Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:30 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


balaji1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.5.31 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 63,556

తలనీలాలు సమర్పించినవారు: 35,900


ఈ వార్తలు కూడా చదవండి:

అమరావతిలో స్వాతంత్య్ర వేడుకలు

గ్రామీణ అంగన్వాడీలకూ ‘వందనం’!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 06:30 AM