తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
ABN , Publish Date - Aug 20 , 2026 | 07:00 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.6.12 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,905
తలనీలాలు సమర్పించినవారు: 33,539
ఈ వార్తలు కూడా చదవండి:
యూఎస్కు తగ్గని భారత్ ఎగుమతులు
హోటల్లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News