మద్దెల చెరువు నుంచి కునుకుంట్లకు వెళ్లే దారిలో తాగునీటి పైప్లైన లీక్ అయి నీరు వృథా అవుతోంది
తనకల్లులో రూ. లక్షలు వెచ్చించి .. నిర్మించిన ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా ఉంది. దీన్ని 15 ఏళ్ల క్రితం నిర్మించారు.
మండలంలోని చౌటకుంటపల్లి గ్రామ సమీపంలో కదిరి నుంచి చౌటకుంటపల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ఈరహ దారి పక్కనే మూడు పాడుబడిన మూడు పెద్దబావులున్నాయి.
హంద్రీనీవా కాలువ డిస్ర్టిబ్యూటరీల కాలువలపై ఏళ్లు గడుస్తున్నా వంతెనల నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్ల పైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉరవకొం డ- గుంతకల్లు, ఉరవకొండ- హోతూరు, ఉరవకొండ- చాబాల రహ దారులు ప్రమాదకరంగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హ్యాపీ-సండే కార్యక్రమాన్ని పట్టణంలోని రైల్వే క్రీడా మై దానంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమి షనర్ ఎం లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్, ఇతర అధికారులు క్రికెట్, షటిల్, టెన్నిస్ ఆటలలో పాల్గొన్నారు.
పేదలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నియోజకవ ర్గంలోని 29 మందికి మంజూరైన రూ. 42 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆది వారం పట్టణంలోని ప్ర జావేదిక వద్ద పంపిణీచేశారు.
మండలంలోని పా ల్తూరులో సుంకులా పార్వతీ దేవి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంక రించి పూజలు చేశారు. అనంతరం ఆలయం లో కుంకుమా ర్చన చేశారు.
రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కి బాబును పోలీసులు ఇవాళ(ఆదివారం) అరెస్టు చేశారు. డిక్కీ బాబు నుంచి ఐదు రాగి చెంబులు, రూ.1,10,000 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఫార్చునర్ వాహనాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
నేమకల్లు ఆంజనే యస్వామికి శనివారం విశేష పూజ లు జరిగాయి. ప్రధాన ఆర్చకులు అనిల్కుమార్ చార్యులు పూజలు జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం చేశారు. వెండి కవచ అలంకరణ, వడమాల సేవ చేశారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంమగా గుంతకల్లు పట్టణంలోని మాంటి స్సోరి పాఠశాలలో విద్యార్థులు అష్ట దిగ్గజ కవుల వేషధారణలో పా ల్గొన్నారు.