తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ (అగ్రిగోల్డ్ బాధి తుల ఆవేదన యాత్ర) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధి తుల సంఘం మండల కార్యదర్శి షమీవుల్లా ఆదివారం తెలిపారు. ఆయన ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ... అగ్రిగోల్డ్ కంపెనీ చేతిలో మోసపోయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
రబీ సీజన వచ్చే సింది. సాగుకు వేళ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్ర త్నామ్నాయ విత్తసాగు కోసం విత్తన ఉలవలను రాయితీతో మండలాని సరఫరా చేసింది. ఈ వర్షాలకు విత్తనాలను విత్తేందుకు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పంపీణీ చేసిన విత్తనాలను ఇప్పటివరకు ఒకటి రెండు గ్రామాల్లో తప్ప ఏ గ్రామంలోనూ పంపిణీ చేయలేదు
మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం సైకిళ్లు తుప్పు పడుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించు కోవడం లేదు. మండలంలోని 14 పంచాయతీలలో ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత, స్వచ్ఛ సంకల్పం అనే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. అయితే పలు పంచాయతీల్లో వాటి ని వినియోగంచడం అంతంత మాత్రంగానే ఉండటంతో మూలన పడివేశారు.
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎంపీడీవో రవిప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరులో శనివారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్ర్సగా వైసీపీ మారిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద నియోజకవర్గం నుంచి భారీసంఖ్యలో ప్రజలు వివిధ సమస్యలను విన్నవించేందుకు తరలిరావడంతో వారి నుంచి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(ప్రజాదర్బార్) నిర్వహించారు.
టమోటా రైతుల ఆనందం వారం తిరక్కుండానే ఆవిరైపోతోంది. పది రోజుల క్రితం కిలో రూ.50 దాటిన టమోటా ధరలు రూ.34కు పడిపోయాయి. వెరసి టమోటా ధరలు అన్నదాతల జీవితాలతో ఆటడుకుంటున్నాయి. రెండు వారాల క్రితం ఓ మోస్తారుగా సాగాయి. తరువాత ఉన్నఫలంగా ధరలు పెరిగిపోయాయి. ఉమ్మడి
నియోజకవర్గంలోని ఆర్హులైన ప్రతిఒక్క రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని వెంగళమ్మచెరువులో శనివారం నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో అ య్యప్పస్వామి పడిపూజోత్స వాన్ని శనివారం ఘనంగా ని ర్వహించారు. అయ్యప్ప మా లధారులు అయ్యప్ప చిత్రప టాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పడిపూజ నిర్వహించారు.
షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని వస్తు సామగ్రి కాలి బూడిదైనట్లు మండలంలోని పోతుల నాగేపల్లిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆదినారాయణమ్మ ఆవే దన వ్యకం్త చేశారు. గ్రామంలోని ఆశా కార్యకర్త ఇంట్లోని వంట గదిలో శనివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా షార్ట్షర్య్కూట్తో మం టలు చెలరేగాయి.