• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

MLA: పండుగలా పింఛన పంపిణీ

MLA: పండుగలా పింఛన పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా రూ. 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలోనే 535 పింఛన్లకు రూ. 23.77 లక్షలు అందిస్తున్నామన్నారు.

MLA: ఒక్కరోజూ ఆలస్యం లేదు

MLA: ఒక్కరోజూ ఆలస్యం లేదు

రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నా పింఛనుదారులకు డబ్బును అందజేయడంలో ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడంలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సోమవారం ఉదయం చేపట్టిన పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు.

ఆలయాల్లోనూ ఏఐ

ఆలయాల్లోనూ ఏఐ

ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణకు త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన తెలిపారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ అమలులోకి తెస్తామన్నారు.

పెద్దాస్పత్రిలో పరిణామాలపై ఎమ్మెల్యే ఆగ్రహం

పెద్దాస్పత్రిలో పరిణామాలపై ఎమ్మెల్యే ఆగ్రహం

జిల్లా సర్వజనాస్పత్రి పరిణాలపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ సీరియస్‌ అయ్యారు. సోమవారం ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ విజయశ్రీతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

MLA: పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం

MLA: పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం

పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 16.10 కోట్ల ఫింఛన మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

PENSION: ఇంటి వద్దకే పింఛన ఇలాగేనా?

PENSION: ఇంటి వద్దకే పింఛన ఇలాగేనా?

సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తామన్న ప్ర భుత్వ హామీ మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరుగారుతోంది. ఇం టింటీకీ వెళ్లి పింఛన పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అన్నదాతలను ఆదుకోండి

అన్నదాతలను ఆదుకోండి

అనంత రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్‌ చేశారు. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ నేతలు రైతులతో క లిసి సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.

కూటమికి మరో 15ఏళ్లు అధికారం ఇవ్వండి

కూటమికి మరో 15ఏళ్లు అధికారం ఇవ్వండి

రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎదగాలం టే కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్లు ప్రజలు అధికా రం ఇవ్వాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బం డారు శ్రావణిశ్రీ అ న్నారు.

పేదల పెద్దకొడుకు చంద్రబాబు

పేదల పెద్దకొడుకు చంద్రబాబు

పేదల ఇంటి పెద్ద కొడుకు సీఎం చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు.

రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధంకండి

రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధంకండి

జిల్లాలో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయని, రైతులు ఖరీ్‌ఫకు సిద్ధంకావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. త్వరలోనే ప్రభుత్వం విత్తన కాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని సనప గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి