• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

వీబీ జీ రామ్‌ జీతో అక్రమాలకు చెక్‌

వీబీ జీ రామ్‌ జీతో అక్రమాలకు చెక్‌

కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని చాలా పకడ్భందీగా రూపొందించిందని, దీన్ని అమలు వల్ల అక్రమాలకు తావు లేకుండా కూలీలకు లబ్ధి చేకూరుతుందని కిసాన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌ స్పష్టంచేశారు.

నెట్టికంటికి రూ. 25 లక్షల స్థలం అందజేత

నెట్టికంటికి రూ. 25 లక్షల స్థలం అందజేత

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి పట్టణానికి చెందిన పువ్వాడ చంద్రశేఖర్‌, ఆయన కుమారులు శ్రీనివాసులు, గురుప్రసాద్‌ రూ. 25 లక్షల విలువ చేసే 269.35 గజాల స్థలాన్ని అందజేశారు.

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

అనంతపురం జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ... యాత్రతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్నారు.

CGRF: సమస్యల పరిష్కారానికి విద్యుత అదాలత

CGRF: సమస్యల పరిష్కారానికి విద్యుత అదాలత

విద్యుత సమస్యల పరిష్కార వేదిక విద్యుత అదాలత అని సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన శ్రీనివాస ఆంజనే య మూర్తి పేర్కొన్నారు. పట్టణంలోని విద్యుత డివిజన కార్యాలయ ఆవర ణంలో బుధవారం విద్యుత అదాలత నిర్వహించారు.

RDO: డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్తకం సర్వేపై పరిశీలన

RDO: డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్తకం సర్వేపై పరిశీలన

మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్‌ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు.

CANAL: నీటి ప్రవాహానికి సహకరించాలి : డీఈ

CANAL: నీటి ప్రవాహానికి సహకరించాలి : డీఈ

పీఏబీఆర్‌ కుడికాలువ కింద ఉన్న చెరువులకు నీరందించేం దుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తోందని నీటి పారుదల శాఖ డీఈ ఈ చంద్రశేఖర్‌, ఏఈఈ ఓ బుళపతి అన్నారు. నీరు స జావుగా ప్రవహించేందుకు రైతులు సహకరించాలని కోరారు.

MLA: ఆస్తి... మన జీవిత భద్రతకు భరోసా

MLA: ఆస్తి... మన జీవిత భద్రతకు భరోసా

ప్రతి రైతు జీవిత భద్రతకు ఆ స్తి భరోసా అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని వంకరకుంట, గోపేపల్లి పంచాయతీల్లో రైతులకు బుధవారం రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు.

ROAD: పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు

ROAD: పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు

ఏళ్లు గడుస్తున్నా తమకా దారి కష్టాలు తీరడం లేదు. రహదారి గుంతలమయంగా మార డంతో తాము పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదంటూ మండలం లోని ఉగ్గిరెడ్డిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TDP: ‘మన నీరు - మన భవిష్యత్తు’కు తరలివెళ్దాం

TDP: ‘మన నీరు - మన భవిష్యత్తు’కు తరలివెళ్దాం

విజయవాడలో గురువారం జరిగే ‘మన నీరు- మన భవిష్యతు’్త కార్యక్రమానికి మండ లంలోని అన్ని గ్రామాల చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు తరలి వెళ్లి, విజయవంతం చేయాలని టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జ్‌ మహేష్‌చౌదరి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పట్టణంలోని గాంధీనగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయంలో సాగునీటి సంఘం అధ్యక్షులతో సమావే శమయ్యారు.

ICDS: అంగనవాడీలకు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం

ICDS: అంగనవాడీలకు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం

కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన 2026-27 బడ్జెట్‌లో అంగనవాడీలు తదితర స్కీమ్‌ వర్కర్లకు వేతనాల పెంపు కోసం నిధులు కేటా యించకపోవడం అన్యాయమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి అన్నారు. సీఐటీయూ ఆల్‌ఇండియా కమిటీ పిలుపు మేరకు మండలకేంద్రంలో మంగళవారం అంగనవాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి