• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

EX MINISTER PALLE: కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయండి

EX MINISTER PALLE: కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయండి

స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ అమడగూరు, ఓడీ చెరువు మండలాల నాయకులతో శుక్రవారం ఆయన చర్చించారు.

ఎల్‌ఆర్‌ఎ్‌సకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

ఎల్‌ఆర్‌ఎ్‌సకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

అనధికార లే-ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రా ష్ట్ర ప్రభుత్వం తెచ్చిన లే-ఔట్‌ రెగ్యులరైజేషన పథకానికి (ఎల్‌ఆర్‌ఎస్‌) గుంతకల్లు మున్సిపాల్టీలో రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి.

MLA SINDHURA : పేదలకు అండగా సీఎం చంద్రబాబు

MLA SINDHURA : పేదలకు అండగా సీఎం చంద్రబాబు

పేదలకు అండగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

GOD: వైభవంగా అయ్యప్పస్వామి రథోత్సవం

GOD: వైభవంగా అయ్యప్పస్వామి రథోత్సవం

మండల కేంద్రానికి సమీపం లో ఎం. కొత్తపల్లి వద్ద బం డపై వెలసిన అ య్యప్ప స్వామి సన్నిధానంలో స్వామి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువా రం ఆలయ నిర్మాణ సంకల్ప కులు పచ్చార్ల ఆంజినేయులు నాయుడు ఆధ్వర్యంలో స్వా మి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

CC ROAD:  సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

CC ROAD: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

గత వైసీపీ పాలనలో ఇరగంపల్లి నుంచి తలమర్ల గ్రామం వరకు తారురోడ్డు నిర్మించలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి సహకారంతో ఇరగంపల్లి నుంచి తలమర్లకు తారురోడ్డు ఏర్పా టు చేశారు.

DSP: అప్రమత్తతో నేరాలు దూరం : డీఎస్పీ

DSP: అప్రమత్తతో నేరాలు దూరం : డీఎస్పీ

గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలు దూరం అవుతాయని డీఎస్పీ హేమంత కుమార్‌ తెలిపారు. మండలపరిధిలోని ముస్టూరు లో గురువారం రాత్రి డీఎస్పీ హేమంతకుమార్‌ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ... గ్రామలలో ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దల ద్వారా గానీ, పోలీసుల దృష్టికి తీసుకొచ్చి గానీ పరిష్కరించుకోవాలని సూచించా రు.

MLA:  సన్మార్గంలో నడిపించడమే ఏసు మార్గం : ఎమ్మెల్యే

MLA: సన్మార్గంలో నడిపించడమే ఏసు మార్గం : ఎమ్మెల్యే

మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా గురువా రం పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొ న్నారు.

CHRISTMAS: కన్నుల పండువగా క్రిస్మస్‌

CHRISTMAS: కన్నుల పండువగా క్రిస్మస్‌

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ కవర్గాల వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను ప్రత్యేకంగా విద్యుత దీపాలతో అలంకరించారు.

PROTEST: బంగ్లాదేశలో హిందువులపై దాడులకు నిరసన

PROTEST: బంగ్లాదేశలో హిందువులపై దాడులకు నిరసన

బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్‌ సర్కిల్‌ నుంచి కళాజ్యోతి సర్కిల్‌ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

MEETING: భక్తి భావంతో దేశ సమైక్యతకు పాటు పడదాం

MEETING: భక్తి భావంతో దేశ సమైక్యతకు పాటు పడదాం

భక్తి భావంతో దేశ సమై క్యత కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని శృంగేరి విరూపాక్ష మఠం పీఠానికి చెందిన విద్యానృసింహభారతి పేర్కొన్నారు. మతమార్పిడి, మ త విద్వేషాలను నిరోధించాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రం లోని గీతా మందిరంలో బుధవారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో హిందూ సమ్మే ళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి