• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

MLA: కూటమితోనే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

MLA: కూటమితోనే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

కూటమి ప్రభుత్వం కృషితోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ ను రెన్యువల్‌ చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశలు పలు మార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.

SERVER: పది రోజులుగా సర్వర్‌ బిజీ

SERVER: పది రోజులుగా సర్వర్‌ బిజీ

ఆనలైన సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో స్థానిక మునిసిపాలిటీలో పన్నును చెల్లించ డానికి వచ్చిన స్థానిక ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండా ల్సి వచ్చింది. రాయితీపై పన్ను చెల్లించడానికి గురువారం ఉదయం పదిన్నరకే పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు వచ్చిన పన్ను చెల్లిం పుదారులు క్యూలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూశారు.

FARMERS: కరెంట్‌ కోతలపై రైతుల నిరసన

FARMERS: కరెంట్‌ కోతలపై రైతుల నిరసన

మండలంలో అనధికారిక కరెంట్‌ కోతలు విధిస్తున్నారంటూ రైతులు గురువారం పెద్దపేట ట్రాన్స కో సబ్‌స్టేషనను ముట్టడించారు. ట్రాన్సకో సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. అనధికారిక కరెంట్‌ కోతలతో అరటి, నిమ్మవంటి చెట్లు ఎండిపో తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.

MLA: డిజిటలైజేషనతో భూవివాదాలకు అడ్డుకట్ట

MLA: డిజిటలైజేషనతో భూవివాదాలకు అడ్డుకట్ట

భూరికార్డులన్నీ డిజిటలైజ్‌ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని డీ కొండాపురం గ్రామంలో గురువారం తహసీల్దార్‌ హరికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

FODDER: పశువులకు మేత కొరత

FODDER: పశువులకు మేత కొరత

పశువుల మేత కోసం ని యోజకవర్గంలోని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎక్క డా పశువుల మేత దొరకకపోవడంతో కర్ణాటక ప్రాంత నుంచి పశుగ్రా సాన్ని తెప్పించుకుని పశువుల ఆకలి తీరుస్తున్నారు.

ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు..!

ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు..!

ప్రభుత్వం మంచిదైతే.. ప్రజా ప్రతినిధీ మంచివారైతే ప్రజలకు జరిగే ప్రయోజనానికి ఇదో ఉదాహరణ.

MLA: ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టండి

MLA: ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టండి

పంచాయతీ నిధులను ప్రజావసరాల ప్రాధాన్యం క్రమంలో ఖర్చుచేయాలని ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం ప్రత్యేక అధికారులకు తెలియజే శారు. నియోజకవ ర్గంలోని మూడుమండలాల్లో నియమితులైన ప్రత్యేక అధికారులకు బుధవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA: విద్యార్థి దశలోనే నైపుణ్యం పెంచు కోవాలి

MLA: విద్యార్థి దశలోనే నైపుణ్యం పెంచు కోవాలి

విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం రూరల్‌ పరిధిలోని పల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెసోనీ అనే విద్యుత సంస్థ బహూకరించిన క్రికెట్‌ కిట్లను బుధవారం ఆ యన విద్యార్థులకు పంపిణీ చేశారు.

MINISTER: టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం

MINISTER: టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం

టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం వచ్చిందని, డ్వాకా సంఘాలు దేశానికే స్ఫూర్తిదాయ కమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత కార్యాలయ ఆవరణంలో బుధవారం వె లుగు ప్రాజెక్ట్‌లోని 200 మంది వీవోఏలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు.

FESTIVAL: ఘనంగా ఉట్లమాను పరుష

FESTIVAL: ఘనంగా ఉట్లమాను పరుష

కంబదూరు మండల కేంద్రంలోని కమల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక గ్రంథాలయ ఆవరణంలో ఉట్ల పరుషను అత్యంత వైభవంగా గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు, యువకులు, పెద్దలు అనే తారతమ్యం సంబరాల్లో పాల్గొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి