• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్‌-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.

MLA BALAKRISHNA: కష్టకాలంలో ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుంది

MLA BALAKRISHNA: కష్టకాలంలో ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుంది

కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నంటే ఉంటుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలోని సాయితేజ, కల్యాణమండపంలో క్లస్టర్‌ యూనిట్‌ బూత ఇన్చార్జ్‌లతో సమావేశం అయ్యారు.

MLA: మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధికి కృషిచేయండి

MLA: మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధికి కృషిచేయండి

మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పుట్ట పర్తి మార్కెట్‌యార్డ్‌ చైర్మన, కమిటీ సభ్యులకు సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో సోమవారం పుట్టపర్తి మా ర్కెట్‌ కమిటీ సమావేశాన్ని చైర్మన పూలశివప్రసాద్‌ అధ్యక్షతన నిర్వ హించారు.

MARKET YARD: ప్రారంభానికి నోచుకోని మార్కెట్‌యార్డు

MARKET YARD: ప్రారంభానికి నోచుకోని మార్కెట్‌యార్డు

రైతులు పండించిన పంటల ను విక్రయించడానికి అనుకూలంగా ఉండడాలని గత ప్రభుత్వం మా ర్కెట్‌యార్డులను ఏర్పాటు చేసింది. మండలం లోని అరవవాండ్లపల్లి వద్ద వ్యవసాయ మార్కెట్‌ యార్డు భవనాన్ని రూ.3.82 కోట్టు నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. భవనం పూర్తి అయి నాలుగు సంవ త్సరాలు పైబడింది. దాదాపు 14 ఎకరాల్లో భూవిని చదునుచేసి మొదటి విడతగా భవనం నిర్మించారు.

GOD: కార్తీక సోమవారం పూజలు

GOD: కార్తీక సోమవారం పూజలు

కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని తాడిమర్రి మండల సరిహద్దులోని కోన మల్లీశ్వర క్షేత్రంలో ఘనంగా పూజలు నిర్వ హించారు. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా పార్న పల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను కోన మల్లీశ్వర క్షేత్రానికి తీసుకొచ్చి పూ జలు చేశారు.

కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

తమతో ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకున్న కాంట్రాక్టర్లు వెంకటరావు, గౌతమ్‌, కిరణ్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకం కార్మికులు డిమాండ్‌ చేశారు.

హెచ్చెల్సీ పక్కనే తవ్వకాలు

హెచ్చెల్సీ పక్కనే తవ్వకాలు

మండల సరిహద్దులోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పక్కనే కర్ణాటక పరిధిలో మట్టి తవ్వకాలు చేపడుతుండడం మండల రైతుల్లో అందోళన రేపుతోంది

కుంటను తలపిస్తున్న రహదారి

కుంటను తలపిస్తున్న రహదారి

వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలోని హోతూరుకు వెళ్లే రహదారిపై భారీగా నీరు నిల్వ ఉంటూ.. కుంటను తలపిస్తోంది.

వైభవంగా కనకదాస జయంతి

వైభవంగా కనకదాస జయంతి

మండలంలోని నేమకల్లులో సోమవారం కనకదాస జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు

కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం

కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం

పెన్నహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో టెంకాయలు రూ.40లకు విక్రయించాల్సి ఉంది. ఆ మేరకు నిర్వహించిన వేలంపాటలో దక్కించుకున్న కాంట్రాక్టర్‌.. ప్రస్తుతం ఒక్కో టెంకాయని రూ.50కు అమ్ముతున్నాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి