• Home » Business news

Business news

ట్రంప్ మెమ్‌ కాయిన్ విలువ భారీ పతనం.. నష్టాల్లో ఇన్వెస్టర్లు.. లాభాల్లో ట్రంప్!

ట్రంప్ మెమ్‌ కాయిన్ విలువ భారీ పతనం.. నష్టాల్లో ఇన్వెస్టర్లు.. లాభాల్లో ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన '$TRUMP' మెమ్‌కాయిన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ట్రంప్‌ను నమ్మి ఈ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన సుమారు పది లక్షల మంది ఇన్వెస్టర్లు కోట్లాది డాలర్లను నష్టపోయారు. అయితే, దీనికి భిన్నంగా ట్రంప్ మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా లాభపడ్డారు.

బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

దేశీయంగా బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మూడేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు

మూడేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు

మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం...

కొత్త గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌!

కొత్త గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌!

పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని (జీఎంఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి....

గ్లోబల్‌ ఏఐ కమిషన్‌లో అంబానీ, మిట్టల్‌

గ్లోబల్‌ ఏఐ కమిషన్‌లో అంబానీ, మిట్టల్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ అధిపతి సునీల్‌ మిట్టల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ప్రారంభమైన ‘ఏఐ ఫర్‌ గుడ్‌ గ్లోబల్‌ కమిషన్‌’లో వ్యవస్థాపక సభ్యులుగా...

ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్‌ గుట్టురట్టు

ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్‌ గుట్టురట్టు

క్యాన్సర్‌ టెస్టులు మరింత సులభం కానున్నాయి. ఒక్క రక్తపు బొట్టుతో శరీరంలో క్యాన్సర్‌ ఉందా? లేదా? అని తెలిపే టెక్నాలజీ...

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

భారత తూర్పు తీరం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఏఐ కనెక్టివిటీ మరింత వేగం పుంజుకోనుంది. సింగపూర్‌, మలేషియా, భారత తూర్పు తీరంలోని...

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

కేంద్ర ప్రభుత్వం నిధుల కొరతతో అల్లాడుతోంది. ఖర్చులు పెరిగినంతగా రాబడులు పెరగడం లేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) ప్రైవేటీరణ జోరు పెంచింది. ప్రస్తుత ఆర్థిక...

పబ్లిక్‌ ఇష్యూకు రత్నదీప్‌ రిటైల్‌

పబ్లిక్‌ ఇష్యూకు రత్నదీప్‌ రిటైల్‌

రత్నదీప్‌ పేరుతో సూపర్‌ మార్కెట్లను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సంస్థ రత్నదీప్‌ రిటైల్‌ లిమిటెడ్‌ కూడా తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోరుతూ...

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్..

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్..

అమెరికా-ఇరాన్ మధ్య దోహా వేదికగా జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వనున్నాయనే అంచనాల నేపథ్యంలో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాట పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒక శాతం తగ్గి 70.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి