Home » Business news
నూతన ఆర్థిక సంవత్సరాని(2026-27)కి ప్రకటించనున్న తొలి పాలసీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని...
యుద్ధ ప్రభావం వినోద పరిశ్రమపై కూడా పడుతోంది. ఇప్పటికే మెమరీ చిప్లు, ప్లాస్టిక్ ధరలు, రవాణా అంతరాయాల కారణంగా నిర్వహణా వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో అమ్మకాలు...
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 5న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
స్టాక్ మార్కెట్ పనితీరు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మదుపరుల దృష్టి ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎ్ఫడీ) పైకి మళ్లింది. కానీ, ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు ఫలితంగా బ్యాంకులు రుణగ్రహీతల....
గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి ముగిసే నాటికి భారత ఫార్మా ఎగుమతులు 2,800 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.2.6 లక్షల కోట్లు) నమోదైనట్లు...
పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 4న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ గురువారం కనివిని ఎరుగని రికవరీ సాధించి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ అయితే ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 2,000 పాయింట్ల మేరకు కోలుకుంది....
భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించింది. మొత్తం 65 కోట్ల వినియోగదారులతో...
స్టాక్ ఎక్స్ఛేంజీల ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేర్ల బైబ్యాక్ను మళ్లీ అనుమతించాలని సెబీ భావిస్తోంది. ఇందుకోసం ఒక చర్చా పత్రాన్ని కూడా విడుదల చేసింది...
ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న పన్ను వసూళ్ల లక్ష్యాన్ని స్వల్పంగా దాటింది. సవరించిన అంచనాల ప్రకారం...