• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

WATER: నిరుపయోగంగా నీటి శుద్ధి కేంద్రాలు

WATER: నిరుపయోగంగా నీటి శుద్ధి కేంద్రాలు

ప్రజల ఆరోగ్యం బాగు కోసం ఫ్లోరైడ్‌ రహిత నీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంక్రింద రూ. 2లకు 20 లీటర్ల శుద్దినీటిని పంపిణీచేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఓబుళదేవరచెరువు సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద తాగునీ టి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యంత్రాలను సమకూర్చింది.

TANK: ట్యాంక్‌ల వద్ద అపరిశుభ్రం

TANK: ట్యాంక్‌ల వద్ద అపరిశుభ్రం

పంచాయతీ అధికా రులు, పాలకుల నిర్లక్ష్యా నికి అద్దంపట్టే విధంగా మండలంలోని వేపరాల్ల గ్రామంలోని తాగునీటి ట్యాక్‌ దర్శనమి స్తోందని గ్రామ స్థులు విమర్శిస్తున్నారు. వేపరాల్ల పంచాయతీలో సుమారు వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పంచాయతీ తాగునీటి ట్యాంక్‌ నీటినే వారు తాగడానికి వినియోగిస్తారు.

వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి

వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి

స్థానిక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం షష్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు

అడవిని తలపిస్తున్న జగనన్న కాలనీ

అడవిని తలపిస్తున్న జగనన్న కాలనీ

స్థానిక హోతూరు రహదారిలో ఉరవకొండకు రెండు కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కానీ చోట గత వైసీపీ ప్రభుత్వం సర్వే నెంబరు 279లో జగనన్న కాలనీని ఏర్పాటు చేసింది.

ఘనంగా కల్యాణోత్సవం

ఘనంగా కల్యాణోత్సవం

స్థానిక తగ్గుదేవాలయంలో అనంత గజగరుడ లక్ష్మీనారాయణస్వామి, శ్రీదేవి, భూదేవి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు

సిరిధాన్యాలపై అవగాహన సదస్సు

సిరిధాన్యాలపై అవగాహన సదస్సు

సమాజ క్రాంతి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎనుములదొడ్డిలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరో గ్యం అనే అంశంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు.

 తరగతి మారేదెన్నడో..?

తరగతి మారేదెన్నడో..?

మండలంలోని వేపరాల యూపీ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఈ ఏడాది అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారు.

WATER:  తాగునీటి వృథా

WATER: తాగునీటి వృథా

మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ మూడు రోడ్లు కూడలిలో హోటల్‌ యజమానులు ఏర్పాటుచేసుకున్న తాగునీటి పైప్‌లైన పగిలింది. ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు పక్కనే తక్కువలోతులో పైప్‌లైన ఉండడంతో ఆ వాహనాలు వెళ్లినప్పుడు పైప్‌లైన పగిలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఈ సంఘటన జరిగింది.

ELECTRICITY: ఇంట్లో విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌

ELECTRICITY: ఇంట్లో విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌

మండలంలోని వెంకటాపురం(నల్లగుట్లపల్లి)గ్రామానికి చెందిన బీరే కరుణాకర్‌ నాయుడు స్వగృహంలో శనివారం అర్ధరాత్రి విద్యుతషాట్‌ సర్క్యూట్‌ అయింది. ఈ ప్రమాదంలో రూ. 3లక్షలు నష్టం వాటిల్లినట్లు బాఽధి తుడు వాపోయాడు. వెంకటాపురానికి చెందిన బీరే కరుణాకర్‌ నా యుడు, కుటుంబసభ్యులు ప్రతి రోజులాగానే శనివారం రాత్రి ఆరు బయట నిద్రించారు.

MLA: పార్కు, బస్సు షెల్టర్‌ ప్రారంభం

MLA: పార్కు, బస్సు షెల్టర్‌ ప్రారంభం

జిల్లా కేంద్రమైన పుట ్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన సాయి గోకులం పార్క్‌ను, ప్ర యాణికుల సౌకర్యార్థం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో నిర్మించిన బస్సు షెల్టర్‌ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి