Share News

అనంతపురం జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సఫారీ.. ఒకరి మృతి

ABN , Publish Date - Sep 15 , 2026 | 06:44 AM

అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం వద్ద ఇంట్లోకి టాటా సఫారీ దూసుకెళ్లింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న హరిత అనే మహిళా మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అనంతపురం జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సఫారీ.. ఒకరి మృతి
Anantapur Road Accident

అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం వద్ద ఇంట్లోకి టాటా సఫారీ దూసుకెళ్లింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న హరిత అనే మహిళా మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 07:08 AM