మున్సిపాల్టీలోని సచివాలయ సిబ్బంది బేరసారాలకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం మున్సిపాల్టీలోని కొందరు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై ఇటీవల అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. వజ్రకరూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో బుధవారం మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆనలైనలో మందులు అమ్మకాలు ని లిపి వేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కెమిసి్ట్రస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం మెడికల్ షాపుల నిర్వాహకులు దుకాణా లను బంద్ చేసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తి గాంధీ సర్కిల్లో నిరసన తెలిపారు.
టీబీసీ, హెచ్చె ల్సీ సౌతకెనాల్ పనులు నాణ్యంగా చేపట్టాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కాంట్రాక్టర్లను కోరారు. ఆయన ఆదివారం పట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్చెల్సీకి ఇంతవరకు ఇంత మొత్తంలో నిధులు మంజూరు చే యలేదన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎనఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేట్ ఽమీటింగ్ నిర్వహించినట్లు ఎనఎంయూఏ డిపో కార్యదర్శి తిప్పే స్వామి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద బుధవారం నిరస న చేపట్టారు.
మండలంలో అర్థాంతరంగా ఆగిపోయిన గ్రామ సచివాలయాల భవనాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చొరవతో మోక్షం లభించనుంది. గత వైసీపీ పాలనలో మండలంలోని పలు గ్రామ సచివాలయ భవనాలు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపో యింది.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉన్నా.. పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.