Cyclone Montha: విజయనగరం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం.. ప్రజలకి తీవ్ర ఇబ్బందులు
ABN, Publish Date - Oct 29 , 2025 | 02:57 PM
విజయనగరం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. దీంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహించాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. జిల్లాలోని పలు మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది. వరి చేలల్లోకి నీరు భారీగా చేరింది.
1/9
విజయనగరం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది.
2/9
జిల్లాలోని పలు మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది.
3/9
ఈదురుగాలులు, వర్షం ధాటికి విజయనగరం జిల్లాలో అక్కడక్కడా వరిచేలు నేల కొరిగాయి.
4/9
జిల్లాలో పలు ప్రాంతాల్లోనూ కుండపోతగా వర్షం పడింది. దీంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహించాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది.
5/9
విజయనగరం జిల్లాలో భారీ వర్షం పడుతోండటంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
6/9
వరి చేలల్లోకి నీరు భారీగా చేరడంతో కిందపడిన పంట.
7/9
విజయనగరంలో కురుస్తున్న భారీ వర్షం
8/9
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలు.
9/9
జలశయాలకి పొటెత్తిన వరద
Updated at - Oct 29 , 2025 | 03:44 PM