• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఖరీఫ్‌ సాగు ఖతం..!

ఖరీఫ్‌ సాగు ఖతం..!

ఎల్‌నినో .. ఈసారి ఖరీఫ్‌ రైతులకు తీవ్ర నిరాశ మిగిలించింది. వర్షాలు కురవకపోవడంతో వేరుశనగ సాగుచేయలేకపోయారు.

ఉరవకొండలో వైసీపీ హల్‌చల్‌

ఉరవకొండలో వైసీపీ హల్‌చల్‌

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైసీపీ శ్రేణులు హంగామా సృష్టించాయి. రోడ్లకు అడ్డంగా ఆక్సిజన్‌ సిలెండర్లు, బండలు వేసి భయానక వాతావరణం సృష్టించాయి.

ఆయకట్టు మొత్తం బీడే..!

ఆయకట్టు మొత్తం బీడే..!

వాన జాడలేక ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గొట్లూరు చెరువు వట్టిపోతోంది. దీంతో ఆయకట్టులో వరి సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు.

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

కియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.12 కోట్లతో పెనుకొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఒప్పందం చేసుకుంది.

గుంతకల్లు మీదుగా తిరుపతి-నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా తిరుపతి-నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు మీదుగా అప్‌ అండ్‌ డౌన్‌ సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.

టమోటా కిలో రూ.10లోపే..

టమోటా కిలో రూ.10లోపే..

టమోటా రైతులకు ఈసారి ఆదిలోనే హంసపాదు అన్న పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది.

కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం

కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని ఆర్‌.కొట్టాల గ్రామానికి చెందిన రైతు తిరుపాల్‌నాయుడు నాలుగు ఎకరాల్లో కర్భూజా పంటను సాగుచేశాడు.

పెళ్లికో సర్టిఫికెట్‌..

పెళ్లికో సర్టిఫికెట్‌..

అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా, ఆ ప్రక్రియను చట్టపరం చేసుకోమని చెబుతోంది ప్రభుత్వం.



తాజా వార్తలు

మరిన్ని చదవండి