ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లిన పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 22 , 2026 | 09:19 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలసిందే. అయితే, తదుపరి చికిత్స నిమిత్తం కేరళం రాష్ట్రానికి వెళ్లారు.
అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఇటీవల తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలసిందే. అయితే, తదుపరి చికిత్స నిమిత్తం కేరళం రాష్ట్రానికి వెళ్లారు.
త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా పవన్ చికిత్స చేయించుకోనున్నారు. ఈరోజు (శనివారం) సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు పవన్ కల్యాణ్ బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ఎక్స్లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హరీశ్రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News