• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

COLLEGE: వేధిస్తున్న గదుల కొరత

COLLEGE: వేధిస్తున్న గదుల కొరత

పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఆ కళాశాల బాలుర కళాశాల గదుల్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, హెచఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ కోర్సులలో 370మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు.

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగత్‌సింగ్ నగర్‌లోని తన నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కేతిరెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కేతిరెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవడంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు.

లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవదహనం

లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవదహనం

ఉరవకొండ మండలం బూదగవి సమీపంలోని జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బోల్తా పడి.. చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీవదహనం అయ్యాడు.

పెరిగిన కూరగాయల ధరలు

పెరిగిన కూరగాయల ధరలు

కూరగాయల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది.

MLA: ప్రజలకు శాపాలుగా వైసీపీ పాపాలు

MLA: ప్రజలకు శాపాలుగా వైసీపీ పాపాలు

వైసీపీ చేసిన పా పాలన్నీ ప్రజల పాలిట శాపాలుగా మారి, నిత్యం ఇబ్బందులకు గుర వుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ఆ యన బుధవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజాదర్బార్‌ ని ర్వహించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో అర్జీలను స్వీకరించారు.

OPS: ఓపీఎస్‌ అమలుపై ఉపాధ్యాయుల హర్షం

OPS: ఓపీఎస్‌ అమలుపై ఉపాధ్యాయుల హర్షం

2003 డీఎస్సీ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ ఓపీఎస్‌ను అమలు చేయడంతో డీఎస్సీ ఉపాధ్యాయ పోరం నా యకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యం వద్ద నుంచి లక్ష్మీబజార్‌, పాతబస్టాండ్‌, వినాయకసర్కిల్‌ వర కు సీఎం సార్‌ థ్యాంక్యూ అంటూ నినాదాలు చేస్తూ బుధవారం ర్యా లీ నిర్వహించారు.

RTC: ఎలకి్ట్రకల్‌ బస్సులను ప్రైవేట్‌కు అప్పగించరాదు

RTC: ఎలకి్ట్రకల్‌ బస్సులను ప్రైవేట్‌కు అప్పగించరాదు

ఆర్టీసీలో ప్రవేశపెడు తున్న ఎలకి్ట్రకల్‌ బస్సులను ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగించరాదని ఆ ర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గుంతకల్లు ఆర్టీసీ డిపో వద్ద బుధవారం రెండో రోజు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు.

ROAD: మురుగులోనే బడి దారి

ROAD: మురుగులోనే బడి దారి

సార్‌... నిత్యం ప్రవహించే ఈ మురుగునీటిలో నడిచేదెలా? ఇక్కడ మురుగునీరు ప్రవహించకుండా చే యండని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. మండల పరిధిలోని కరిగానపల్లి జిల్లా పరిషత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు పారుతోంది.

POLICE STATION:  సిబ్బంది కొరత

POLICE STATION: సిబ్బంది కొరత

వజ్రకరూరు పోలీస్‌ స్టేషనలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది కేసులు పరిష్క రించలేక సతమవుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. పోస్టింగ్‌ ఈ స్టేషనలో ఉన్న సిబ్బంది అటాచ పేరుతో వేరే స్టేషనకు వెళ్లారు. అలగే ఈ స్టేషనకు రావాలం టేనే సిబ్బంది హడలెత్తుతున్నట్లు స మాచారం. ఏఎస్‌ఐలు నలుగురు ఉండగా ప్రస్తుతం స్టేషనలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి