మండలపరిధిలోని రామచంద్రపురం వద్ద ఉన్న పొట్టి చెరువులోకి చేపల పెంపంకం కోసం టీడీపీ నాయకులు చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో కైకలూరు నుంచి లక్ష చేప పిల్లలను కొనుగోలు చేసి మంగళవారం చెరువులోకి వదిలారు.
ఏడు ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకుండా కాపాడాలని ఎనఎంయూఏ డి పో అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు కేఎస్ వలి పేర్కొన్నారు. అ దే విధంగా విద్యుత బస్సుల నిర్వహణను పినాకిని సంస్థకు అప్పగించ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎనఎంయూఏ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక డిపో వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్ ధర్నా నిర్వహించారు.
జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
పట్టణంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళ వారం స్వామివారి 431వ జయంత్యుత్సవాలు అ త్యంత వైభవంగా జరిగా యి. ఈ సందర్భంగా ఉద యం నుంచి నిర్మాల్య విస ర్జన, క్షీరాభిషేకం, పంచా మృతాభిషేకం, పాదపూజ, కనక మహాపూజ, స్తోత్ర పారాయణం, మహా మం గళహారతి తదితర పూజ లు నిర్వహించారు
స్థానిక ప్రభుత్వా సుపత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగం మార్పుతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కొన్నేళ్లుగా క్యాజువాలిటీ ఆసుపత్రి ప్రధాన గేటు దగ్గరలో ఉండేది.
ఎండలు పెరిగాయి కదా.. చల్లదనం కోసం చేరిందనుకునేరు. కానేకాదు. ప్రాణభయంతో కూలర్లో దాక్కుంది. విషపురుగు కావడంతో స్థానికులు బయటకు లాగి చంపేశారు.
హిందూపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వీధికుక్కల బెడద అధికమైంది. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ దాడులకు తెగ బడుతున్నాయి.
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ చొరవతో ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీశ్బాబు తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలని అంగనవాడీలు సోమ, మంగళవారాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియర్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
మండలంలోని భూ రీ సర్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. బ్రిటీష్ కాలంలో 1916లో మొట్టమొదటి సారిగా భూములు, గుట్టలు, కొండలు, వంకలు, వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి రికార్డుల్లో పొందుపరిచారు