• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

GOD: అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

GOD: అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

మండలంలోని తూట్రా ళ్లపల్లిలో ఆదివారం చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. భక్తిశ్రద్ధలతో తయారుచేసిన జ్యోతులను ఊరేగింపుగా ఆల యానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.

COMMITTEE: పద్మశాలీయ పట్టణ కమిటీ ఎంపిక

COMMITTEE: పద్మశాలీయ పట్టణ కమిటీ ఎంపిక

పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో శనివారం పద్మశాలీయ సంఘం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జలదుర్గం దామోదర్‌దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంఘం సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు.

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు

మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ప్రము ఖ ఆంజనేయస్వామి ఆల యంలో స్వామి వారికి శని వారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకు లు అనిల్‌కుమార్‌ ఆచార్యు లు ఉదయం పంచామృతా భిషేకం చేసి అలంక రించా రు.

FESTIVAL: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

FESTIVAL: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

మండలం లోని నాయకునిపల్లి శివారులో వెలసిన బాట సుంకులమ్మ తిరుణాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భం గా అమ్మ వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. అమ్మవారి ఆలయం పక్కన వె లసిన ఆంజనేయస్వామికి ప్ర త్యేక పూజలు చేశారు.

RAMAJAN: భక్తిశ్రద్ధలతో రంజాన వేడుకలు

RAMAJAN: భక్తిశ్రద్ధలతో రంజాన వేడుకలు

ముస్లింలు పవిత్ర రంజాన పండుగను పురస్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో ఈదుల్‌ఫితర్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్ణ యించిన వేళకు సానిక ఈద్గాల వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీలు నమాజ్‌ను చదివి వినిపించారు. రంజాన యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు.

TRANS FORMER: ప్రమాదకరంగా ట్రాన్స ఫార్మర్లు

TRANS FORMER: ప్రమాదకరంగా ట్రాన్స ఫార్మర్లు

మండలంలోని మరుట్ల రెండో కాలనీలో విద్యుత వ్యవస్థ ప్రమాదకరంగా మారింది. చేతికందే ఎత్తులో ట్రాన్సఫార్మర్‌ అమర్చడంతో పాటు వి ద్యుత లైన్లు కిందనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరుట్ల రెండో కాలనీలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రహరీకి ఆనుకొని విద్యుత ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేశారు. దానిని తక్కువ ఎత్తులో అమర్చారు.

మాట నిలుపుకున్న సర్కారు

మాట నిలుపుకున్న సర్కారు

నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌క్యాలండర్‌ విడుదల చేసి మాట నిలుపుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

 టమోటా కిలో రూ.7

టమోటా కిలో రూ.7

మండలంలోని కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా(Tomato) కిలో గరిష్ఠ ధర రూ.7తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రూప్‌కుమార్‌ తెలిపారు.

లోకేశ్‌ను విమర్శిస్తే సహించం

లోకేశ్‌ను విమర్శిస్తే సహించం

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై టీడీపీ అర్బన్‌ నాయకులు మండిపడ్డారు.

టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

ఉరవకొండ మండలం రేణుమాకులపల్లెలో వైసీపీ సైకో మూకలు వీరంగం సృష్టించాయి. టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగపడ్డాయి. టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి