• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

GOD: శ్రీవారికి సూర్యప్రభ వాహనోత్సవం

GOD: శ్రీవారికి సూర్యప్రభ వాహనోత్సవం

పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా శనివారం శ్రీ వారు సూర్యప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. సా యంత్రం సూర్యప్రభ వా హనంపై శ్రీవారిని కొలు వుదీర్చి ఊరే గించారు.

ROAD: అధ్వానంగా రోడ్డు

ROAD: అధ్వానంగా రోడ్డు

దాదాపు ఇరవై ఏళ్లుగా రోడ్డు వేయకుండా ఉండడంతో మండలంలోని డొనేకల్లు-ఆర్‌ కొట్టాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులపై అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు బహిరం గంగానే విమర్శిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డొనేకల్లు నుంచి 1.5కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు(తారురోడ్డు) వేశారు.

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

తిరుపతి-పండర్‌పూర్‌-తిరుపతి (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలు (07012/32)ను రెగ్యులర్‌ రైలుగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హలో.. నేను.. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ని మాట్లాడుతున్నా.. రూ.10 వేలు పంపించండి

హలో.. నేను.. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ని మాట్లాడుతున్నా.. రూ.10 వేలు పంపించండి

అనంతపురం జిల్లా ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులు ఇటీవల కాలంలో హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించిన హోటల్‌ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..

వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాల్లో ప్రముఖమైనది నన్నారి. స్వచ్ఛమైన వేర్లతో తయారు చేసే ఈ నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కిరికెరలో గురువారం జరిగింది.

ఇదేం పని రామకృష్ణా.! ఏసీబీ వలలో వీఆర్వో

ఇదేం పని రామకృష్ణా.! ఏసీబీ వలలో వీఆర్వో

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఓ టీ స్టాల్‌లో రైతు ప్రభాకర్‌రెడ్డి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో రామకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డాడు.

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07033/34)ను ఇకపై రెగ్యులర్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా ప్రమోట్‌ చేశారు.

గుంతకల్లు వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్‌

గుంతకల్లు వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్‌

విశాఖ, కడప మధ్య నడుస్తున్న తిరుమల డెయిలీ ఎక్స్‌ప్రెస్‏ను గుంతకల్లు వరకూ పొడిగించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

GOD: వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం

GOD: వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం

వజ్రకరూరు మం డలంలోని చాబాల గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవా న్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో మూలవిరట్‌కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి