రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రే యింబవళ్లు కష్టపడుతున్నారని ము న్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలకులు పోలవ రం సహా అన్ని పాజెక్టుల పనులను గాలికి వదిలేశారని, అప్పులు చేసి రాష్ర్టాన్ని నాశనం చేశారని విమర్శించారు.
చెత్తను తీసుకొని నిత్యసర సరుకులు అందజేసే స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తేజోత్స్న పేర్కొన్నారు. మండల కేంద్రమైన పామిడి పంచాయతీ కార్యాలయంలో శనివారం జీరో వేస్ట్ లిట్టర్ ఫ్రీ గవర్నెన్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గత ఖరీఫ్ సీజనలో సక్రమంగా వర్షాలు కురవక పోవడంతో మండలంలో పశుగ్రాసం కరువైంది. దీంతో మూగజీవాలు మేత కోసం అలమటి స్తున్నాయి. మండల వ్యాప్తంగా మాకొడికి తండా, చెర్లోపల్లి, మాలేపల్లి, ఐదుకల్లు, కనుకూరు, పెరుగుపాలెం గ్రామాలలో అధిక సంఖ్యలో గొర్రెల పెంపకం చేపట్టారు.
ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తన కుమారుడు అన్నారని.. అయితే ఈ మాటలను కొంతమంది జర్నలిస్టులు వక్రీకరిస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
వర్షాకాలం ముందు పొడి విత్తనాల సాగు (పీఎండీఎస్) వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి, అధిక దిగబడితో ఆదాయం పొందవచ్చని నేచురల్ ఫార్మింగ్ అసోషియేట్ (ఎనఎ్ఫఏ) దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎస్ఎ్సఈ)లో ఎలకి్ట్రక్ వాహనాల డిజైనపై వారం రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక వర్క్షాప్ శుక్రవారంతో ముగిసింది.
ప్రతి రైతూ తప్పకుండా భూ ఆధార్ (రైతు గుర్తింపు సంఖ్య)ను తప్పకుండా కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి క్రిష్ణయ్య సూచించారు
వేసవి రాకనే మండలంలో నీటి ఎద్దడి మొదలైం ది. తాగునీటి కోసం గ్రామాలు విలవిల్లాడుతున్నాయి.
గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రూ.2,986 కోట్లను విడుదల చేయడంపై టీడీపీ ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతంకాటమయ్య, నియోజకవర్గ క్లస్టర్ ఇనచార్జ్ చింతలపల్లి మహేశచౌదరి హర్షం వ్యక్తం చేశారు
పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు.