Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..
ABN, Publish Date - Apr 19 , 2025 | 10:34 AM
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది నష్టాలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది.
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది నష్టాలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ తన మొత్తం నష్టాన్ని రూ. 6,500 కోట్లుగా ప్రకటించింది. ఇందులో మెట్రో భాగం కూడా ఉంది. ఈ భారం నుంచి బయటపడాలంటే కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనని మెట్రో యాజమాన్యం భావిస్తోంది.
భాగ్యనగర వాసులకు మెట్రో ఛార్జీల మోత తప్పదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జంట నగరాల పరిధిలో నిత్యం లక్షలాదిమంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. వాయి కాలుష్యం భారీ నుంచి తప్పించుకోవడానికి మెజార్టీ నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఓ పిడుగు లాంటి వార్త చెప్పబోతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం
Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం
Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి
Read Latest AP News And Telugu News
Updated at - Apr 19 , 2025 | 10:42 AM