• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

Brahmarathotsavam  ఘనంగా బ్రహ్మరథోత్సవం

Brahmarathotsavam ఘనంగా బ్రహ్మరథోత్సవం

మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.

 divotional  ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

divotional ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

మండలంలోని వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు సోమవారం టీడీపీ నాయకులు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బెంగళూరు జాతీయ రహదారి నుంచి గొల్లపల్లిలోకి రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

అడుగంటిన భూగర్భ జలాలు

అడుగంటిన భూగర్భ జలాలు

ఖరీ్‌ఫకు మిన్నగా రబీలో ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులు బోరుబావుల కింద అనేక రకాల పంటలు సాగు చేసేవారు.

ఎణ్ణే రంగనాథేశ్వరుడి ఉత్సవాలు ప్రారంభం

ఎణ్ణే రంగనాథేశ్వరుడి ఉత్సవాలు ప్రారంభం

మండలంలోని గోవిందవాడంలో ఎణ్ణేరంనాథేశ్వరస్వామి వారి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

విశ్వా.. చిల్లర రాజకీయాలు మానుకో

విశ్వా.. చిల్లర రాజకీయాలు మానుకో

మీ సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. అయినా వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదు. ఆ ప్రభుత్వ పాలనలో ఏ నాడూ రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదు

త్వరలో వంతెన పనులు పునఃప్రారంభం: విప్‌

త్వరలో వంతెన పనులు పునఃప్రారంభం: విప్‌

మండల కేంద్రం నుంచి ఉరవకొండకు వెళ్లే మార్గ మధ్యలో రూ.48 కోట్లతో ప్రారంభించిన బ్రిడ్జి పనులను.. త్వరలోనే పునః ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఎనసీ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు

 శివాలయం అభివృద్ధికి రూ.లక్ష

శివాలయం అభివృద్ధికి రూ.లక్ష

స్థానిక శివాలయం అభివృద్ధికి రూ. లక్షను బెళుగుప్పకు చెందిన టీడీపీ నాయకుడు పెద్ద తిప్పయ్య ఇచ్చారు.

బోర్లకు మరమ్మతులు చేయించండి

బోర్లకు మరమ్మతులు చేయించండి

మండలంలోని శింగానహళ్లి, దేవగిరి గ్రామాల్లో పలు చేతిపంపులు పని చేయడం లేదు.

ఎట్టకేలకు మోక్షం

ఎట్టకేలకు మోక్షం

ఏళ్ల తరబడి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రాయదుర్గం పట్టణంలోని పలు కాలనీ వాసులకు మోక్షం లభించింది.

TDP: క్రీడలలో అంతర్జాతీయస్థాయిలో రాణించాలి

TDP: క్రీడలలో అంతర్జాతీయస్థాయిలో రాణించాలి

క్రీడలలో అంత ర్జాతీయ స్థాయిలో రాణించాలని ఫుట్‌బాల్‌ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు సంధారాఘవ క్రీడాకా రులకు సూచించారు. స్థానిక ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం అండర్‌-16 విభాగం 12వ ఫుట్‌ బాల్‌ బాలుర, బాలికల లీగల్‌ పోటీలను నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి