• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

GAMES: శాప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు గుంతకల్లు వాసి

GAMES: శాప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు గుంతకల్లు వాసి

అనంతపురంలో జరిగిన శాప్‌ వెటరన్స జిల్లా స్థాయి పరుగు పోటీల్లో గుంతకల్లుకు చెందిన మాజీ కౌన్సిలరు బీ సుంకప్ప మొదటి స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలోని నీలం సం జీవరెడ్డి గ్రౌండ్స్‌లో మంగళవారం నిర్వహించిన పరుగు పందెంలో 45 ఏళ్ల పైబడిన సంకప్ప వెటరన కేటగిరిలో 100 మీటర్లు, 400 మీటర్ల విభాగాలలో మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు

UTF: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

UTF: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

ఉద్యోగ, ఉపాధ్యా యుల ఆర్థిక డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్‌ నాయకు లు డిమాండ్‌ చేశారు. స్ధానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద మంగళ వారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు.

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

కూటమి ప్రభుత్వం కృషి ఫలితమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ అయిందని టీడీపీ నాయకులు పేర్కొరు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నా యకులు మంగళవారం స్థానిక ప్రజావేదిక నుంచి బైక్‌ ర్యాలీగా టీ స ర్కిల్‌ వరకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ చిత్ర పటాలకు క్షీరాభి షేకం చేశారు.

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో

క్షయ వ్యాధిని పారద్రోలి క్షయ రహిత దేశంగా చూడాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఆర్డీవో వసంతబాబు పిలుపుని చ్చారు. ప్రపంచ క్షయ వ్యా ధి నిర్మూలన దినం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి టీ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

WATER: నిరుపయోగంగా నీటి తొట్టెలు

WATER: నిరుపయోగంగా నీటి తొట్టెలు

పల్లెపండుగ 2025-26 లో భాగంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మూగజీవుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నీటితొట్టె లు ఏర్పాటుచేసింది. ఒక్కొక్క తొట్టె నిర్మాణానికి సుమారు రూ.40వేలు మేర ఖ ర్చుచేసింది

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ఆర్డీటీ సంస్థకు ఎదురైన ఎఫ్‌సీఆర్‌ఏ సమస్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు.

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. భూ కబ్జాదారులకు ఎమ్మార్వో వార్నింగ్

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. భూ కబ్జాదారులకు ఎమ్మార్వో వార్నింగ్

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూ కబ్జాదారులను కదిరి తహశీల్దార్ రెడ్డి శేఖర్ హెచ్చరించారు.

GOD: శ్రీశైల మఠంలో ఇష్ట లింగ పూజ

GOD: శ్రీశైల మఠంలో ఇష్ట లింగ పూజ

పాత గుంత కల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో ఆదివారం 1008 శ్రీశైల జగ ద్గురు డాక్టర్‌ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహా స్వా ములు ఇష్ట లింగపూజ నిర్వహించారు. శ్రీశైలం నుంచి శనివారం రా త్రి గుంతకల్లుకు చేరుకున్న ఆయనకు మఠం మేనేజరు, భక్తులు స్వాగతం పలికారు.

CPI: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టాలి

CPI: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టాలి

హెచ్చెల్సీ ఆధుని కీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, కాలువల మరమ్మతులకు తక్ష ణం రూ. 430 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు డి జగదీష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌తో కలిసి మీ డియాతో మాట్లాడారు.

GOD: ఘనంగా లంకా దహనం

GOD: ఘనంగా లంకా దహనం

డి.హీరేహాళ్‌ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి