సమస్యలు పరిష్కరించాలని అంగనవాడీలు సోమ, మంగళవారాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియర్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
మండలంలోని భూ రీ సర్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. బ్రిటీష్ కాలంలో 1916లో మొట్టమొదటి సారిగా భూములు, గుట్టలు, కొండలు, వంకలు, వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి రికార్డుల్లో పొందుపరిచారు
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి వందలాది మంది అర్హులు నిరీక్షిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ దరఖాస్తులు తీసుకోకపోవడంతో.. మండలం అనేక మంది పింఛన కోసం ఎదురుచూస్తున్నారు.
కర్నూలు బారిస్టర్స్ సంఘం సభ్యుడిపై దాడి జరగడం శోచనీయమంటూ స్థానిక జేఎఫ్సీ ఎం కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం ఉదయం కోర్టులో విధుల నుంచి వైదొలగిన న్యాయవాదులు బైటకు వచ్చి ఆందోళన నిర్వహించారు.
అంగనవాడీ కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని అంగనవాడీ వర్కర్స్, హెల్పెర్స్ యూనియన ఆధ్యక్ష, కార్యదర్శులు గోవిందమ్మ, మేరీ, సీఐటీ యూ నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు సోమవారం రిలే నిరాహర దీక్షలు చేప ట్టారు.
పట్టణంలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. ఉరవకొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలురు కళాశాలలో 331మంది విద్యార్థులకు గానూ 12మంది గైర్హాజరయ్యారు. 319మంది పరీక్షలకు హాజరయ్యారు.
పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన పురాతన లక్ష్మీ నర సింహస్వామి దేవాల యంలో సోమ వారం స్వామి వారి కల్యా ణాన్ని అత్యంత వైభ వంగా నిర్వహించా రు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసిం హస్వామి ఉత్సవ విగ్రహాలను వేదపండి తులు అలంకరించి, శాసో్త్రక్తంగా కళ్యాణో త్సవాన్ని నిర్వహించా రు.
పూర్తి గా శిథిలావస్థకు చేరుకున్న తాగునీటి ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని స్థాని కులు నిత్యం భయాందోళ నతోనే సంచరిస్తున్నారు. మండల కేంద్రమైన కంబదూరు తహసీల్దారు అతిథి గృహం వెనుక ఉన్న తాగునీటి ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
మండలంలోని గౌనూరులో నూతనంగా నిర్మించిన ఆ లయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం వైభ వంగా నిర్వహించారు. వేకువ జాము న గణపతి, నవగ్రహాలు, బొడ్రాయి, గోపుర కలశం, ధ్వజ ప్రతిష్ఠతో పాటు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
ఉపాధి పథకం కింద మండలంలో 51 పశువుల నీటి తొట్టెలను దాదాపు ఎనిమిది నెలల క్రితం నిర్మించారు.