Share News

శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:27 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో ఆరు షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.3.94 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 79,878

తలనీలాలు సమర్పించినవారు: 33,037


ఈ వార్తలు కూడా చదవండి:

రబీ మొక్కజొన్న కొనుగోలు చేయాలి

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం

Read Latest Telangana News and National News

Updated Date - Apr 28 , 2026 | 07:06 AM