ప్రభుత్వం మొక్కజొన్నకు గి ట్టుబాటు ధర కల్పించాలని మండల రైతులు కోరుతున్నారు. వివిధ గ్రామాల్లో 1500 ఎకరాలకుపైగా ప్రస్తుతం మొక్కజొన్న కోత దశలో ఉందన్నారు.
మం డలంలోని ఓరువాయిలో శ్రీ రేణుక ఎల్లమ్మ జా తరను గ్రామస్థులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
మండలంలో జీనులకుంట, పోతవాండ్లపల్లి, కటారుపల్లి, కత్తివారిపల్లి తదితర గ్రామాల్లో రబీ సీజనలో బోర్ల కింద ఈ సారి విరివిగా కర్బూజ పంటను సాగు చేశారు.
మండలంలోని రాయలచెరువు గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేద్దామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం బాధాకరమన్నారు. శుక్రవారం రాయలచెరువులో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలను ఆయన పరిశీలించారు.
డీ హీరేహాళ్ మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి శుక్రవారం రాత్రి ముత్యాల పల్లకిపై విహరించారు. అర్చకులు ఉదయం స్వామివారి మూలవిరాట్కు పూజలు నిర్వహించారు. వెండికవచంతో అలంకరించారు.
బద్ధకం విడిచి కష్టప డితేనే భవిష్యత్తులో రాణిం చగలుగుతారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లు పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల మనసు గెలవడానికి శ్రమించాలన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో శుక్రవారం తాజా మాజీ కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతిని ఘనంగా సన్మానించారు.
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రం గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వే స్తోంది. అందులో భా గంగా ప్రతి నెల మూడో శనివారం ప్రజాప్రతిధు లు, అధికారుల, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర - స్వ ర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయినా గ్రామీణ ప్రాంతాలలో కొందరు పనికిరాని వస్తువులను ఖాళీ స్థలాలలో పడేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు.
మండలంలోని గ్రామదట్ల గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని శుక్రవారం గ్రా మపెద్దల ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఉద యాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామపెద్ద ల ఆధ్వర్యంలో రూ. 20 లక్ష లతో నూతన రథాన్ని తయా రు చేయించినట్లు గ్రామస్థు లు తెలిపారు.
మండలంలోని కొడవండ్లపల్లి పెద్దమ్మ దేవత బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం ఉదయం అమ్మవారిని సి డిబండిపై తిమ్మంపల్లి నుంచి కొడవండ్లపల్లికి తీసుకెళ్లను న్నారు.
మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఉత్స వాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏటా ఉగాది నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహరెడ్డి తెలిపారు.