• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

కరువు రహిత జిల్లాయే లక్ష్యం

కరువు రహిత జిల్లాయే లక్ష్యం

శ్రీసత్యసాయి జిల్లాను... కరువు రహితంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.

గ్యాస్‌ ఉంది.. ఆందోళన వద్దు

గ్యాస్‌ ఉంది.. ఆందోళన వద్దు

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లు జిల్లాలో తగినన్ని అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు.

JSP: ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

JSP: ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జ్‌ మంజునాథ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

MLA: రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి భూమి పూజ

MLA: రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి భూమి పూజ

పట్టణ సమీపంలోని యల్లనూరు రహదారిలో శనివారం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే అశ్మితరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే గేటు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో రూ.49 కోట్ల వ్యయంతో ఆర్‌వోబీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

CHAIRMAN: టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయండి

CHAIRMAN: టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయండి

రాయలసీమను టూరి జం సర్క్యూట్‌గా, తాడిప త్రిని టెంపుల్‌ సిటీగా అ భివృద్ధి చేయాలని మున్సి పల్‌ చైర్మన జేసీ ప్రభా కర్‌ రెడ్డి కోరారు. గుత్తి పట్టణం ఫుట్‌బాల్‌ క్రీడా మైదానంలో జరిగిన గు త్తికోట ఉత్సవాలలో ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌ ఆనంద్‌కు వినతి పత్రం సమర్పించారు.

GOD: నేమకల్లు ఆంజనేయుడికి విశేష పూజలు

GOD: నేమకల్లు ఆంజనేయుడికి విశేష పూజలు

మం డలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన అంజనేయస్వామికి శ నివారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకులు అనిల్‌ కుమార్‌ ఆ చార్యులు ఉదయం మూలవిరాట్‌కు పం చామృతాభిషేకంచేసి అలంక రించారు.

CROP: పచ్చని పైరుతో కళకళ

CROP: పచ్చని పైరుతో కళకళ

మండలంలోని బీటీపీ ఎడ మకాలువ కింద ఆయకట్టు భూముల్లో వరి పంట పచ్చగా కళకళ లాడుతోంది. ఆరేళ్ల క్రితం కంపచెట్లు పెరిగి బీటలువారిన బీడు భూ ముల్లో నేడు పచ్చని వరిపైరు కనువిందు చేస్తోంది. కరువు ప్రాంతంగా పేరుపడ్డ కలుగోడు గ్రా మం నేడు కోనసామను తలపిస్తుండడంతో రైతు ల కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న వైసీపీ నేతలు.. కారణమిదే

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న వైసీపీ నేతలు.. కారణమిదే

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మేళవాయి ఎంపీటీసీ భర్త రామచంద్రప్ప, హరేసముద్రానికి చెందిన లక్ష్మీనారాయణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

MLA: సీఎం చంద్రబాబుతోనే మైనార్టీల అభివృద్ధి

MLA: సీఎం చంద్రబాబుతోనే మైనార్టీల అభివృద్ధి

ముఖ్యమంత్రి చం ద్రబా బు పాలనలోనే మైనార్టీ లు అభివృద్ధి చెందుతు న్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు అ న్నారు. రంజాన పండుగ ను పురస్క రించుకుని ఆయన గురువారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ముత వల్లీలకు, ఇమామ్‌లకు దుస్తులు పంపిణీ చేశారు.

MLA: తాగునీటి సమస్య రానీయకండి

MLA: తాగునీటి సమస్య రానీయకండి

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చ ర్యలు తీసుకోవాలని ఆ యాశాఖల ఇంజనీర్లు, అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో గురువారం సాయంత్రం గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎంపీడీవోలు, మున్సిపల్‌, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి