మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.
మండలంలోని వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు సోమవారం టీడీపీ నాయకులు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బెంగళూరు జాతీయ రహదారి నుంచి గొల్లపల్లిలోకి రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
ఖరీ్ఫకు మిన్నగా రబీలో ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులు బోరుబావుల కింద అనేక రకాల పంటలు సాగు చేసేవారు.
మండలంలోని గోవిందవాడంలో ఎణ్ణేరంనాథేశ్వరస్వామి వారి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
మీ సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. అయినా వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదు. ఆ ప్రభుత్వ పాలనలో ఏ నాడూ రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదు
మండల కేంద్రం నుంచి ఉరవకొండకు వెళ్లే మార్గ మధ్యలో రూ.48 కోట్లతో ప్రారంభించిన బ్రిడ్జి పనులను.. త్వరలోనే పునః ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఈఎనసీ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు
స్థానిక శివాలయం అభివృద్ధికి రూ. లక్షను బెళుగుప్పకు చెందిన టీడీపీ నాయకుడు పెద్ద తిప్పయ్య ఇచ్చారు.
మండలంలోని శింగానహళ్లి, దేవగిరి గ్రామాల్లో పలు చేతిపంపులు పని చేయడం లేదు.
ఏళ్ల తరబడి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రాయదుర్గం పట్టణంలోని పలు కాలనీ వాసులకు మోక్షం లభించింది.
క్రీడలలో అంత ర్జాతీయ స్థాయిలో రాణించాలని ఫుట్బాల్ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు సంధారాఘవ క్రీడాకా రులకు సూచించారు. స్థానిక ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం అండర్-16 విభాగం 12వ ఫుట్ బాల్ బాలుర, బాలికల లీగల్ పోటీలను నిర్వహించారు.