ప్రభుత్వం సీహెచసీ గ్రూపుల ద్వారా అందించిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రబృందం సభ్యులు సూచించారు.
సమాజంలో విస్తరిస్తున్న లింగ వివక్షను రూపుమాపేలా మహిళలు నడుం బిగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ కేఎ్సఎన బాలికల డిగ్రీ కళాశాలలో ‘గర్భస్త శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం’ అమలుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలోని డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనం గా జరుగుతున్నాయి. టీటీడీ వేద పండితుల బృందం శనివారం మహా కుంభారాధన, మండలారాధన, చతుస్తానార్చన, మూర్తి హోమం, లఘుపూర్ణహుతి, వేద విన్నపం నిర్వహించారు.
విద్యార్థులు చదు వుతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని గుంతకల్లు జ్యుడి షియల్ ఫస్ట్క్లాస్ కోర్టు న్యాయాధికారి జి. మంజుల పేర్కొన్నారు. స్ధాని క ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం లీగల్ లిటరసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామాల్లో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అధి కారులకు సూచించారు. ఆయన శనివారం పట్టణం లోని తన నివా సంలో యాడికి మండలం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత, డ్రైనేజీ వంటి సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యఽ దిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు బయట తిరగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బయట నుంచి ఇంటికి వస్తూనే చల్లటి నీరు తాగితే గాని దాహార్తి తీరడం లేదు.
పంచాయతీరాజ్ వ్యవస్థతో గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం ఎంతో బలోపేతమైందని ఎంపీడీవో వీ ర్రాజు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్క రిం చుకొని శుక్రవారం యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు
అధికారులు నిర్లక్ష్యం వీడి మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించా రు. పట్టణంలోని తమ నివాసంలో ఆయన మున్సిపల్, సచివాలయం తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
మండల పరిధిలోని కమ్మూరులో శుక్రవారం పెద్దమ్మ, మారెమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఇం టింటి నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమ ర్పించారు.