త్వరలో జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికలలో కూటమి అఽభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలి పించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
క్రైస్తవులు ఆదివారం గుత్తి, గుత్తి ఆర్ఎస్ పట్టణాలలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్ట ణంలోని సీఎస్ఐ చర్చి, బైబుల్ మిషన, రోమన క్యాథిలిక్ చర్చితో పాటు పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మండలకేంద్రమైన యాడికిలో శుక్రవారం జరుగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఆదివారం పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(సోమవారం) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీనీవా, సాగునీటి భద్రత వంటి పలు అంశాలపై కీలక సమీక్షలు, చర్చలు చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి పల్లకిసేవను ఘనంగా నిర ్వహంచారు. ఈ సందర్భంగా మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాల తో అలంకరించి, పల్లకిలో కొలువుదీర్చి, మేళతాళాల మధ్య ఊరేగించారు.
మున్సిపల్ పరిధిలోని చెట్నే పల్లిలో శనివారం ఓ లారీ అదుపు తప్పి విద్యుత స్తంభాన్ని ఢీకొం ది. స్తంభం విరిగి లారీ మీద పడింది. అయితే పెనుప్రమాదం తి ప్పంది. ఆ స్తంభం మరో స్తంభంపై పడటం వల్ల షార్ట్సర్క్యూట్తో విద్యుత సరఫరా నిలచిపోయింది.
మండల పరిషత ఖాతాలో ఉన్న రూ. 7లక్షల నిధులు ఏమయ్యాయంటూ మండల వైస్ ఎంపీపీ లీలావతి ఎంపీడీవో విజయసింహారెడ్డిని ప్రశ్నించారు. మండల పరిషత కార్యాలయంలో శనివారం ఎంపీపీ వండ్రప్ప అధ్యక్షతన ఎంపీడవో విజయసింహారెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
పట్టణంలోని ఏటిగడ్డపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కల్యాణ వేడుకలు ఆలయాన్ని అధ్యాత్మిక వాతావరణం తో నింపాయి.
మండల కేంద్రమైన డీ.హీరేహాళ్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందా? లేక ఎప్పుడూ మూసే ఉంటుందా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమ వుతున్నాయి. కార్యాలయం తరచూ మూతపడి ఉండడం, అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీన యాడికి మండలంలో పర్యటించనున్నారు.