• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

FARMERS: విత్తనం వేసేదెలా?

FARMERS: విత్తనం వేసేదెలా?

ఖరీఫ్‌ సీజన ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో డి. హీరేహాళ్‌ మండల కేంద్ర రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ఎదురు చూస్తున్నారు. డ బ్బులు చెల్లించి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.

కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమంపైనే: మంత్రి పయ్యావుల

కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమంపైనే: మంత్రి పయ్యావుల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందుకు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. దారిన వెళ్లిన వారిపై దాడి చేయడంతో సుమారు 40 మంది గాయపడ్డారు.

MPTC: పదవీకాలం ముగుస్తున్నా సమస్యలు తీరలేదు

MPTC: పదవీకాలం ముగుస్తున్నా సమస్యలు తీరలేదు

తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.

VBGRAMG: వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభం

VBGRAMG: వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభం

మండలంలోని మోపిడి గ్రామంలో వికసిత భారత, గ్యారంటీ ఫర్‌ రోజ్‌ఘార్‌ అజీవికా మిషన గ్రామీణ పథకాన్ని జడ్పీ సీఈవో విజయలక్ష్మి గురువారం ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్ణీత సమయంలోనే కూలీలకు బిల్లులు చెల్లిస్తారని, బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే అందుకు పరిహారం ఇస్తారని తెలిపారు.

LIGHTS: వెలగని హైమాస్ట్‌ లైట్లు

LIGHTS: వెలగని హైమాస్ట్‌ లైట్లు

పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు.

MINISTER: చిన్నారి వైద్య సాయానికి మంత్రి భరోసా

MINISTER: చిన్నారి వైద్య సాయానికి మంత్రి భరోసా

పట్టణానికి చెందిన హ నుమంతు కుమారుడు ఆర్నెల్ల లోకేష్‌ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. మండలంలోని కౌకుంట్లలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి తమ కుమారుడిని కాపాడాలని విన్నవించారు. ప్రైమరీ ఈమో ఫాగో సైటిక్‌ లింపో ఇస్టియో సైటోసిస్‌ అనే వ్యాధితో బాధపడు తున్నాడని తెలిపారు.

CAMERA: పనిచేయని సీసీ కెమెరాలు

CAMERA: పనిచేయని సీసీ కెమెరాలు

స్థానిక ఆర్టీసీ బ స్టాండ్‌ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు.

DOCTOR: ఘనంగా డాక్టర్స్‌ డే

DOCTOR: ఘనంగా డాక్టర్స్‌ డే

జాతీయ డాక్టర్స్‌ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని సరోజిని నాయుడు మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణ చారి టబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్‌ దినోత్సవానికి ముఖ్యఅ తిథిగా డాక్టర్‌ పత్తి హిమబిందు హాజరయ్యారు. వైద్యులు సుజాత, కృష్ణనాయక్‌, జయవర్ధన రెడ్డిని శాలువ, పూలమాలతో సత్కరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి