Home » Business news
ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు కోల్పోయింది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1597 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ప్రతికూలంగా మారింది.
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎ్ఫఎంసీజీ) రంగ కంపెనీలకు ముడి చమురు, వర్షాభావం భయం పట్టుకుంది. ముడి చమురు దిగుమతులకు ఎదురవుతున్న ఆటంకాలు...
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నష్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆదాయం కూడా భారీగా పడిపోయింది.
ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసొచ్చింది.
భారత కరెన్సీ రోజుకో సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ మంగళవారం 50 పైసలు క్షీణించి రూ.96.70 వద్ద ఆల్టైం రికార్డు కనిష్ఠ...
దక్షిణ భారత మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని డిష్ టీవీ కొత్త ప్రాంతీయ భాషా ప్యాక్స్ను ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 'లాంగ్వేజ్ ఫస్ట్ ఫ్యాక్స్' రూపొందించింది.
ఉదయం లాభాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగివచ్చాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.52) రికార్డు స్థాయిలో పడిపోయింది. అలాగే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా సూచీలకు ప్రతికూలంగా మారింది.
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం నాలుగు రోజుల్లో ఇది రెండో సారి.
ఆసియా కుబేరుడు, అదానీ గ్రూప్ కంపెనీల అధిపతి గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. అమెరికాలో తనతోపాటు గ్రూప్పై నమోదైన రెండు కేసుల నుంచి ఒకే రోజు విముక్తి...
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ...