Home » Business news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన '$TRUMP' మెమ్కాయిన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ట్రంప్ను నమ్మి ఈ కాయిన్లో పెట్టుబడులు పెట్టిన సుమారు పది లక్షల మంది ఇన్వెస్టర్లు కోట్లాది డాలర్లను నష్టపోయారు. అయితే, దీనికి భిన్నంగా ట్రంప్ మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా లాభపడ్డారు.
దేశీయంగా బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం...
పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని (జీఎంఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి....
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఎయిర్టెల్ అధిపతి సునీల్ మిట్టల్కు అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ప్రారంభమైన ‘ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్’లో వ్యవస్థాపక సభ్యులుగా...
క్యాన్సర్ టెస్టులు మరింత సులభం కానున్నాయి. ఒక్క రక్తపు బొట్టుతో శరీరంలో క్యాన్సర్ ఉందా? లేదా? అని తెలిపే టెక్నాలజీ...
భారత తూర్పు తీరం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఏఐ కనెక్టివిటీ మరింత వేగం పుంజుకోనుంది. సింగపూర్, మలేషియా, భారత తూర్పు తీరంలోని...
కేంద్ర ప్రభుత్వం నిధుల కొరతతో అల్లాడుతోంది. ఖర్చులు పెరిగినంతగా రాబడులు పెరగడం లేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్సయూ) ప్రైవేటీరణ జోరు పెంచింది. ప్రస్తుత ఆర్థిక...
రత్నదీప్ పేరుతో సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ రత్నదీప్ రిటైల్ లిమిటెడ్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోరుతూ...
అమెరికా-ఇరాన్ మధ్య దోహా వేదికగా జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వనున్నాయనే అంచనాల నేపథ్యంలో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాట పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒక శాతం తగ్గి 70.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.