రేపు పుష్పుల్, సూపర్ఫాస్ట్ రైళ్ల రద్దు
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:15 AM
వరంగల్ -సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్పుల్ రైలు (67761/67762)ను నిర్వహణ కారణాలతో ఆదివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కాజీపేట(వరంగల్): వరంగల్ -సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్పుల్ రైలు (67761/67762)ను నిర్వహణ కారణాలతో ఆదివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. అదేవిధంగా సికింద్రాబాద్- కాగజ్నగర్- సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12757/12758) రైలును కూడా ఆదివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ అసౌకర్యానికి ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం
Read Latest AP News And Telangana News And International News And Telugu News