Home » Hyderabad News
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మృతదేహాల కొరత తీవ్రంగా ఉంది. నిరుపేదల మృతదేహాలను లక్ష రూపాయలకూ కొనుగోలు చేస్తూ దందా జరుగుతోంది.
టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం నాయకులు ఢిల్లీలో తుది చర్చలు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు కొత్త పదవి కావాలంటే రాజీనామా చేయాలన్న నిబంధన అమల్లోకి వస్తోంది.
తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ -2025 పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులు హైదరాబాద్ ఆతిథ్యంతో మైమరిపోగా, ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పారు.
చనిపోయిన వ్యక్తి మూడు సంవత్సరాలుగా ఆసరా పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతూనే ఉన్నాయి. ఈ విషయం గౌరీశంకర్ ద్వారా బ్యాంకు అధికారులకు తెలియచేయబడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్బజార్ దుకాణాలు సందర్శించి గాజులు, ముత్యాల దండలు కొనుగోలు చేశారు.
డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోయిన డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. తాను స్పెయిన్లో ఎమ్బీయే చేస్తుండగా డ్రగ్స్కు అలవాటు పడ్డట్టు తెలిపారు.
హైదరాబాద్కు చెందిన ఓ మహిళా డాక్టర్ రూ.5 లక్షల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. సదరు డాక్టర్ గతంలో ఒమెగా హాస్పిటల్స్కు సీఈఓగా చేశారు.
ఓ ప్రైవేటు సంస్థకు లాభం చేకూర్చేందుకు లంచం తీసుకుంటూ ఐఆర్ఎస్ అధికారి ఒకరు హైదరాబాద్లో సీబీఐకి చిక్కారు.
హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ నిర్వహించబడింది. ఈ డ్రిల్లో పౌర భద్రతపై అవగాహన కల్పిస్తూ, 12 విభాగాల సిబ్బంది పలు చర్యలు చేపట్టారు.
హయత్నగర్లో ప్రేమ పేరిట ఇంటర్ విద్యార్థి వేధింపులు తాళలేక 9వ తరగతి బాలిక మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తల్లిదండ్రులను కలిచివేసింది.