మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్
ABN, Publish Date - Sep 11 , 2026 | 05:30 PM
మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.
ఇంటర్నెట్ డెస్క్: మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. పార్టీలో యాక్టివ్గా ఉండాలని సురేఖకు సూచించారు మీనాక్షి. అటు అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ గైర్హాజరవుతున్నారు.
ఇవీ చదవండి:
ఇందిరమ్మ రాజ్యం.. భూరాక్షసుల స్వర్ణయుగం: కేటీఆర్
కోతులతో పరేషాన్.. ఇళ్లలోకి చొరబడుతూ ఇబ్బందులు
Updated at - Sep 11 , 2026 | 05:50 PM