-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International and Breaking Live Updates of 3 May 2026 SMR
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 03 , 2026 | 06:28 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 03, 2026 08:10 IST
ఢిల్లీ: వివేక్ విహార్లో అగ్నిప్రమాదం
ఏసీ పేలడంతో రెండో అంతస్తులో చెలరేగిన మంటలు
మంటల్లో చిక్కుకుని నలుగురు మృతి
-
May 03, 2026 08:09 IST
పశ్చిమ గోదావరి జిల్లా: ఆకివీడు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రఘురామకృష్ణరాజు దంపతులు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు
-
May 03, 2026 07:51 IST
అనంతపురం: అరవకూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
బైక్ను ఢీకొట్టిన బొలెరో వాహనం
మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం
మృతుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-
May 03, 2026 07:34 IST
తెలంగాణ: 4,5 తేదీల్లో EAPCET-2026 పరీక్షలు
106 కేంద్రాల్లో సీబీటీ విధానంలో పరీక్షల నిర్వహణ
రాష్ట్ర వ్యాప్తంగా హాజరుకానున్న 90,958 మంది విద్యార్థులు
పరీక్ష పూర్తి అవ్వగానే స్క్రీన్ పై అభ్యర్థులకు మార్కుల డిస్ప్లే
-
May 03, 2026 07:27 IST
ఇరాన్ 'వక్రబుద్ధి' చూపిస్తే మళ్లీ దాడులు తప్పవు: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలపై ట్రంప్ పెదవి విరుపు
ఇరాన్ నాయకత్వం ముక్కలైపోయింది: ట్రంప్
అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు: ట్రంప్
యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని బదులిచ్చిన ఇరాన్
-
May 03, 2026 07:15 IST
ఎన్టీఆర్ జిల్లా: చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొన్న జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో బస్సు
ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలు
జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్
-
May 03, 2026 07:00 IST
ఐపీఎల్ 2026: నేడు గుజరాత్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్
రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
అహ్మదాబాద్ వేదికగా తలపడనున్న గుజరాత్, పంజాబ్
-
May 03, 2026 06:45 IST
ఐపీఎల్2026: నేడు హైదరాబాద్, కోల్కతా మ్యాచ్
మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభ కానున్న మ్యాచ్
ఉప్పల్ వేదికగా తలపడనున్న ఎస్ఆర్హెచ్, కేకేఆర్
-
May 03, 2026 06:30 IST
నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 ఎగ్జామ్
వైద్యవిద్యలో ప్రవేశానికి ఈరోజు నీట్ యూజీ నిర్వహణ
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష
-
May 03, 2026 06:28 IST
మార్కాపురం జిల్లా: మాజీమంత్రి ఆదిమూలపు సురేశ్ గెస్ట్ హౌస్లో చోరీ
రెండు గోల్డ్ కోటింగ్ వాచీలు, సిల్వర్ కాయిన్స్ను అపహరించిన దొంగలు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది.
విచారణ చేపట్టిన పోలీసులు